ఇండియన్ కరెన్సీలో 84 కోట్ల రూపాయలు వజ్రం

Trinethram News : 2017లో ఆఫ్రికా ఖండలోని సియోర్రా లియోన్ లో ఆండ్రో జాన్ సఫియా, కోంబా జాన్ బుల్ అనే ఇద్దరు యువకులు తినడానికి తిండి లేక దీనస్థితిలో ఉన్నారు. వీరితో సహా ఐదు మందితో కలిసి వజ్రాల కోసం…

సుప్రీంకోర్టు డైమండ్ జూబ్లీ వేడుకలు

Trinethram News : ఢిల్లీ: 1950 జనవరి 26వ తేదీన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత అదే ఏడాది 1950 జనవరి 28వ తేదీన సుప్రీం కోర్టు ప్రారంభం అయింది. ఈ రోజు జనవరి 28వ తేదీకి 75 యేళ్లు…

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో డీఆర్ఐ అధికారులు భారీగా డైమండ్స్, విదేశీ కరెన్సీ పట్టివేత.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో డీఆర్ఐ అధికారులు భారీగా డైమండ్స్, విదేశీ కరెన్సీ పట్టివేత. ఇద్దరి ప్రయాణికుల నుంచి రూ.6కోట్ల విలువైన డైమండ్స్, విదేశీ కరెన్సీ స్వాధీనం. అత్యంత విలువైన డైమండ్స్‌ను స్వాధీనం చేసుకున్న డీఆర్‌ఐ. చాక్లెట్ వెపర్స్‌లో డైమండ్స్ పెట్టి తీసుకొచ్చిన ప్రయాణికుడు.

You cannot copy content of this page