Araku Rail Roko : ఏజెన్సీ టీచర్ పోస్టుల్లో ఆదివాసీలకే ప్రాధాన్యం ఇవ్వాలి – 19న అరకు రైల్ రోకో

క్యాబినెట్ సమావేశంలో స్పెషల్ డీఎస్సీపై అనుకూల నిర్ణయం తీసుకోవాలి అల్లూరిజిల్లా (అరకులోయ)త్రినేత్రం న్యూస్ మే 18: ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధ్యాయుల పోస్టులను స్థానిక ఆదివాసులతోనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ, మే 19న అరకులో రైల్ రోకో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని…

DSC : డీఎస్సీ అప్లై చేసుకోవడానికి మే 15తో ముగిసింది

ఇప్పుడు జివో నెం 3 వల్ల గిరిజనులకు ప్రయోజనం శూన్యం ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( కొయ్యూరు ) ఎన్నో ఉద్యమాల తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకు, ప్రభుత్వ ఉద్యోగాల్లో 100 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు…

DSC Sadhana Committee : పాడేరు సదస్సు విజయవంతం చేయండి – ఏజెన్సీ స్పెషల్ డీఎస్సీ సాధన కమిటీ పిలుపు

అల్లూరిజిల్లా (అరకులోయ) త్రినేత్రం న్యూస్ మే 16: ఆదివాసీ ప్రాంతాల్లో ఉపాధ్యాయ నియామకాల విషయంలో అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఏజెన్సీ స్పెషల్ డీఎస్సీ సాధన కమిటీ మే 16న పాడేరు లో నిర్వహించనున్న రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని…

Pachi Penta Shanthakumari : మన్యంలో రాష్ట్ర బంద్‌కి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు

గిరిజనుల కోసం ప్రత్యేక డీఎస్సీ విడుదల చేయాలి: పాచి పెంట శాంతకుమారి అల్లూరిజిల్లా(అరకులోయ) త్రినేత్రం న్యూస్ అరకు నియోజవర్గం ఇంచార్జ్, మే 4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీలో గిరిజనులకు అన్యాయం జరుగుతోందంటూ ‘ఏజెన్సీ స్పెషల్ డీఎస్సీ సాధన…

Manyam Bandh : మన్యం బంద్ ప్రశాంతంగా కొనసాగింది

గిరిజనుల ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని అరకు ఎమ్మెల్యే డిమాండ్. అల్లూరిజిల్లా (అరకులోయ) త్రినేత్రం న్యూస్ అరకు నియోజకవర్గం ఇంచార్జ్ ఏప్రిల్ 4 : ఆదివాసి ప్రత్యేక డీఎస్సీ సాధన కమిటీ పిలుపుమేరకు శనివారం నిర్వహించిన మన్యం బంద్ విజయవంతంగా…

Bandh for Tribal Rights Successful : గిరిజన హక్కుల కోసం బంద్ విజయవంతం

స్పెషల్ డిఎస్సి పై ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ శాంత కుమారి హెచ్చరిక ఆంధ్రప్రదేశ్ (అరకులోయ) అల్లూరిజిల్లా త్రినేత్రం న్యూస్ అరకు నియోజవర్గం ఇంచార్జ్, మే 3: ఏజెన్సీ ప్రాంత గిరిజనుల న్యాయహక్కుల కోసం స్పెషల్ డీఎస్సీ సాధన కమిటీ చేపట్టిన మన్యం…

MLA Matsyalingam : మే 2 మన్యం బంద్‌ను విజయవంతం చేయండి

అల్లూరిజిల్లా(అరకులోయ) త్రినేత్రం న్యూస్ అరకు నియోజవర్గం ఇంచార్జ్, ఏప్రిల్ 2 : ఆదివాసి ప్రత్యేక డీఎస్సీ సాధన కమిటీ, ప్రజాసంఘాల పిలుపుమేరకు మే 2న నిర్వహించే ‘చలో ఐటిడీఏ పాడేరు’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆహ్వానించారు అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం.ఈ…

Manyam Bandh : రాష్ట్ర వ్యాప్తంగా మే 2న మన్యం బంద్ విజయవంతం చేయాలి: ఆదివాసీ గిరిజన సంఘం పిలుపు, పొద్దు బాల్దేవ్

ఆంధ్రప్రదేశ్ అల్లూరిజిల్లా (అరకులోయ) త్రినేత్రం న్యూస్ అరకు నియోజవర్గం ఇంచార్జ్ మే 2 : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీలో ఆదివాసీలకు అన్యాయం జరిగిందని అభిప్రాయపడుతూ, ఆదివాసీ ప్రత్యక డీఎస్సీ సాధన కమిటీ ఆధ్వర్యంలో మే 2న రాష్ట్రవ్యాప్తంగా మన్యం…

Vampuru Gangulaiah Demands : జీవో నెంబర్ 3కు ప్రత్యామ్నాయం చూపండి: గిరిజనుల కోసం స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయండి

ఆంధ్రప్రదేశ్ త్రినేత్రం న్యూస్ మంగళగిరి, మే 1: ఆంధ్రప్రదేశ్ గిరిజన నిరుద్యోగ యువతకు న్యాయం చేయడంలో ప్రభుత్వం పాశవికంగా విఫలమైందని విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, జీవో నెంబర్ 3ను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని జనసేన పార్టీ పాడేరు అసెంబ్లీ మరియు అరకు…

Statewide Bandh : ఆదివాసీ ప్రత్యేక డీఎస్సీ కోసం గిరిజన సంఘాలు డిమాండ్ – మే 2 నుండి రాష్ట్ర మన్యం బంద్

అల్లూరిజిల్లా(అరకులోయ) త్రినేత్రం న్యూస్ అరకు నియోజకవర్గం ఇంచార్జ్, ఏప్రిల్ 29: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై గిరిజన సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. షెడ్యూల్డ్ ఏరియాలలో 100 శాతం ఆదివాసీ రిజర్వేషన్ల కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని,…

Other Story

You cannot copy content of this page