ప్రధానికి ఘన స్వాగతం

Trinethram News : శ్రీ సత్య సాయి జిల్లాలేపాక్షి పురాతన ఆలయంలో వీరభద్ర స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోడీ. ఆలయం శిల్పకళలను సందర్శిస్తూ వివరాలు ను అడిగి తెలుసుకుంటూ గంట పాటు గడిపారు. అనంతరం అక్కడి నుండి…

ఫ్లెక్సీల చించివేత కలకలం

Trinethram News : ప్రకాశం జిల్లా లో ఫ్లెక్సీల చించివేత కలకలం యర్రగొండపాలెం పట్టణంలో ఫ్లెక్సీల చించివేత కలకలం. వైకాపా ఇంచార్జి తాటిపర్తి చంధ్రశేఖర్ ఫ్లెక్సిలను చించివేసిన గుర్తుతెలియని వ్యక్తులు. మంత్రి సురేష్ అతిధి గృహానికి వెళ్ళే రహధారిలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సిలు…

మధ్యాహ్నం 2 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయం చేరుకోనున్న సీఎం జగన్

Trinethram News : నేడు సత్యసాయి జిల్లా లో సీఎం జగన్, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటన.మధ్యాహ్నం 2 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయం చేరుకోనున్న సీఎం జగన్ బెంగుళూర్ నుంచి రోడ్డు మార్గాన పాలసమద్రం నాసిన్ కు చేరుకోనున్న గవర్నర్…

నేడు ఆంధ్రప్రదేశ్‌కి ప్రధాని నరేంద్ర మోదీ.. సత్యసాయి జిల్లాలో పర్యటన

Trinethram News : సత్యసాయి జిల్లాలోని పాలసముద్రం దగ్గర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ కొత్త క్యాంపస్‌ను ప్రారంభిస్తారు.. అలాగే లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయాన్ని దర్శించి పూజ చేస్తారు. షెడ్యూల్…

ఘనంగా ఐనవోలు మల్లికార్జున స్వామి ఉత్సవాలు

Trinethram News : హన్మకొండ జిల్లా: జనవరి 15హన్మకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలోని మల్లికార్జున స్వామివారి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా మల్లన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. దీంతో స్వామివారి సాధారణ దర్శనానికి 4 గంటల సమయం పడుతుండగా,…

యువత ప్రాణాలు తీస్తున్న పతంగులు

Trinethram News : సంగారెడ్డి జిల్లా జనవరి 15సంక్రాంతి పండుగ పూట సంగారెడ్డి జిల్లా ఝ‌రా సంగం మండ‌లంలో సోమవారం విషాదం నెల‌కొంది. పొట్‌ప‌ల్లి గ్రామంలో గాలపటం ఎగరవేయగా.. అది విద్యుత్ తీగ‌ల్లో చిక్కుకుంది. దాంతో గాలిపటం తీసేందుకు ప్రయత్నిస్తుండగా శివ‌కు…

ఉమ్మడి కృష్ణా జిల్లాలో జోరుగా కోడిపందాలు సాగుతున్నాయి

782 పందెం బరులు ఉన్నట్లు అనధికారిక లెక్కలు చెబుతున్నాయి.. ఈసారి హైటెక్ హంగులతో కోడిపందాలు జరుగుతున్నాయి. భారీ ఎల్ఈడి స్క్రీన్లు, యాంకర్ల, బౌన్సర్లు హడావుడితో అత్యంత కట్టుదిట్టంగా పందాలు వేస్తున్నారు.. రాత్రి 10 గంటల వరకు ఎల్ఇడి లైట్ ల వెలుతురులో…

ఏములాడ రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ

Trinethram News : రాజన్న జిల్లా : జనవరి15రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయానికి సోమవారం భక్తులు పోటెత్తారు. సంక్రాంతి పండుగ వరుస సెలవులు కారణంగా దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆల యానికి…

జిల్లా కేంద్రంలో నగల దుకాణంలో భారీ చోరీ

పార్వతీపురం మన్యం జిల్లా జిల్లా కేంద్రంలో నగల దుకాణంలో భారీ చోరీ గత రాత్రి దోపిడీ కి గురైన శ్రీ దుర్గా జ్యూయలర్స్ షాపు దాదాపు నలభై లక్షల రూపాయలు మేరకు బంగారం, వెండి ఆభరణాలు దోపిడీ జరిగినట్లు వెల్లడించిన షాపు…

బాపట్ల జిల్లాలోనే ఒక కొత్త ట్రెండ్ ను సృష్టిస్తున్న వీ రిసార్ట్స్ అధినేత మణి సంపత్

బాపట్ల జిల్లాలోనే ఒక కొత్త ట్రెండ్ ను సృష్టిస్తున్న వీ రిసార్ట్స్ అధినేత మణి సంపత్….. సంక్రాంతి పండుగ సందర్భంగా దాదాపు మూడు రోజులు పాటు వీ రిసార్ట్స్ ఆధ్వర్యంలో తమ హోటల్ కి వచ్చే కస్టమర్స్ కోసం సంక్రాంతి వీ…

You cannot copy content of this page