Nenavat Balu Naik : శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహా ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్

డిండి(గుండ్లపల్లి) మే 05 త్రినేత్రం న్యూస్. డిండి మండలంలోని ఖానాపూర్ గ్రామంలో నిర్వహించిన శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహా ప్రతిష్ఠ మహోత్సవ* కార్యక్రమంలో పాల్గొని, అమ్మవారిని దర్శించుకోని,ప్రత్యేక పూజలు నిర్వహించిన దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్.…

Ramavat Ravindra Kumar : రేణుక ఎల్లమ్మ తల్లి అనుగ్రహం పొందాలి

డిండి (గుండ్లపల్లి) మే 4 త్రినేత్రం న్యూస్. రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,మాజీ దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ప్రతి ఒక్కరు రేణుక ఎల్లమ్మ తల్లి అనుగ్రహం…

Intermediate Admissions : తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ఇంటర్ ప్రవేశాలకుదరఖాస్తుల ఆహ్వానం

డిండి (గుండ్ల పల్లి) మే 3 త్రినేత్రం న్యూస్ : దేవరకొండ నియోజకవర్గం డిండి మండలం కేంద్రంలోని తెలంగాణ ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో ఇంటర్ ప్రవేశాలకు 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ అడ్మిషన్ల కోసం పదవ తరగతి ఉత్తీర్ణత పొందిన విద్యార్థులు…

బిక్య నాయక్ స్మారక స్తూపావిష్కరణ

ముఖ్య అతిథులుగా కామ్రేడ్ పల్లా వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటిసత్యం.డిండి (గుండ్లపల్లి) మే 2 త్రినేత్రం న్యూస్. డిండి మండల జాల్ తండా గ్రామానికి చెందిన సీనియర్ కార్యకర్త కామ్రేడ్ రామావత్ బిక్యనాయక్ స్మారక స్తూపావిష్కరణ కు ముఖ్య అతిథులుగా కామ్రేడ్ పల్లా…

Bharatiya Janata Party : భారతీయ జనతా పార్టీ డిండి మండల అధ్యక్ష, జిల్లా కౌన్సిల్ సభ్యుల ఎన్నిక

డిండి (గుండ్లపల్లి) మే 2 త్రినేత్రం న్యూస్. భారతీయ జనతా పార్టీ డిండి మండల నూతన అధ్యక్షుని మరియు జిల్లా కౌన్సిల్ సభ్యుని రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. డిండిమండల…

Class 10th Result : పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన డిండి విద్యార్థులు

డిండి (గుండ్లపల్లి) మే 2 త్రినేత్రం న్యూస్. బుధవారం రోజు వెలువడిన పదవ తరగతి పరీక్షల ఫలితాలలో డిండి మండల విద్యార్థుల మెరుగైన ఫలితాలు సాధించారని మండల విద్యాధికారి గోపియా నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలో మొత్తం 399 మంది…

Kalyana Lakshmi Cheques : ఎమ్మెల్యే చేతులమీదుగా కల్యాణలక్ష్మి చెక్కుల అందజేత

డిండి మండలమునందలి 17 గ్రామ పంచాయతిలకు సంబందించిన 21 లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేత – తహసీల్దార్ అంబటి ఆంజనేయులు పార్టీలకు అతీతంగా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యం. నేనున్నానంటూ నిరుపేదలకు అండగా నిలుస్తున్న…

Devarakonda RDO : వడ్ల కొలుగోలు కేంద్రాన్ని సందర్శించిన దేవరకొండ ఆర్డిఓ

డిండి (గుండ్ల పల్లి) మే 1 త్రినేత్రం న్యూస్ : డిండి, మే 1,డిండి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ లో పిఎసిఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తున్న వడ్ల కొనుగోలు కేంద్రాన్ని గురువారం దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డి సందర్శించారు. బుధవారం డిండిలో…

Y.T. Krishna : బీసీ లకు కుల గణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఏటి కృష్ణ.

బీసీలకు రాబోయే జనగణనతో పాటు కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన BJP దేవరకొండ నియోజకవర్గ కన్వీనర్ A.T. కృష్ణ. డిండి గుండ్ల పల్లి) మే 1 త్రినేత్రం న్యూస్ : ఈ సందర్బంగా…

Government School : పదిలో మెరుగైన ఫలితాలు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు

డిండి మండలములో పదవ తరగతి పరీక్షా ఫలితాలలో విద్యార్థులు ప్రభంజనం 93.73% ఉత్తీర్ణత. 549, 541 మార్కులతో ఆదర్శ పాఠశాల విద్యార్థులు 521 మార్కులతో 97.22% జెడ్పిహెచ్ స్కూల్ చెరకుపల్లి విద్యార్థులు* డిండి (గుండ్లపల్లి) మే 1 త్రినేత్రం న్యూస్. 2024-25…

Other Story

You cannot copy content of this page