నేడు ఇడుపులపాయకు షర్మిల.. వైఎస్ ఘాట్ వ‌ద్ద నివాళి

నేడు ఇడుపులపాయకు షర్మిల.. వైఎస్ ఘాట్ వ‌ద్ద నివాళి అమరావతి:జనవరి 20ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులైన షర్మిల ఇవాళ‌ ఇడుపులపాయకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో కడపకు చేరుకోనున్న షర్మిల. వైఎస్‌ ఘాట్‌ దగ్గర షర్మిల నివాళులర్పిస్తారు. రాత్రికి ఇడుపులపాయలోనే బస…

‘జమిలి ఎన్నికలు’ రాజ్యాంగ విరుద్ధం.. కమిటీని రద్దు చేయండి: ఖర్గే

‘జమిలి ఎన్నికలు’ రాజ్యాంగ విరుద్ధం.. కమిటీని రద్దు చేయండి: ఖర్గే దిల్లీ: ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక (One Nation One Election)’ ఆలోచనను కాంగ్రెస్ (Congress) తీవ్రంగా వ్యతిరేకించింది. రాజ్యాంగ మౌలిక స్వరూపానికి, సమాఖ్య హామీలకు ఇది విరుద్ధంగా ఉందని…

భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రపై కేసు నమోదు, కారణం ఏంటంటే

భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రపై కేసు నమోదు, కారణం ఏంటంటే.. దిస్‌పూర్‌: కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రపై కేసు నమోదు అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల్ని ఉల్లంఘించారంటూ కేసు నమోదు…

21న పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు

21న పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా ఈ నెల 21న బాధ్యతలు స్వీకరించనున్న వైఎస్ షర్మిల.. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లో ఉదయం 11 గంటలకు బాధ్యతల స్వీకరణ.. ఈ కార్యక్రమంలో పాల్గొననున్న కాంగ్రెస్…

తన కుమారుడు రాజారెడ్డి వివాహ పత్రిక పవన్ కళ్యాణ్ కి ఇవ్వడానికి వచ్చిన షర్మిల

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నివాసానికి వచ్చిన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల – తన కుమారుడు రాజారెడ్డి వివాహ పత్రిక పవన్ కళ్యాణ్ కి ఇవ్వడానికి వచ్చిన షర్మిల….

చంద్రబాబు వైట్ కాలర్ క్రిమినల్

చంద్రబాబు వైట్ కాలర్ క్రిమినల్.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను కూడా చంద్రబాబే నియమిస్తున్నారు.. చంద్రబాబుకు అన్ని పార్టీలు కావాలి… వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు పార్టీని ప్రజలు క్వాష్ చేస్తారు మంత్రి అంబటి రాంబాబు

షర్మిలకు రాష్ట్రంలో కాంగ్రెస్ పగ్గాలు ఇవ్వడం సరైన సమయంలో సరైన నిర్ణయం

షర్మిలకు రాష్ట్రంలో కాంగ్రెస్ పగ్గాలు ఇవ్వడం సరైన సమయంలో సరైన నిర్ణయం…! ఎన్నికల నాటికి కాంగ్రెస్ బలోపేతం అవుతుంది… వైసీపీని వీడి చాలామంది కాంగ్రెస్ పార్టీకి వస్తారు.. కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు

ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. చివరి నిమిషంలో అద్దంకి దయాకర్‌కు షాక్

Trinethram News : హైదరాబాద్.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారికంగా ప్రకటించింది.. ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు బల్మూరి వెంకట్, మహేష్ కుమార్…

పులివెందుల నుంచి షర్మిల పోటీ?

Trinethram News : AP కాంగ్రెస్ పగ్గాలు అందుకున్న షర్మిల.. త్వరలో జరిగే సాధారణ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. పులివెందుల అసెంబ్లీ లేదంటే కడప లోక్సభ బరిలో ఆమె నిలుస్తారనే ప్రచారం జరుగుతోంది. 2 వేర్వేరు పార్టీలకు అన్నాచెల్లెళ్లు…

కాంగ్రెస్ పార్టీ గూటికి సునీత

Trinethram News : అమరావతి : ఏపీలో వైసీపీ చీఫ్, సీఎం జగన్ కు మరో చెల్లెలు షాక్ ఇవ్వబోతోంది. జగన్ సోదరి, వైయస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత రెడ్డి ప్రత్యక్ష రాజకీయాలు అడుగు పెడుతున్నారు. ఆమె త్వరలో…

Other Story

You cannot copy content of this page