MNR Students : ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలలో ఎం.ఎన్.ఆర్ విద్యార్థుల విజయ ప్రభంజనం

రాష్ట్రస్థాయి ర్యాంకులతో అనపర్తి ఎం.ఎన్.ఆర్ విద్యార్థుల జోరు త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ ఫలితాలలో అనపర్తి ఎం.ఎన్.ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులతో ప్రభంజనం సృష్టించారు. ఈ…

Kalyan Mahotsava : పొలమూరు లో ఘనంగా వీరబ్రహ్మేంద్రస్వామి కళ్యాణ మహోత్సవం

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పొలమూరు గ్రామం తూర్పుపేట శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం వద్ద రామచంద్రపురం గ్రామానికి చెందిన శ్రీ విశ్వబ్రాహ్మణ పురోహితులు బ్రహ్మశ్రీ అత్తిలి శివరామకృష్ణ, కొడమంచిలి సత్యనారాయణ చార్యులు ఆధ్వర్యంలో పొలమూరు గ్రామానికి…

Former MLA : వెన్నుపోటు దినం గ్రాండ్ సక్సెస్ ప్రజల స్పందన అద్భుతం, మాజీ ఎమ్మెల్యే

ప్రతిపక్ష నేతలపై దాడులు – ప్రజల వ్యతిరేకత ఉప్పొంగిన వాస్తవం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి నియోజకవర్గంలో జూన్ 4,2024 తారీఖు చరిత్రలో మరిచిపోలేని రోజుగా నిలిచింది. అదే రోజు రెండోసారి శాసనసభ్యుడిగా గెలిచిన, రామకృష్ణ రెడ్డి అసలు…

MLA Bathula : శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, తూర్పుగోదావరి జిల్లా, రాజానగరం మండలం పుణ్యక్షేత్రం గ్రామంలో ఘనంగా నిర్వహించిన శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవంలో భాగంగా,రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, పాల్గొని ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని, పూజలు నిర్వహించారు.…

Bathula : మొక్కల్ని పరిరక్షించడం మన జీవన మనుగడకు అత్యంత అవసరం

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, తూర్పుగోదావరి జిల్లా రాజనగరం, ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజానగరం మండలంలోని,రాజానగరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో మొక్కలు నాటే వన మహోత్సవం కార్యక్రమంలో జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు స్టేట్ కమిటీ కోఆర్డినేటర్,శ్రీమతి…

EPFO ​​: భారత ప్రభుత్వ ఈపీఎఫ్ఓ ప్యానల్ న్యాయవాదిగా ధర్నాలకోట

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా, భారత ప్రభుత్వ ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల ప్యానల్ న్యాయవాదిగా రాజమహేంద్రవరం కు చెందిన న్యాయవాది ధర్నాలకోట వెంకటేశ్వరరావు నియమితులయ్యారు. గురువారం ఈపీఎఫ్ఓ రీజనల్ కమిషనర్ నుండి వెంకటేశ్వరరావు…

Nallamilli Manoj Reddy : మినీ మహానాడు విజయవంతం చేయండి నల్లమిల్లి మనోజ్ రెడ్డి

అనపర్తి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఆనంద్. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బలబద్రపురం గ్రామంలో జరిగే మినీ మహానాడు కార్యక్రమంలో విజయవంతం చేయాలని టిడిపి యువనేత నల్లమిల్లి మనోజ్ రెడ్డి పిలుపునిచ్చారు. అనపర్తి మండలం రామవరం లో జరిగిన…

Jayaho Bharat Yatra : ఘనంగా జరిగిన జయహో భారత్ యాత్ర

అనపర్తి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి : తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం, అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్, ఆధ్వర్యంలో నేడు జరుగుతున్న, జయహో భారత్ విజయయాత్ర, అంటూ ప్రత్యేక బ్యానర్లు పెట్టి ఘనంగా తిరంగా ర్యాలీ…

Operation Sindhur Saikata Shilpa : ఆపరేషన్ సింధూర్ సైకత శిల్పం

Trinethram News తూర్పుగోదావరి జిల్లా అనపర్తి : ఇటీవల పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతికారంగా మన భారత సైనికులు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఈరోజు రంగంపేటలో జై భారత్, జై జవాన్, భారత్ పంతం… ముష్కరుల…

Heatwave, Rain : నేడు ఉత్తరాంధ్రలో వడగాడ్పులు, వర్షాలు

Trinethram News : అమరావతి విశాఖపట్నం.. రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.. నేడు 42-43.5 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.. మన్యం జిల్లా పాలకొండ, తూర్పుగోదావరి జిల్లా గోకవరం, కాకినాడ జిల్లా ఏలేశ్వరం…

Other Story

You cannot copy content of this page