రాబోయే ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు పట్టబోతోంది

బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంటా అంజిబాబు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మరింత పుంజుకుంది….. గుంటూరు జిల్లాలో నిన్న జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశానికి బాపట్ల జిల్లా నుండి దాదాపు 100 కార్లతో ర్యాలీగా కార్యక్రమాన్ని విజయవంతం జరిపిన బాపట్ల…

నేడు సీఎం పదవికి రాజీనామా చేయనున్న నితీష్ కుమార్

బిహార్ క్షణక్షణానికి ఉత్కంఠ రేపుతున్న బీహార్ పాలిటిక్స్.. నేడు సీఎం పదవికి రాజీనామా చేయనున్న నితీష్ కుమార్.. రేపు జేడీయూ శాసనసభాపక్ష సమావేశం.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న నితీష్ కుమార్.. జేడీయూ చీఫ్ వెంట పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు…

నేడు మూడు జిల్లాలో ఏపీసీసీ చీఫ్ షర్మిల పర్యటన

Trinethram News : YS Sharmila: నేడు మూడు జిల్లాలో ఏపీసీసీ చీఫ్ షర్మిల పర్యటన.. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీకి ఏపీలో పునర్వైభవం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ…

భారీ విగ్రహాలు పెడితే కడుపు నిండదు.. గణతంత్ర వేడుకల్లో సర్కార్‌పై షర్మిల విసుర్లు

Trinethram News : భారీ విగ్రహాలు పెడితే కడుపు నిండదు.. గణతంత్ర వేడుకల్లో సర్కార్‌పై షర్మిల విసుర్లు.. విజయవాడ : నగరంలోని ఏపీసీసీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల రెడ్డి (APCC Chief…

హోదా కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి: షర్మిల

హోదా కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి: షర్మిల ఏలూరులో షర్మిల మీడియా సమావేశం ఏపీకి విభజన హామీలు కాంగ్రెస్ పార్టీ వస్తేనే అమలవుతాయని వెల్లడి మళ్లీ టీడీపీ గానీ, వైసీపీ గానీ వస్తే జన్మలో ప్రత్యేక హోదా రాదని వ్యాఖ్యలు

షర్మీల మాటల్లో కొత్తదనం లేదని తెలిపిన బొత్స

షర్మిల మాటలు చూసి జాలేస్తుందన్న బొత్స షర్మీల మాటల్లో కొత్తదనం లేదని తెలిపిన బొత్స ప్రత్యేక హోదా తాకట్టు పెట్టింది చంద్రబాబే కేంద్రంకు కేవలం అంశాల వారీగానే మద్దతు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సిఎంలు ప్రదానికి కలవట్లేదా? వారికి అధికారం వారికి…

కార్యకర్తల శ్రమవల్లే తెలంగాణలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు

హైదరాబాద్‌: కార్యకర్తల శ్రమవల్లే తెలంగాణలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో జరిగిన బూత్‌స్థాయి కన్వీనర్ల సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘‘రాహుల్‌గాంధీ పాదయాత్రతోనే  కర్ణాటకలో, తెలంగాణలో అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో…

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి భారీ చేరికలు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి భారీ చేరికలు వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం మండలం పిచికలపాలెం గ్రామం కు చెందిన అమృతపూడి యోగయ్య, అమృతపూడి పిచ్చయ్య, అమృతపూడి వెంకయ్య వారు వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో యువ నాయకులు బొల్లా…

కాంగ్రెస్ సమావేశానికి తరలివెళ్లిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు

కాంగ్రెస్ సమావేశానికి తరలివెళ్లిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు. Trinethram News : ఈరోజు హైదరాబాద్ ఎల్బీ స్టేడియం లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఎఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా నిర్వహిస్తున్న బూత్ లెవెల్ కన్వీనర్ల…

సర్పంచ్ ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించడం కష్టమే: మంత్రి సీతక్క

సర్పంచ్ ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించడం కష్టమే: మంత్రి సీతక్క Trinethram News : రాజన్న జిల్లా: జనవరి 25వేములవాడ శ్రీ రాజరాజే శ్వర స్వామివారిని మంత్రి సీతక్కఈరోజు దర్శించుకు న్నారు.కుటుంబ సమేతంగా రాజన్న సన్నిధికి వచ్చిన మంత్రి సీతక్కకు ఆలయ అధికారులు,…

Other Story

You cannot copy content of this page