ధనిక తెలంగాణను అప్పుల పాలు చేసిన మూర్ఖుడు కేసీఆర్

Trinethram News : ధనిక తెలంగాణను అప్పుల పాలు చేసిన మూర్ఖుడు కేసీఆర్. వికారాబాద్ లో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన మూర్ఖుడు కెసిఆర్ అని బిజెపి జాతీయ ప్రధాన…

రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి మాకు అప్పగించారు

హైదరాబాద్.. ధనిక రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు.. గత సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశాం.. రాష్ట్రాన్ని పునర్‌నిర్మించే ప్రయత్నం చేస్తున్నాం.. దశాబ్ధకాలంలో నష్టపోయిన సంస్థలను తిరిగి కోలుకునేలా చేస్తాం.. TSPSC, SHRC వంటి సంస్థలు బాధ్యతాయుతంగా…

అప్పుల బాధతో పురుగుల మందు తాగి కౌలు రైతు నంద్యాల గురవయ్య

పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరులో అప్పుల బాధతో పురుగుల మందు తాగి కౌలు రైతు నంద్యాల గురవయ్య 54 ఆత్మహత్య గ్రామంలో ఉన్న హిందూ స్మశాన వాటికలోనే ఆత్మహత్య చేసుకున్న గురవయ్య.

ఏపీ ప్రభుత్వం మరో రూ 2,450 కోట్లకు ఇండెంట్

అమరావతి ఏపీ ప్రభుత్వం మరో రూ 2,450 కోట్లకు ఇండెంట్. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన అప్పు రూ 94,200 కోట్లు. మొత్తానికి 20వ సారి FRBM పరిధి దాటడం.

You cannot copy content of this page