అర్హులైన తెలంగాణ ప్రజలందరికీ ఆరు గ్యారెంటీల పథకాలు అమలు చేయాలి.

అర్హులైన తెలంగాణ ప్రజలందరికీ ఆరు గ్యారెంటీల పథకాలు అమలు చేయాలి.డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్ భారత రాష్ట్ర సమితి (brs) డిండి మండల నాయకులు ఏమి నేటి వెంకట్ ద్రావిడ్ మాట్లాడుతూ.ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, మహాలక్ష్మి యువ వికాసం, హామీలు ఇచ్చిన…

భారతీయ జనతా పార్టీ నిరసన

భారతీయ జనతా పార్టీ నిరసన.డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. భారతీయ జనతా పార్టీ డిండి మండల శాఖ ఆధ్వర్యంలో డిండి MPDO కార్యాలయం ముందు అర్హులందరికీ సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయాలని నిరసన కార్యక్రమం చేపట్టి తహసీల్దార్ కి మరియు MPDo…

సర్వేను త్వరగా పూర్తి చేయాలి

సర్వేను త్వరగా పూర్తి చేయాలి.డిండి(గుండ్లపల్లి త్రినేత్రం న్యూస్.ప్రభుత్వం ఈనెల 26 నుండి రైతు పనస పథకం ఎకరాకు రెండు గంటలకు గాను 12 వేల రూపాయలు అందిస్తున్నందున సాగుకు అనుకూలమైన భూమి వివరాలు మరియు సాగుకు అనుకూలంగా లేని భూమి విరాలను…

Kalyana Lakshmi : కళ్యాణ లక్ష్మి ఫైల్ పెండింగ్ పై విచారణ

కళ్యాణ లక్ష్మి ఫైల్ పెండింగ్ పై విచారణ.డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్లబ్ధిదారులతో కళ్యాణ లక్ష్మి ఫైల్ పెండింగ్ విచారణ చేపడుతున్న తహసిల్దార్ ఆంజనేయులు. మండల పరిధిలోని పడమటి తండాకు చెందిన రాత్లావత్ అఖిల కు సంబంధించిన కల్యాణ లక్ష్మి ఫైల్ ను ఉన్నతాధికారులకు…

సారా తయారీ స్థావరాలపై ఎక్సైజ్ శాఖ దాడి

సారా తయారీ స్థావరాలపై ఎక్సైజ్ శాఖ దాడి. డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. డిండి మండలంలోని ప్రతాప్ నగర్, డిండి గ్రామపంచాయతీ పరిధిలోని ఎడ్ల గడ్డ తండాల్లో స్పెషల్ డ్రైవ్ లో భాగంగా జిల్లా ఎన్ఫోర్స్మెంట్ సూపరిండెంట్ కిషన్ పర్యవేక్షణలో ఎక్సైజ్ అధికారులు…

మితిమీరిన వేగంతో వెళ్తున్న వాహనాలు

మితిమీరిన వేగంతో వెళ్తున్న వాహనాలు. డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారి డిండి మండల కేంద్రము గుండా రోజుకు వందల వాహనాల ద్వారా ప్రయాణం చేస్తుంటారు. ఇక్కడి నుండి శ్రీశైలం దేవస్థాన దర్శనానికి రోజుకు కొన్ని వేల మంది ప్రయాణం…

రైతు భరోసా గురించి సర్వే చేస్తున్న అధికారులు

రైతు భరోసా గురించి సర్వే చేస్తున్న అధికారులు.డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్.ఈ నెల 26 నుండి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతులకు రెండు పంటలకు గాను రూపాయలు 12000 రైతు భరోసా అందిస్తున్నందుకు ఆయా గ్రామాల్లో ఫీల్డ్ సర్వే నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ అంబటి ఆంజనేయులు…

ఏసీబీకి చిక్కిన డిండి ఆర్ఐ . శ్యాం నాయక్

ఏసీబీకి చిక్కిన డిండి ఆర్ఐ . శ్యాం నాయక్. డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. నల్గొండ జిల్లా డిండి మండల ఆర్ ఐ . స్వామి నాయక్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు పట్టు పడ్డాడు. డిండి మండలంలోని చెరుపల్లి గ్రామ…

Farmer Insurance : అర్హులైన వారికే రైతు భరోసా

అర్హులైన వారికే రైతు భరోసా.డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్.రైతు భరోసా పథకం గురించి అర్హు లైన వారిని గుర్తించేందుకు ఆయా గ్రామాల్లో సర్వే నిర్వహించి గ్రామసభ ఏర్పాటు చేయాలని దేవరకొండ ఆర్డీవో రమణారెడ్డి తెలిపారు మండల కేంద్ర ంలో ఎంపీడీవో కార్యాలయంలో రైతు…

మకర సంక్రాంతి శుభాకాంక్షలు

మకర సంక్రాంతి శుభాకాంక్షలు. డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. రైతుల పండుగ సంక్రాంతి పర్వదినాల సందర్భంగా ప్రజలకు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రామావత్ రవీంద్ర కుమార్ శుభాకాంక్షలు తెలిపారు.భోగితో ప్రారంభమై మకర సంక్రాంతి, కనుమ మూడు రోజుల పాటు సాగే సంక్రాంతి పండుగ…

Other Story

You cannot copy content of this page