Sridhar Babu : కేసీఆర్కు నోటీసులు.. స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు
Trinethram News : BRS అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట కేసీఆర్…