కావలిలో అభివృద్ధి కార్యక్రమాలు చూసి పార్టీ తీర్థం పుచ్చుకుంటున్న ప్రజలు
త్రినేత్రం న్యూస్: ఏప్రిల్ 17 :నెల్లూరు జిల్లా: కావాలి, కావ్య కృష్ణారెడ్డి , అభివృద్ధిని చూసి వైసిపి పార్టీని వీడుతున్న వైసిపి నాయకులు కార్యకర్తలు, కావలి పట్టణం 8వ వార్డుకు చెందిన వైసీపీ నాయకులు మొగల్ రహీం బేగ్ (వైసీపీ మైనారిటీ…