శ్రీకాకుళం జిల్లా లో రైతులపై ఎలుగుబంట్లు దాడి

Trinethram News : శ్రీకాకుళం జిల్లా ఫిబ్రవరి 01ఎలుగుబంట్లు దాడిలో రైతులకు ఈరోజు తీవ్ర గాయాలు అయ్యాయి తెలిసిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం గడూరు, డెప్పురు గ్రామాల సమీపంలోని జీడి తోటల్లో పనిచేస్తున్న రైతులపై ఈరోజు…

అడవిలో రేగిన కార్చిచ్చు

Trinethram News : నాగర్ కర్నూలు జిల్లాలోని నల్లమల అడవిలో కార్చిచ్చు రేగింది. దీంతో దోమలపెంట, కొల్లంపెంట, కొమ్మనపెంట, పల్లెబైలు, నక్కర్లపెంట ప్రాంతాల్లో మంటలు చెలరేగాయి. మంటలార్పేందుకు అటవీశాఖ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే 50హెక్టార్ల విస్తీర్ణంలో అడవి దగ్ధమైనట్లు అధికారులు అంచనా…

దేవరపల్లి మండలం యర్నగూడెం వద్ద జాతీయరహదారిపై ప్రమాదం

యర్నగూడెం హైవే వద్ద విశాఖ వైపు నుండి విజయవాడ వెళ్తున్న కొత్త చాసెస్ లారీ అకస్మాత్తుగా టైరు పంచర్ కావటంతో దిశ మార్చుకొని వెనుతిరిగి హైవే వాల్ ను ఢీకొని ఆగడంతో వెనుక ఏవిధమైన వాహనాలు రాకపోవటంతో పెనుప్రమాదం తప్పింది డ్రైవర్…

ఐచర్ లారీలో తరలిస్తున్న 12.52 లక్షల విలువైన గోవా మద్యం స్వాధీనం

Trinethram News : రాజశ్రీ కడప జిల్లా SP శ్రీ సిద్ధార్థ్ కౌశల్ IPS గారు మరియు SDPO, మైదుకూరు i/c ప్రొద్దుటూరు వారి ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు 2 టౌన్ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీసు G. ఇబ్రహీం…

టంగుటూరు టోల్ గేట్ వద్ద కోటి రూపాయలు పట్టివేత

Trinethram News L ప్రకాశం జిల్లా ఎన్నికలు సమీపిస్థున్న వేళ టంగుటూరు టోల్ గేట్ పోలీసుల తనిఖీలలో చెన్నై నుండి గుంటూరు ఇన్నోవా కారు లో తరలిస్తున్న కోటి రూపాయల నగదును పట్టుకున్న టంగుటూరు పోలీసులు. సినీ ఇండస్ట్రీ మాధవ మీడియాకు…

ఆస్తులు ముఖ్యం కాదు, అమ్మ ముఖ్యం అని అమెరికా నుంచి వచ్చి అమ్మను బ్రతికించుకున్న అన్నదమ్ములు

వీరి స్వస్థలం.. బద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గం పహాడ్ మండలం లోని ఇరవెండి గ్రామం.. అమెరికాలో టాప్10 డాక్టర్స్ లో ఒకరైన రాజా శ్రీనివాస్, తానా మాజీ అధ్యక్షులు తాళ్లూరి జయశేఖర్ అన్నదమ్ములు.. తల్లి కోసం కోట్ల రూపాయల ఆదాయం వదులుకొని…

పాకిస్థాన్‌లోకి వెళ్ళే చీనాబ్ నది నీటి ప్రవాహాన్ని మళ్లించిన మోడి సర్కార్

మోడీ సర్కార్ ఊహించిన దానికంటే ముందుగానే పాకిస్థాన్‌లోకి నీటి ప్రవాహాన్ని అరికట్టేందుకు రియాలిటీలోకి తీసుకువచ్చింది. జమ్మూ & కాశ్మీర్‌లోని 850 మెగావాట్ల రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ వద్ద 27 జనవరి, 2024న కిష్త్వార్ జిల్లాలోని ద్రాబ్‌షాల్లా వద్ద సొరంగాల ద్వారా…

పద్మశ్రీ అవార్డు గ్రహీతను సత్కరించిన మెగాస్టార్‌

Trinethram News : జనగామ జిల్లా దేవరుప్పల మండలం అప్పిరెడ్డిపల్లికి చెందిన చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యకు కేంద్రం ఇటీవల పద్మశ్రీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గడ్డం సమ్మయ్యను తన నివాసానికి ఆహ్వానించిన మెగాస్టార్ చిరంజీవి ఆయన్ని…

ఏసీబీ వలలో ఐజ లైన్మెన్ జీవరత్నం

Trinethram News : జోగులాంబ గద్వాల జిల్లా: ఐజ పట్టణంలో విద్యుత్ శాఖలో లైన్మెన్ గా పనిచేస్తున్న జీవరత్నమును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.. ప్లాట్ లో పోల్ తీసుకునేందుకు విరేష్ అనే వ్యక్తి నుండి లంచం డిమాండ్…

గుర్తు తెలియని ద్విచక్రవాహనం దగ్ధం?

Trinethram News : పల్నాడు జిల్లా.వినుకొండ. పట్టణం . స్థానిక ఎన్నెస్పీ కాలనీ గ్రౌండ్ లోని కూరగాయల మార్కెట్ వెనుక వైపు పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఒక ద్విచక్రవాహనం ఉన్నట్లు సమాచారం అందింది. ఈ వాహనం కూడా కొద్దిరోజుల క్రితం పట్టణంలో…

Other Story

You cannot copy content of this page