ఓం నమో వెంకటేశాయ

ఓం నమో వెంకటేశాయ యాదాద్రి తిరుమల దేవస్థానం వారి ఆధ్వర్యంలో విజన్ ట్రస్ట్ శ్రీ వెంకటేశ్వర వైభవ యాత్ర ఆంధ్రప్రదేశ్ అంతట తిరుగుతూ ఈరోజు ఉదయం శ్రీనివాస్ నగర్ లో గల శ్రీ సీతారామాంజనేయ దేవస్థానానికి రథం మరియు శ్రీవారి విగ్రహాలు…

శ్రీపల్లికొండేశ్వర స్వామి ఆలయంలోకి రేపు ఊరేగింపుగా తీసుకురానున్న తిరువాసగం

శ్రీపల్లికొండేశ్వర స్వామి ఆలయంలోకి రేపు ఊరేగింపుగా తీసుకురానున్న తిరువాసగం ……………………………………………………………………………….👉తిరుపతి జిల్లా సత్యవేడు నియోజవర్గం నాగలాపురం మండలం సురుటుపల్లి శ్రీపల్లికొండేశ్వరస్వామి ఆలయంలో డిసెంబర్ 10వ తేదీన( రేపు) ఆదివారం తిరువాసగంను ఊరేగింపుగా తీసుకురానున్నారు.ఆదివారం ఉదయం పది గంటలకు శివ భక్తులు( శివనడియర్)…

ఈశ్వర విషయమైన జ్ఞానమే యజ్ఞము

పత్రికా ప్రచురణార్థం పుటుకులమర్రి గ్రామం,ఆస్పరి మండలం.తేదీ:12-12-2023. ఈశ్వర విషయమైన జ్ఞానమే యజ్ఞము డాక్టర్ మల్లు వేంకటరెడ్డి. ఈ సృష్టిలో శాశ్వతమైనదేది, అశాశ్వతమైనదేది అనే సత్యాన్ని తెలిపేదే నిజమైన యజ్ఞమని దీనినే జ్ఞాన యజ్ఞము అని పేరని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ…

విజయవాడలోని కనక దుర్గ దేవాలయంలో ప్రార్థనలకు హాజరై ప్రత్యేక పూజలు

సైందవ్ చిత్ర హీరో వెంకటేష్ మరియు ఇతర యూనిట్ సభ్యులు చిత్ర ప్రచార పర్యటనలో భాగంగా విజయవాడలోని కనక దుర్గ దేవాలయంలో ప్రార్థనలకు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు..

తిరుమలలో తగ్గిన భక్తులరద్దీ

Trinethram News : తిరుపతి:డిసెంబర్ 11తిరుమల తిరుపతి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఈ రోజు శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు 2 కంపార్టుమెంట్లలో వేచి చూస్తున్నారు. స్వామివారి దర్శనానికి 6 గంటల సమయం పడుతుందని టిటిడి…

కేరళ అయ్యప్ప స్వామి దర్శన వేళలు పొడిగింపు

Trinethram News : పతనంతిట్టా శబరిమల : శబరిమలకు పెరిగిన భక్తుల తాకిడి.. దర్శన వేళలు పొడిగింపు కేరళలోని శబరిమలకు భక్తుల తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో అయ్యప్ప దర్శనం వేళలు గంట పొడిగిస్తూ ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు (టీడీబీ) ఆదివారం నిర్ణయం…

యాదగిరిగుట్ట లక్ష్మీనర సింహస్వామికి భక్తుల తాకిడి

Trinethram News : హైదరాబాద్:డిసెంబర్ 10యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామివారి ఆలయానికి ఆదివారం భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. కార్తీక మాసం చివరి రోజుకావడంతో భక్తులు భారీగా పోటెత్తారు. తెలంగాణ నలుమూలల నుంచి భక్తులు రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరి సిపోయాయి. భక్తులు స్వామివారిని…

అయోధ్య ఆలయ గర్భగుడి లో ఫోటో విడుదల

Trinethram News : అయోధ్య అయోధ్య లో రామ మందిర నిర్మాణం పూర్తి దశకు చేరుకుని ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుంది. ఆలయ గర్భగుడి ఫోటోలను రామ్ మందిర ట్రస్ట్ సెక్రటరీ చంపత్ రాయ్ ట్విట్టర్లో ఫోటోలు పోస్ట్ చేశారు. ఈ రామ మందిర…

You cannot copy content of this page