Corona Cases : దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

Trinethram News : ఢిల్లీ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్నాటక, కేరళలో కేసులు.. తెలుగు రాష్ట్రాల్లోనూ కొత్త కేసులు నమోదు .. అత్యధికంగా కేరళలో 273 యాక్టివ్ కేసులు .. తమిళనాడులో 66, మహారాష్ట్రలో 56, ఢిల్లీలో 23, కర్నాటకలో 36 యాక్టివ్…

KTR : శనివారం తెలంగాణ భవన్ లో కేటీఆర్ ప్రెస్ మీట్

బీఆర్ఎస్ పై నిందలు.. బిల్డర్లతో దందాలు.. ఢిల్లీ పెద్దలకు చందాలు..రేవంత్ పాలనపై మండిపడ్డ కేటీఆర్ ఓటుకు నోటు కుంభకోణం ఎవరూ మర్చిపోలేదన్న మాజీ మంత్రి కాంగ్రెస్ డీఎన్ఏలోనే కరప్షన్ ఉందని తీవ్ర ఆరోపణ Trinethram News : తెలంగాణ సంపదను ముఖ్యమంత్రి…

CM Chandrababu : సీఎం చంద్రబాబు రెండు రోజుల ఢిల్లీ పర్యటన షెడ్యూల్

Trinethram News : శుక్రవారం ఉ.10 గం.లకు పునరుత్పాదక ఇంధనశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం భేటి కానున్నారు. ఉ.11 గం.లకు రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సమావేశం. మ. 12గంటలకు జలశక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో భేటీ.…

Plane Damaged : వడగళ్ల వర్షానికి ధ్వంసమైన విమానం ముందుభాగం

Trinethram News : విమానంలో ప్రయాణిస్తున్న 200 మందికి తృటిలో తప్పిన ప్రమాదం.. ఢిల్లీ నుండి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో విమానం ముందు భాగం వడగళ్ల వర్షం వల్ల దెబ్బతినడంతో, భయాందోళనతో కేకలు వేసిన ప్రయాణికులు పైలట్ విమానాన్ని క్షేమంగా శ్రీనగర్…

Kishan Reddy : బొగ్గు గని కార్మికుల పెన్షన్ పెంపునకు కృషి చేయండి

కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ని కలిసి కోరిన ఆల్ ఇండియా కోల్ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు. రామగుండం మే-21//త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. మంగళవారం న్యూఢిల్లీలోని శాస్త్రి భవన్‌లో ఆల్ ఇండియా కోల్ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు…

Fire Accident : ఢిల్లీలోని ప్రఖ్యాత కాలేజీలో భారీ అగ్నిప్రమాదం

పీతంపుర శ్రీ గురు గోవింద్ సింగ్ కాలేజీ గ్రంథాలయంలో మంటలు11 ఫైరింజన్లతో మంటలార్పిన అగ్నిమాపక సిబ్బంది ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడి Trinethram News : దేశ రాజధాని ఢిల్లీలోని పీతంపుర ప్రాంతంలో ఉన్న శ్రీ గురు గోవింద్ సింగ్…

Ajit Meets Modi : ప్రధాని నరేంద్ర మోదీతో జాతీయ భద్రత సలహాదారు అజిత్ దొవల్ భేటీ

Trinethram News : ఢిల్లీ.. కేంద్ర హోమ్ శాఖ.. ఏ క్షణం అయినా పాక్ తో యుద్ధం జరిగే అవకాశం ఉన్నందున హై అలెర్ట్.. పాక్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అలర్ట్‌ దాడులు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల గుర్తింపు..…

Medha Patkar Arrested : ప్రముఖ సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ అరెస్ట్

పరువు నష్టం కేసులో మేధా పాట్కర్ అరెస్ట్ ఢిల్లీ పోలీసుల అదుపులో సామాజిక కార్యకర్త కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు Trrinethram News : ప్రముఖ సామాజిక కార్యకర్త, ‘నర్మదా బచావో ఆందోళన్’ ఉద్యమ నాయకురాలు మేధా పాట్కర్‌ను ఢిల్లీ పోలీసులు ఈరోజు…

CM Chandrababu : నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

Trinethram News : Apr 25, 2025, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్‌లో గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరుతారు. మధ్యాహ్నం 2:25 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. మే 2న ప్రధాని…

Pakistan Embassy : పాక్ ఎంబసీ వద్ద ఉద్రిక్తత

Trinethram News : ఢిల్లీలోని పాకిస్థాన్ ఎంబసీ వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. పహల్గామ్ ఉగ్రదాడిలో హిందువుల మీద ముష్కరుల దాడి తరువాత పాక్ హైకమిషన్ వేడుకలు చేసుకున్నట్లు వార్తలు రావడంతో వేలమంది ప్రజలు అక్కడికి చేరుకున్నారు. ఎంబసీలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ‘పాకిస్థాన్…

Other Story

You cannot copy content of this page