Man Died : అవిడిలో వ్యక్తి అనుమానాస్పద మృతి

కొత్తపేట : త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం అవిడి రేవు సమీపంలోని పంట కాలువ వంతెన పక్కన గల లాకులు వద్ద ఒక వ్యక్తి బుధవారం అనుమానాస్పదంగా మృతి చెందాడు. అవిడి పెద…

Heavy Rains : రాష్ట్రంలో భారీ వర్షాలు.. పిడుగుపాటుకు 8 మంది మృతి

Trinethram News : ఏపీలో నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులు, పిడుగుపాటుకు ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పిడుగుపాటుకు తిరుపతి జిల్లాలో చిన్నయ్య (35), కార్తీక్ (10),రైతు భాస్కర్ (53) మృతి చెందారు. ప్రకాశం, బాపట్ల, కృష్ణా జిల్లాల్లో ఒకరు…

YouTuber Died : ఎన్టీఆర్ జిల్లాలో యూట్యూబర్ అనుమానాస్పద మృతి

Trinethram News : ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలంలో మధుమతి అనే యూట్యూబర్ అనుమానాస్పద మృతి.. ఏ కొండూరు గ్రామానికి చెందిన మధుమతి (22)కి తెల్లదేవరపల్లికి చెందిన ప్రతాప్‌తో వివాహేతర సంబంధం తమ కుమార్తెను తీసుకెళ్లి ప్రతాపే ఉరి వేసి చంపేశాడని…

Deputy Collector Dies : డిప్యూటీ కలెక్టర్ మృతి

తేదీ : 07 /04/2025. అన్నమయ్య జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సోంబేపల్లి మండలం, ఎర్రగుంట్ల దగ్గర రెండు కార్లు ఢీకొనడం జరిగింది. ఈ ప్రమాదంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్…

Car driver’s negligence : కారు డ్రైవర్ నిర్లక్ష్యం

2 ఏండ్ల చిన్నారి మృతి Trinethram News : హైదరాబాద్ – కూకట్‌పల్లి వడ్డేపల్లి ఎంక్లేవ్లో ఈ నెల 16న ఆద్రితి (2) అనే చిన్నారి ఆడుకుంటూ రోడ్డుపై ఉన్న స్పీడ్ బ్రేకర్ పై కూర్చుంది, ఇది గమనించకుండా ఒక వ్యక్తి…

Road Accident : రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

తేదీ : 09/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , చింతలపూడి నియోజకవర్గం, జంగారెడ్డిగూడెం మండలం, లక్కవరం గ్రామానికి చెందిన మహాలక్ష్మి (47) జంగారెడ్డిగూడెం నుంచి అశ్వరావుపేటకు వెళ్లే మూడు రోడ్ల జంక్షన్ రోడ్డు ప్రమాదంలో మృతి…

Road Accident : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

తేదీ : 24/02/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , కొయ్యలగూడెం మండలంబయ్యనగూడెం సమీపంలో స్థానిక కపాలి జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. తెలంగాణ రాష్ట్రం దమ్మపేట మండలం, చిల్ల గుంపు…

Online Fraud : ఆన్ లైన్ మోసాలకు యువకుడు మృతి

ఆన్ లైన్ మోసాలకు యువకుడు మృతి.. Trinethram News : వరంగల్ జిల్లావర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన లైశెట్టి రాజు అనే యువకుడు ఆన్ లైన్ గేమ్స్ తో మోసపోయి దాదాపు లక్షల రూపాయలు పోగొట్టుకోవడం తో మనస్తాపం చెందిన…

Died While Playing Pubg : రైలు పట్టాలపై పబ్జీ ఆడుతూ ముగ్గురు యువకులు మృతి

రైలు పట్టాలపై పబ్జీ ఆడుతూ ముగ్గురు యువకులు మృతి Trinethram News : బీహార్ – పశ్చిమ చంపారన్ జిల్లాలో మాన్సాతోలాలో రైలుపట్టాలపై పబ్జీ ఆడిన ముగ్గురు కుర్రాళ్లు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఉండటంతో రైలు వస్తున్న సంగతి వారు గుర్తించలేదు.…

Student Died in America : అమెరికాలో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి

అమెరికాలో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి అమెరికాలో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి చెందాడు.తెలంగాణ హనుమకొండ జిల్లా మాదన్నపేట గ్రామానికి చెందిన బండి వంశీ అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఓ యూనివర్సిటీలో మాస్టర్స్ చేయడానికి ఏడాదిన్నర క్రితం అమెరికా…

Other Story

You cannot copy content of this page