Statewide Bandh : ఆదివాసీ ప్రత్యేక డీఎస్సీ కోసం గిరిజన సంఘాలు డిమాండ్ – మే 2 నుండి రాష్ట్ర మన్యం బంద్

అల్లూరిజిల్లా(అరకులోయ) త్రినేత్రం న్యూస్ అరకు నియోజకవర్గం ఇంచార్జ్, ఏప్రిల్ 29: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై గిరిజన సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. షెడ్యూల్డ్ ఏరియాలలో 100 శాతం ఆదివాసీ రిజర్వేషన్ల కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని,…

DSC Sadhana Committee : ఆదివాసీ స్పెషల్ డిఎస్సీ సాధన కమిటీ

మే 2 నుండి రాష్ట్ర మన్యం నిరవధిక బంద్ కు పిలుపు.ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( పాడేరు ) జిల్లా ఇంచార్జ్ : ఆదివాసీ స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల పై రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్సు జారీ చేయాలి. లేదా ప్రెసిడెంట్స్…

Adivasi Tribal Association : ఆదివాసీ షెడ్యూల్ ఏరియాలో ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలి

ఆంధ్రప్రదేశ్ అల్లూరుజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 25: ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో అరకులోని వేలి మండల కేంద్రంలో రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఆదివాసీ షెడ్యూల్ ఏరియాలో ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని రాష్ట్ర…

DSC Notification : ఆదివాసీ స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి

నూరు శాతం ఉద్యోగ, ఉపాధ్యాయ రిజర్వేషన్ అమలుకు ఆర్డినెన్స్ తీసుకురావాలి. ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్, ( పాడేరు ) జిల్లా ఇంచార్జ్ : ఐ.టి.డి. ఏ పాలక వర్గ సమావేశం వద్దకు నిరసన తెలిపిన ఆదివాసీ గిరిజన సంఘం,ఎస్.ఎఫ్. ఐ, ఏజెన్సీ డీఎస్సీ…

CPM Demands : డిఎస్సీ నోటిఫికేషన్ తో ఆదివాసులకు అన్యాయం – ప్రత్యేక గిరిజన డిఎస్సీ విడుదల చేయాలని సిపిఎం డిమాండ్

ఆంధ్రప్రదేశ్ అల్లూరిజిల్లా త్రినేత్రం న్యూస్ అరకులోయ ఏప్రిల్ 22: రాష్ట్ర కూటమి ప్రభుత్వం డిఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఆదివాసి యువతపై తీవ్ర అన్యాయం చేసిందని సిపిఎం పార్టీ మండల శాఖ మండిపడింది. ఆదివాసి గిరిజనులకు ప్రత్యేక డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి,…

Minister Gummadi Sandhyarani : స్పెషల్ డియస్ సి చేస్తాం

తేదీ : 21/04/2025. అల్లూరి సీతారామరాజు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నికల్లో ఇచ్చిన భరోసా ప్రకారం మెగా డీయస్ సి ని గిరిజనుల కోసం స్పెషల్ డి యస్ సి చేస్తామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు.…

CPM : మెగా డీఎస్సీ తో పాటు ఆదివాసి స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి సిపిఎం డిమాండ్

ఆంధ్రప్రదేశ్,అల్లూరిజిల్లా, అరకులోయ, త్రినేత్రం న్యూస్. ఏప్రిల్ 17: సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పాచిపెంట అప్పలనరస మాట్లాడుతూ, ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియా లో ఆదివాసి గిరిజనులు యువతి యువకులకు ఉపాధి లేక నిరుద్యోగులుగా అప్పులు చేసి డీఎస్సీ కోచింగ్ సెంటర్ లలో…

Rest Teacher Dies : విశ్రాంతి ఉపాధ్యాయుడు మృతి

తేదీ : 15/04/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పాలకొల్లు లో ఉన్నటువంటి యర్రం శెట్టి. సుబ్బారాయుడు 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అవ్వడం జరిగింది. ఉపాధ్యాయుల సుదీర్ఘ పోరాటంలో అలుపెరగని పోరాటం చేసి ఆ సంఘం అధ్యక్షులు…

Contract Teachers : ఏపీలో ఈ నెల 30 నుంచి ఒప్పంద టీచర్ల సర్వీసు నిలిపివేత

Trinethram News : ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో మినిమం టైం స్కేల్తో పనిచేస్తున్న డీఎస్సీ-1998, 2008 కాంట్రాక్టు టీచర్లకు ఏప్రిల్ 30 నుంచి ఒక నెల వారి సేవలను నిలిపివేస్తూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఏటా జూన్ ఒకటో…

Union Coalition : ఆరోగ్యం సంగతి సరే మరి, బ్రతుకుతెరువు కోసం డీఎస్సీ ఎప్పుడు

జీవో నెంబర్ 3 పునరుద్ధరణ సంగతేంటి. – ( ASK) ఆదివాసి సంఘాల కూటమి నాయకులు. ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్, ( అడ్డతీగల ) జిల్లా ఇంచార్జ్ : అల్లూరిజిల్లా, అడ్డతీగల మండలం, 20 వేల మంది గిరిజన విద్యార్థులతో మెగా యోగ…

Other Story

You cannot copy content of this page