బస్ డిపో ఎన్నికల హామీ వరకే పరిమితం కావడం దురదృష్టకరం

సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమ మహేష్. జగతగిరిగుట్ట సీపీఐ ఆధ్వర్యంలో నేడు జగతగిరిగుట్ట చివరి బస్టాప్ వద్ద జగతగిరిగుట్ట లో బస్ డిపో,మెడికల్ కాలేజ్ ఏర్పాటు చెయ్యాలని కోరుతూ నేడు రిలే నిరాహారదీక్ష కూర్చోవడం జరిగింది.ఈ సందర్భంగా శాఖ కార్యదర్శి సహదేవరెడ్డి,రాజు…

KTRపై సీపీఐ నారాయణ సెటైర్లు

BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRపై CPI అగ్ర నేత నారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. KTR తానే ముఖ్యమంత్రి అనే భావనలో ఉన్నారని మండిపడ్డారు. ఆయన మాట తీరు అలా ఉందని నారాయణ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్…

సీపీఐ,ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ సంబురాలు

సీపీఐ,ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ సంబురాలు. సీపీఐ, ఏఐటీయూసీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ సమితి తరపున షాపూర్ నగర్,ఐడీపీఎల్, జగతగిరిగుట్ట, మక్దుం నగర్,గుబురుగుట్ట ,ఆస్బెస్టాస్ కాలనీ,హెచ్ఏంటీ ల లో 75 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఘనంగా త్రివర్ణపతకాలను ఎగురవేయ్యడం జరిగింది.ఈ…

కాంట్రాక్టర్లను బెదిరిస్తుంటే సీఎం జగన్ ఏం చేస్తున్నారు? : సీపీఐ రామకృష్ణ

కాంట్రాక్టర్లను బెదిరిస్తుంటే సీఎం జగన్ ఏం చేస్తున్నారు?: సీపీఐ రామకృష్ణ Trinethram News : అనంతపురం: కాంట్రాక్టర్లను వైకాపాకు చెందిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి బెదిరిస్తుంటే సీఎం జగన్ ఏం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు..…

జీడిమెట్ల నూతన సిఐ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ రావు గారిని సన్మానించిన సీపీఐ, సీపీఎం,ఏఐటీయూసీ మరియు సీఐటీయూ నాయకులు

జీడిమెట్ల నూతన సిఐ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ రావు గారిని సన్మానించిన సీపీఐ, సీపీఎం,ఏఐటీయూసీ మరియు సీఐటీయూ నాయకులు. వారికి హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తూ శాలువతో సత్కరించి పులకుండిని బహుకరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్,…

You cannot copy content of this page