50 కోట్లు విరాళం ప్రకటించిన ఇండియన్ గ్లోబల్ స్టార్ పాన్ వరల్డ్ హీరో ప్రభాస్
అయోధ్య రామమందిర దర్శనార్థం విచ్చేసే భక్తులకు ప్రసాదాల నిమిత్తం 50 కోట్లు విరాళం ప్రకటించిన ఇండియన్ గ్లోబల్ స్టార్ పాన్ వరల్డ్ హీరో డార్లింగ్ ప్రభాస్…
అయోధ్య రామమందిర దర్శనార్థం విచ్చేసే భక్తులకు ప్రసాదాల నిమిత్తం 50 కోట్లు విరాళం ప్రకటించిన ఇండియన్ గ్లోబల్ స్టార్ పాన్ వరల్డ్ హీరో డార్లింగ్ ప్రభాస్…
Trinethram News : విశాఖ నేడు సింహాద్రి అప్పన్న దేవాలయంలో గజేంద్ర మోక్షం ఉత్సవం.. శ్రీదేవి భూదేవిలతో వరదాభయ అలంకారంతో దర్శనమివ్వనున్న అప్పన్న.. సాయంత్రం 4 గంటలకు సింహగిరి క్రిందనున్నపూలతోట ఉద్యానవనానికి రానున్న స్వామి, అమ్మవార్లు.. ఉత్సవం సందర్భంగా సాయంత్రం నుండి…
Trinethram News : అయోధ్య రామ మందిరానికి ఏపీ నుంచి కానుక వెళ్లనుంది. శ్రీసత్యసాయి జిల్లా చేనేత కార్మికులు పట్టుచీరను తయారు చేసి, సీతాదేవికి బహూమానంగా అందించనున్నారు. 4 నెలలపాటు శ్రమించి 60 మీటర్ల పొడవుతో ఈ చీరను తయారు చేశారు.…
Trinethram News : లక్నో : అయోధ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించిన మతాచారాలు నేటి నుంచి ఆరంభం కానున్నాయి. ఈ నెల 18న రాముడి విగ్రహాన్ని గర్భగుడిలోకి చేర్చనున్నారు. 22వ తేదీ మధ్యాహ్నం 12:20 గంటలకు విగ్రహ…
శ్రీ గురుభ్యోనమఃమంగళవారం, జనవరి 16, 2024శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం – హేమంత ఋతువుపుష్య మాసం – శుక్ల పక్షంతిథి:పంచమి ఉ7.31 వరకు తదుపరి షష్ఠి తె5.18 వరకువారం:మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం:పూర్వాభాద్ర ఉ11.29 వరకుయోగం:పరిఘము రా1.23 వరకుకరణం:బాలువ ఉ7.31 వరకు తదుపరి కౌలువ…
Trinethram News : సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక శైవ క్షేత్రాలలో జాతర వాతావరణం కనిపిస్తుంది. వేములవాడ రాజన్న, ఐనవోలు మల్లన్న, కొమురవెల్లి మల్లన్న, కందికొండ వీరభద్ర స్వామీ జాతర ఇలా వరుస జాతరలు సందడి చేస్తాయి.…
Trinethram News : శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవస్థానం, అనంతగిరి లో శ్రీ అనంత పద్మనాభ స్వామి వారిని ఈరోజు ఉదయం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. పూర్ణ కుంభ స్వాగతం పలికారు ఆలయ ధర్మకర్త యన్. పద్మనాభం,…
Trinethram News : రాజన్న జిల్లా : జనవరి15రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయానికి సోమవారం భక్తులు పోటెత్తారు. సంక్రాంతి పండుగ వరుస సెలవులు కారణంగా దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆల యానికి…
శబరిమలకు అధిక సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. ఇవాళ మకర జ్యోతి దర్శనం కోసం లక్షల సంఖ్యలో అయ్యప్ప స్వాములు వేచి చూస్తున్నారు. అత్యధిక మంది భక్తులు చేరుకోవడంతో శబరి కొండలు స్వామి శరణం అయ్యప్ప నినాదాలతో మారుమోగిపోతున్నాయి.. ప్రతి ఏటా మకర…
తిరుమల తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ టోకెన్ లేని భక్తులకుశ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం నిన్న శ్రీవారిని దర్శించుకున్న 86,107 మంది భక్తులు నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ 3.13 కోట్లు. కనుమ పండుగ సందర్భంగా తిరుమలలో రేపు…
You cannot copy content of this page