Gade Srinivasulu Naidu : ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నిక – గాదె శ్రీనివాసులు నాయుడు విజయం

 Trinethram News : ఉత్తరాంధ్ర టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. తొలుత తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ముగిసింది. అనంతరం రెండో రౌండ్, మూడో రెండ్​లో పలువురు ఎలిమినేట్ అయ్యారు. రెండో రౌండ్‌లో అభ్యర్థి శివప్రసాదరావు,…

Counting : తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి.. తేలని విజయం

Trinethram News : ఆంధ్రప్రదేశ్ : ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. తొలి ప్రాధాన్యత ఓట్లలో PRTU అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడుకు 6,927 ఓట్లు రాగా, APTF, కూటమి అభ్యర్థి పి.రఘువర్మకు 6596…

Vote Counting : నేడు టీచర్‌ ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు

నేడు టీచర్‌ ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు.. Trinethram News : గోదావరి జిల్లా : ఉభయ గోదావరి జిల్లా టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఈరోజు (డిసెంబర్ 9) కాకినాడ జేఎన్‌టీయూలో కొనసాగనుంది. ఈ నెల 5న…

AP Election 2024 Counting Update : ఏపీలో కాకరేపుతున్న పోస్టల్ పంచాయితీ, అర్ధరాత్రి తర్వాతే మొత్తం ఫలితాలు!

AP Election 2024 Counting Update: Postal Panchayat in AP, total results after midnight! ఆంధ్రప్రదేశ్‌లో పెరిగిన బ్యాలెట్ ఓట్లు అనేక వివాదాలకు కారణమవుతున్నాయి. అదే టైంలో లెక్కింపుపై కూడా ప్రభావం చూపబోతున్నాయి. అర్థరాత్రి దాటిన తర్వాత పూర్తి…

Counting as per Rules : నిబంధనల ప్రకారం కౌంటింగ్ నిర్వహణకు అధికారులు సన్నద్దం కావాలి

Officials should be prepared to conduct counting as per rules కౌంటింగ్ నిర్వహణపై సంబంధిత అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రామగిరి, మే -28: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ…

అందరూ దృష్టి ఎన్నికల కౌంటింగ్ పైనే

All eyes are on election counting Trinethram News : అసలు ఓట్లను ఎలా లెక్కిస్తారు…. రౌండ్ లను ఎలా నిర్ణయిస్తారు? ఎన్నికల కౌంటింగ్‌కు పకడ్బంధీ ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. చీమచిటుక్కుమన్నా సరే ఇట్టే పసిగట్టేలా మూడెంచల భద్రతా…

కౌంటింగ్ కేంద్రాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్ :సీఈవో ముకేశ్

High speed internet in counting centers: CEO Mukesh Trinethram News : వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపునకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల అధికారులను CEO ముకేశ్ కుమార్ మీనా ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్ల నుంచి…

కౌంటింగ్ పూర్తి అయ్యేదాకా సెలవులు అడగొద్దు

Don’t ask for leave till the counting is done పల్నాడులో పోలీసు అధికారులు, సిబ్బందికి స్పష్టం చేసిన ఎస్పీ మల్లికా గార్గ్ జిల్లాలో మూల మూలలా కార్డాన్ చర్చ్ కొనసాగిస్తున్నారు. అల్లర్ల నిందితుల కోసం వేట కొనసాగిస్తున్నారు. భారీ…

లోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్‌కు నేడు నోటిఫికేషన్

తొలి విడతలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు దేశవ్యాప్తంగా 102 లోక్‌సభ స్థానాలకు జరగనున్న ఎన్నికలు మార్చి 20న (నేడు) నోటిఫికేషన్ జారీతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి తేదీ మార్చి 27 మార్చి…

కౌంటింగ్ కేంద్రాల్లో త్వరితగతిన అన్ని ఏర్పాట్లు చేపట్టాలి

: జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ అనంతపురం, మార్చి 19 : సాధారణ ఎన్నికల దృష్ట్యా నగరంలోని జేఎన్టీయూలో ఏర్పాటు చేస్తున్న కౌంటింగ్ కేంద్రాల్లో త్వరితగతిన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం…

Other Story

You cannot copy content of this page