Threats to Mumbai Police : రెండు రోజుల్లో బాంబు పేలుళ్లు.. ముంబ‌యి పోలీసుల‌కు బెదిరింపులు

Trinethram News : పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల వేళ దేశంలో బాంబు బెదిరింపులు క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే పలు క్రికెట్‌ స్టేడియాలకు, విమానాలకు, విమానాశ్ర‌యాలకు ఇలాంటి బెదిరింపులు వచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే, అవ‌న్నీ బూట‌క‌మ‌ని అధికారులు తేల్చారు. ఇప్పుడు ముంబ‌యి పోలీసుల‌కు…

Shubman Gill : టీమ్ ఇండియా టెస్టు కెప్టెన్గా గిల్!

Trinethram News : టీమ్ ఇండియా టెస్టు కెప్టెన్గా శుభ్ర్మన్ గిల్ పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. మే 23, 24 తేదీల్లో అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశమున్నట్లు క్రికెట్ వర్గాల్లో చర్చ మొదలైంది. భవిష్యత్ ప్రణాళికల నేపథ్యంలో గిల్…

Cricket in the Olympics : ఒలింపిక్స్‌లో క్రికెట్

Trinethram News : 2028లో లాస్ ఏంజెలెస్‌లో జరిగే ఒలింపిక్స్ నుంచి క్రికెట్‌ను చేర్చనున్న నిర్వాహకులు.. మొత్తం ఆరు జట్లతో T20 ఫార్మాట్‌లో మ్యాచులు నిర్వహించనున్నట్లు వెల్లడి.. మెన్స్ క్రికెట్, ఉమెన్స్ క్రికెట్ పోటీలు…. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

Kavya Krishna Reddy : పాకిస్తాన్ పై ఇండియా టీం గెలుపుపై హర్షం వ్యక్తం చేసిన కావ్య కృష్ణారెడ్డి

త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 24 : నెల్లూరు జిల్లా: కావలి. పాకిస్తాన్ పై ఇండియా గెలుపు పై హర్షం వ్యక్తం చేసిన కావలి శాసనసభలు కావ్య కృష్ణ రెడ్డి ఒక్క క్రికెట్లోనే కాకుండా అన్ని రంగాలలో భారతదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావలి,…

Jai Shah : డబ్ల్యూసీసీలోకి జై షా

డబ్ల్యూసీసీలోకి జై షా Trinethram News : కొత్తగా ఏర్పాటైన వరల్డ్ క్రికెట్ కనెక్ట్స్ (డబ్ల్యూసీసీ) సలహా మండలిలో ఐసీసీ ఛైర్మన్ జై షాకు స్థానం కల్పించారు. క్రికెట్లో అవకాశాలు, సవాళ్లపై చర్చించేందుకు మెరిల్బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) ఈ స్వతంత్ర…

Cricket Tournament : క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసిన శ్రీను బాబు

క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసిన శ్రీను బాబు రామగిరి మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగిరి మండలంలోని రాణి రుద్రమదేవి స్టేడియంలో రామగిరి మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో అజాతశత్రువు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ శాసనసభావతి శ్రీపాద రావు…

ఉల్లాసంగా క్రికెట్ ఆడుతున్న శాసనసభ్యులు

తేదీ : 14/01/ 2025.ఉల్లాసంగా క్రికెట్ ఆడుతున్న శాసనసభ్యులు.ఏలూరు జిల్లా : ( త్రినేత్రం న్యూస్) ;ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ప్రజలందరకు భోగి , సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ వేళ…

కోరుకంటి ప్రిమియర్ లీగ్ క్రికెట్ పోటీలు ప్రారంభం

కోరుకంటి ప్రిమియర్ లీగ్ క్రికెట్ పోటీలు ప్రారంభం గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి కోరుకంటి ప్రిమియర్ లీగ్ 4 సేషన్ క్రికెట్ పోటీలు సోమవారం జనగామ 9 వ డివిజన్ లో ప్రారంభమైయ్యాయు. ఈ టోర్నమెంట్ లో 24 జట్లు పాల్గొన్ననున్నాయు.…

క్రికెట్ క్రీడాకారులు అందరు పాల్గొనలి

క్రికెట్ క్రీడాకారులు అందరు పాల్గొనలి వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్తేదీ:-13-1-2025 సోమవారం నాడు ఉదయం 08:30 AM గంటలకి క్రీడాకారుడు అయినా Late చాకలి.మల్లేశం గుర్తుగా,జ్ఞాపకంగా మన గ్రామంలో వున్నా అన్ని యూత్ మరియు అందరూ క్రికెట్ క్రీడాకారులు పాల్గొని…

క్రీడాలతోనే శారీరకంగా మానసికంగా ఉల్లాసం

క్రీడాలతోనే శారీరకంగా మానసికంగా ఉల్లాసం వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అర్ధ. సుధాకర్ రెడ్డిసత్య సాయి సేవ సంస్థ యువజన విభాగంఆధ్వర్యంలో స్థానిక SAP కళాశాల గ్రౌండ్స్ లో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ లోముఖ్యఅతిధిగా పాల్గొని…

Other Story

You cannot copy content of this page