మూడు రోజులుగా తారు డబ్బా లో

N T R జిల్లా,విజయవాడ,రూరల్ మండలం రాయనపాడు ప్రాంతం లో ఘటన…!!! మూడు రోజులుగా తారు డబ్బా లో…!! తారు డబ్బా లో ఇరుక్కు పోయిన వలస కూలీ…!! రెస్క్యూ చేసి ప్రాణాలు కాపాడిన ఇబ్రహీంపట్నం పోలీసులు…!! తారు డబ్బా లో…

కర్నూలు రేంజ్ నూతన డిఐజిగా బాధ్యతలు చేపట్టిన సి.హెచ్ విజయ రావు ఐ.పి.ఎస్ ని మర్యాదపూర్వకంగా

వై.ఎస్.ఆర్ జిల్లా.. కర్నూలు రేంజ్ నూతన డిఐజిగా బాధ్యతలు చేపట్టిన సి.హెచ్ విజయ రావు ఐ.పి.ఎస్ ని మర్యాదపూర్వకంగా కలిసిన వై.ఎస్.ఆర్ జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్. కర్నూలు రేంజ్ నూతన డి.ఐ.జి గా సోమవారం బాధ్యతలు చేపట్టిన సి.హెచ్…

పెదవేగి మండల పరిధి గోపన్నపాలెం సరిహద్దులో కోట్లాది రూపాయలతో నిర్మించిన ప్రాంతీయ

Trinethram News : ఏలూరుజిల్లాపెదవేగిఉద్యాన శిక్షణా కేంద్రం నేడు నిరుపయోగంగా మారింది.రాజుల సొమ్ము రాళ్లపాలు .ప్రభుత్వం సొమ్ము పరుల పాలు అణా చందంగా మారింది.ఇదే శిక్షణా కేంద్రం లో మరిన్ని కోట్ల రూపాయలతో ట్రాన్స్ జీన్స్ అనే సంస్థ అధిక దిగుబడులు…

సూర్యాపేట క్రాస్ రోడ్డు వద్ద ఉన్న దాబాలో యువకులు మధ్య ఘర్షణ జరిగింది

ఖమ్మం జిల్లాఖమ్మం రూరల్ మండలం సూర్యాపేట క్రాస్ రోడ్డు వద్ద ఉన్న దాబాలో యువకులు మధ్య ఘర్షణ జరిగింది. బిల్లు చెల్లించే సమయంలో దాబా యజమానికి ఖమ్మం పట్టణానికి చెందిన యువకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో తెల్దారుపల్లి కి…

ఆన్లైన్ లోన్ సైబర్ నేరగాళ్లు అధికారుల పేరుతో, వాలంటీర్లకు ఫోన్ చేసి ప్రజల వివరాలు సేకరిస్తున్నారు.

ఉమ్మడి కృష్ణాజిల్లా వాలంటీర్లకు పోలీసులు గురువారం ప్రకటన జారీ చేశారు. పోలీసు అధికారుల పేరుతో వచ్చే ఫోన్ కాల్‌కు స్పందించవద్దన్నారు. ఆన్లైన్ లోన్ సైబర్ నేరగాళ్లు అధికారుల పేరుతో, వాలంటీర్లకు ఫోన్ చేసి ప్రజల వివరాలు సేకరిస్తున్నారు. అటువంటి కాల్స్ పట్ల…

కర్నూలు జిల్లాలో ఇద్దరు చిన్నారుల అదృశ్యం

Trinethram News : కర్నూలు జిల్లా : ఫిబ్రవరి 02కర్నూలు జిల్లా మద్దికెర మండలంలోని ఎం.అగ్రహారం గ్రామానికి చెందిన సురేంద్ర, లత దంపతులకు చెందిన పిల్లలు ఆదూరి ఉజ్వల, ఆదూరి అపూర్వ (7) అదృశ్యమయ్యారు. గురువారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో…

నేడు ఇంద్రవెల్లిలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ

Trinethram News : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లిలో పర్యటించనున్నారు. సీఎం హోదాలో ఆయన మొదటి జిల్లా పర్యటన కాగా, ఇంద్రవెల్లి సభలో మూడు గ్యారెంటీలను ప్రకటించే అవకాశం ఉంది.. ఇందిరమ్మ ఇళ్లు, రెండు వందల యూనిట్ల…

గూడూరు పరిధిలో భారీగా నగదు పట్టివేత

Trinethram News : ఉమ్మడి నెల్లూరు జిల్లా : ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న 5 కోట్ల 12 లక్షలు రూపాయల నగదు పట్టివేత ఎన్నికల నేపథంలో గూడూరు వ్యాప్తంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు చిల్లకూరు, గూడూరు రూరల్, టౌన్ ప్రాంతాల్లో…

జిల్లాకు కొత్త ఎంపిడివోలు వీరే

Trinethram News : ఈ రోజు ఉదయం గౌరవ జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి పిరియా విజయ తన యొక్క అధికార నివాసమైన జెడ్.పి. బంగ్లాలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఉమ్మడి విశాఖపట్నం (02),…

Other Story

You cannot copy content of this page