Danger Alert : ధవళేశ్వరం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ

Second danger alert issued at Dhavaleswaram Trinethram News : రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లాధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.దిగువకు 13 లక్షల క్యూసెక్కుల వరదనీరు విడుదల చేసినట్లు గోదావరి రివర్ కన్జర్వేటర్, గోదావరి…

రాజమహేంద్రవరం రూరల్ లో ఓటు అవగాహనా బైకు ర్యాలి

Trinethram News : తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో రానున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ మాధవిలత, ఎస్పీ జగదీష్, జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్…

తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి గ్రామాల్లో సీఐఎస్ఎఫ్ కవాతు

Trinethram News : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలుస్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని గ్రామాల్లో శాంతి యుత వాతావరణం కోసం ఏర్పాట్లు చేశామని ఈసందర్భంగా కవాతు నిర్వహిస్తున్నామని కొవ్వూరు డిఎస్పి కేసిహెచ్ రామారావు తెలిపారుకార్యక్రమంలో దేవరపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ పి…

వేళ్ళచింతలగూడెంలో 144 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన హోంమంత్రి తానేటి వనిత

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం,తేది : 25.02.2024. రాష్ట్ర ప్రభుత్వం జనరంజక పాలన అందిస్తోందని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జగనన్న సుపరిపాలన అందిస్తున్నారని రాష్ట్ర హోంమంత్రి, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం…

నేడు ఉమ్మడి విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో పవన్‌ పర్యటన

Trinethram News : నేడు ఉమ్మడి విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పర్యటించనున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా సమన్వయకర్తలు, ముఖ్యనేతలతో వేర్వేరుగా భేటీ కానున్నారు.. టికెట్‌ ఆశావహులకు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మూడు పార్టీల పొత్తు కారణంగా…

పవన్ కళ్యాణ్ షెడ్యూల్

Trinethram News : విశాఖ ఈ రోజు మధ్యాహ్నం విశాఖకి పవన్ కళ్యాణ్ నేటి నుండి మూడు రోజులు పాటు విశాఖలోనే పవన్ విశాఖ కేంద్రంగా నాయకులతో భేటీలు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లా నాయకులతో భేటీలు, సమీక్షలు.…

రెండు రికార్డు అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం

రాజమహేంద్రవరం, తేదీ:10.02.2024 తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ లో రెండు రికార్డు అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం 16.07.2019 తేదీన విడుదల చేసిన “నోటిఫికేషన్ సం.01/2019″ కు సంబంధించి 25.04.2020 తేదీన నిర్వహించవలసిన వ్రాత పరీక్ష కోవిడ్-19 కారణంగా…

ఎన్నికల నిర్వహణ కోసం నిర్దుష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతోంది

రాజమహేంద్రవరం, తేదీ: 10.2.2024 పెండింగ్ దరఖాస్తులు ఫిబ్రవరి 15 నాటికిపరిష్కారిస్తాం పోలింగ్ సిబ్బంది డేటా నమోదు ప్రక్రియ ఫిబ్రవరి 15 నాటికి పూర్తి చేస్తాం కనీస మౌలిక సదుపాయాలు కల్పించే చర్యలు పూర్తి చేశాం ఎన్నికల నిర్వహణ ముందస్తు ఏర్పాట్లు, ఎన్నికల…

జగన్ పై బ్రదర్ అనిల్ పరోక్ష వ్యాఖ్యలు

Trinethram News : AP: సీఎం జగన్ పై.. కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం కృష్ణునిపాలెంలో పాస్టర్లతో నిర్వహించిన సమావేశంలో అనిల్ మాట్లాడారు.…

గోపాలపురం మండలం కరగపాడులో పెద్దపులి సంచారం

Trinethram News తూర్పు గోదావరి మామిడితోటలో పులి గాండ్రింపులు, పరుగులు తీసిన రైతులు.. అడవిపందిని చంపిన పెద్దపులి.. భయాందోళనలో స్థానికులు.

You cannot copy content of this page