తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి 100 కుటుంబాల చేరిక

తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి 100 కుటుంబాల చేరిక వినుకొండ నియోజకవర్గంలోని వినుకొండ రూరల్ మండలం కొప్పుకొండ గ్రామ పంచాయతీ పరిధిలోని గణేశుణిపాలెం నందు తెలుగుదేశం పార్టీ నుండి 100 కుటుంబాలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి…

కోలాహలం గా పండుగ

కోలాహలం గా పండుగవినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం పేరూరిపాడు గ్రామం లో సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరపున నిర్మించిన కోలాటం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని, కోలన్న ఆడుతున్న నాట్య కళాకారులను ప్రోస్తహించి, వారి కోలాటాన్ని…

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్’ యాత్రకు శ్రీకారం చుట్టారు

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్’ యాత్రకు శ్రీకారం చుట్టారు. తీవ్ర అలర్లు చెలరేగిన మణిపుర్​ నుంచి యాత్రను మొదలుపెట్టారు. గత ఏడాది కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో పేరుతో…

రేపు మధిర నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొననున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

రేపు మధిర నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొననున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉదయం రోడ్డు మార్గంలో హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందిగామ మీదగా మధిర కు చేరుకొనున్నారు.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులతో, మధిర పట్టణంలో సంక్రాంతి వేడుకలకు…

అన్ని పనులు హామీలు ఒకే రోజు జరిగిపోవు: హీరో నాగార్జున

అన్ని పనులు హామీలు ఒకే రోజు జరిగిపోవు: హీరో నాగార్జున కొన్ని కోట్ల మంది ఓటేస్తే గెలిచారు వాళ్ళు. వాళ్ళకి గౌరవ మర్యాదలే కాదు నిరూపించుకోవటానికి తగిన సమయం అవకాశం కూడా ఇవ్వాలని కాంగ్రేస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశ్యించి…

ఈసారి పంటకు నీళ్లివ్వలేమని చేతులెత్తేసిన కాంగ్రెస్ సర్కార్

ఈసారి పంటకు నీళ్లివ్వలేమని చేతులెత్తేసిన కాంగ్రెస్ సర్కార్ ధాన్య సిరిని చూసి మురిసిపోతూ.. అన్నదాత తన కుటుంబంతో ఆనందంగా గడిపే సంక్రాంతి రోజునే కాంగ్రెస్‌ సర్కారు ఈసారి పంటకు నీరివ్వలేమని చేతులెత్తేసింది. పండుగపూట అన్నదాత ఆనందాన్ని దూరం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు…

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో ప్రయాణించే బస్సు దృశ్యం

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో ప్రయాణించే బస్సు దృశ్యం. ఈ యాత్ర నేడు మణిపూర్‌లోని తౌబాల్ నుండి ప్రారంభమవుతుంది. 110 జిల్లాల గుండా 67 రోజుల పాటు 6,700 కిలోమీటర్లకు పైగా ఈ యాత్ర…

దుండిగల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా గడ్డం

ఈ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా గడ్డం విజయ్ చంద్ర మరియు జనరల్ సెక్రటరీ గా దూసకంటి పద్మారావు గార్లను కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ఆదేశాలతో…

ఆడబిడ్డలకు చీరల పంపిణీ అభినందనీయం

ఆడబిడ్డలకు చీరల పంపిణీ అభినందనీయం…. దాతలు సాంబశివరెడ్డి, నరేష్ సేవలు మరువలేనివి… మహిళా పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం… రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు ధనసరి సూర్య… ఘనంగా నిర్వహించిన “సంక్రాంతి కానుక “” కార్యక్రమం… ఆడబిడ్డలకు చీరల పంపిణీ అభినందనీయమని పీసీసీ…

యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నరేందర్ కుమారున్ని ఆశీర్వదించిన మంత్రి సీతక్క కుమారుడు రాష్ట్ర యువజన కాంగ్రెస్ సెక్రటరీ సూర్య

యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నరేందర్ కుమారున్ని ఆశీర్వదించిన మంత్రి సీతక్క కుమారుడు రాష్ట్ర యువజన కాంగ్రెస్ సెక్రటరీ సూర్య ఈరోజు మంగపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మురుకుట్ల నరేందర్ & వాస్తవి దంపతుల కుమారుని భారసాల (ఊయల) వేడుకకి…

Other Story

You cannot copy content of this page