Draupadi Murmu : రాష్ట్రపతితో CDS, త్రివిధ దళాధిపతులు భేటీ

Trinethram News : రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో CDS, త్రివిధ దళాధిపతులు భేటీ అయ్యారు. ఆపరేషన్ సిందూర్ వివరాలను ఆమెకు వివరించారు. తాము చేసిన దాడిలో పాకిస్థాన్ ఎలా ధ్వంసమైంది? ఎంత నష్టపోయింది? ఉగ్రవాదులను హతం చేసిన విషయాలను తెలియజేశారు. ఉగ్రవాదంపై…

Bhushan Ramakrishna Gavai : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్

Trinethram News : రాష్ట్రపతి భవన్‌ లో బుధవారం ఉదయం సుప్రీం కోర్టు 52వ ప్రధాన న్యాయ మూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ప్రమా ణం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్ గవాయ్‌తో ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణస్వీకార…

Padma Awards : నేడు రాష్ట్రపతి భవన్ లో పద్మ అవార్డుల ప్రదానం

Trinethram News : న్యూ ఢిల్లీ : నేడు రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.ఈ అవార్డుల కార్యక్రమం సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు జరుగుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డు గ్రహీతలకు అవార్డులను…

MP Keshineni Sivanath : విందుకు హాజరైన ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)

తేదీ : 17/03/2025. ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని); ఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భవన్ లో అల్పాహార విందు కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, స్పీకర్ ఓం బిర్లా, బిజెపి జాతియ అధ్యక్షుడు ఎంపీ…

Stampede Incident : ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో విషాదం- రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ సహా ప్రముఖులు సంతాపం

Trinethram News : ఢిల్లీ రైల్వేస్టేషన్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఢిల్లీ రైల్వేస్టేషన్‌కు వచ్చిన ప్రయాణికులు తొక్కిసలాట జరిగి మృతిచెందిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది.…

Rashtrapati Bhavan : రాష్ట్రపతి భవన్ లో మోగనున్న పెళ్లి బాజాలు

రాష్ట్రపతి భవన్ లో మోగనున్న పెళ్లి బాజాలు భవన్ చరిత్రలోనే తొలిసారి, ఉద్యోగి వివాహానికి ప్రత్యేక అనుమతిచ్చిన ప్రెసిడెంట్ ముర్ము.. ఈ నెల 12న రాష్ట్రపతి భవన్ పీఎస్ వో పూనమ్ గుప్తా వివాహం.. వరుడు సీఆర్ పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్…

Polavaram : పోలవరం నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉంది

పోలవరం నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉందితేదీ : 31/01/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పోలవరం నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్పష్టం చేయడం జరిగింది. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి…

Draupadi Murmu : 3 లక్షల మంది మహిళలను లక్‌పతి దీదీలుగా మారుస్తాం: రాష్ట్రపతి

3 లక్షల మంది మహిళలను లక్‌పతి దీదీలుగా మారుస్తాం: రాష్ట్రపతి Trinethram News : Jan 31, 2025, Delhi : దేశంలోని 3 లక్షల మంది మహిళలను లక్‌పతి దీదీలుగా మార్చాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము…

Draupadi Murmu : భారతదేశాన్ని గ్లోబల్ పవర్‌హౌస్‌గా మార్చడమే లక్ష్యం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

భారతదేశాన్ని గ్లోబల్ పవర్‌హౌస్‌గా మార్చడమే లక్ష్యం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము Trinethram News : Delhi : పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. అలాగే రాష్ట్రపతి ప్రసంగం తర్వాత ఆర్థిక సర్వే ప్రవేశపెట్టనున్నారు మంత్రి…

Budget Meetings : నేటి నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు

నేటి నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు నేడు పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి ముర్ము, ప్రభుత్వ లక్ష్యాలు, సాధించిన ఫలితాలను వివరించనున్న రాష్ట్రపతి. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. 16 బిల్లులను ఈ సమావేశాల్లో ప్రవేశపెడుతారు. కేంద్ర…

Other Story

You cannot copy content of this page