Constable doing CPR : సీపీఆర్ చేసి మహిళ ప్రాణాలు కాపాడిన మహిళా కానిస్టేబుల్

Trinethram News : ఢిల్లీ – ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్లో గుండెపోటుతో కుప్పకూలిన మహిళ వెంటనే స్పందించి మహిళకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన మహిళా కానిస్టేబుల్… https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

Gyanesh Kumar : కొత్త సీఈసీ జ్ఞానేష్ కుమార్ నేడు బాధ్యతల స్వీకరణ

Trinethram News : కేంద్ర ఎన్నికల సంఘం 26వ ప్రధాన. కమిషనర్(సీఈసీ)గా నియమితులైన జ్ఞానేశ్కుమార్ బుధవారం ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎన్నికల సంఘం సభ్యుల నియామక చట్టం-2023 ప్రకారం ఎంపికైన తొలి సీఈసీ జ్ఞానేశ్ కుమార్. ప్రధాన ఎన్నికల కమిషనర్గా రాజీవ్…

Cabinet Meeting : ఈ 20న జరగాల్సిన ఏపి కేబినెట్ భేటీ వాయిదా?

ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు హాజరు? Trinethram News : సీఎం చంద్రబాబు సారథ్యంలో సమావేశం కానున్న కేబినెట్ భేటీ వాయిదా పడే అవకాశముందని తెలుస్తోంది. గురువారం పిబ్రవరి 20వ తేదీ ఉదయం 11.00 గంటలకు అమరావతిలో సీఎం చంద్రబాబు…

Rekha Gupta : ఢిల్లీ సీఎంగా రేఖ గుప్తా

ఢిల్లీ సీఎంగా రేఖ గుప్తా పేరు దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది. Trinethram News : ఢిల్లీ : బీజేపీ అధిష్టానం ఆమె వైపే మొగ్గు చూపుతున్నట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇవాళ అధికారికంగా ఈమె పేరును బీజేపీ పెద్దలు ప్రకటించనున్నట్లు…

Stampede Incident : ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో విషాదం- రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ సహా ప్రముఖులు సంతాపం

Trinethram News : ఢిల్లీ రైల్వేస్టేషన్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఢిల్లీ రైల్వేస్టేషన్‌కు వచ్చిన ప్రయాణికులు తొక్కిసలాట జరిగి మృతిచెందిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది.…

IPL : విశాఖపట్నంలో ఐపీఎల్ మ్యాచ్ లు

తేదీ : 16/02/2025. విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఐపీఎల్ 2025 లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ రెండవ హోమ్ గ్రౌండ్ విశాఖపట్నంలో మ్యాచ్ లు ఆడనున్నారని సమాచారం. డిసి తన మిగతా మ్యాచ్ లను…

Minister Duddilla Sridhar Babu : ఢిల్లీలో కేంద్ర వాణిజ్య‌, ప‌రిశ్ర‌మ‌ల శాఖా మంత్రి పీయూష్ గోయ‌ల్ ను క‌లిసిన మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు

త్రినేత్రం న్యూస్ హైద‌రాబాద్ ప్రతినిధి. ఈ నెల 26న హైద‌రాబాద్ లో జ‌ర‌గ‌నున్న బ‌యో ఏషియా 2025 సదస్సుకు హాజ‌రు కావాల‌ని కేంద్రం మంత్రి పీయూష్ గోయ‌ల్ ను ఆహ్వానించిన మంత్రి శ్రీధ‌ర్ బాబు రాష్ట్రంలో పెట్టుబడులను ఆక‌ర్షించేందుకు తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను…

Jaganmohan Reddy : ప్రతిపక్ష హోదా రాదు

తేదీ : 14/02/2025. ఢిల్లీ : (త్రినేత్రం న్యూస్); వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ఇవ్వమని చాలాసార్లు అనడం జరిగింది. హోదా రావాలంటే కనీసం 18 మంది ఎమ్మెల్యేలు గెలిచి ఉండాలి. 11 మంది ఎమ్మెల్యేలు ఉండడంతో అతనికి…

Center’s Warnings : రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం హెచ్చరికలు

రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం హెచ్చరికలుతేదీ: 12/02/2025. ఢిల్లీ : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , మరియు పలు రాష్ట్రాల్లో బర్డ్ ప్లూ కలకలం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. పౌల్ట్రీ రైతులు బయో…

Atishi : ఢిల్లీ సీఎం పదవికి అతిశీ రాజీనామా

ఢిల్లీ సీఎం పదవికి అతిశీ రాజీనామా Trinethram News : ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నేత అతిశీ మార్లేనా రాజీనామా చేశారు. ఈమేరకు ఆదివారం ఉదయం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనాకు తన…

Other Story

You cannot copy content of this page