RTC Unions : ఆర్టీసీ కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చలు

Trinethram News : సచివాలయానికి చేరుకున్న ఆర్టీసీ సంఘాల నేతలు.. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో చర్చలు ప్రారంభం.. కాంగ్రెస్ ప్రభుత్వంపై పూర్తి నమ్మకం ఉందన్న ఆర్టీసీ సంఘాల నేతలు మహాలక్ష్మి పథకం కోసం ఎన్ని ఇబ్బందులు ఉన్నా…

V Suresh Kumar : కాంగ్రెస్ పార్టీ మండలం ఓబుళదేవరచెరువు అధ్యక్షుడుగా వి సురేష్ కుమార్

Trinethram News : ఓబులదేవ చెరువు చెందిన వి సురేష్ కుమార్ ని నియమించినట్లు ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆ పార్టీ అధ్యక్షులు శ్రీమతి షర్మిల రెడ్డి యువకులకు పెద్దపీట వేస్తున్న సంగతి…

Congress Party : కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం

త్రినేత్రం న్యూస్ :చేవెళ్ళ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు సోదర సోదరీమణులకు.తేలియజేయునది ఏమనగా బుధ వారం రోజున చేవెళ్ళ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఉదయం 11.00 గంటలకు చేవెళ్ళ లో అట్లాస్ ATLAS ఫంక్షన్…

AITUC : కనీస వేతన బోర్డును తక్షణమే నియమించాలి

త్రినేత్రం న్యూస్ : కాకినాడ,మే,05 ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటీయూసీ, ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం ఉదయం కాకినాడ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగే గ్రీవెన్స్ సెల్ లో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన…

Uttam Kumar Reddy : ధాన్యం దిగుబడిలో తెలంగాణ టాప్.. ఉత్తమ్ కీలక ప్రకటన

Trinethram News : ధాన్యం దిగుబడిలో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి ధాన్యం దిగుబడే నిదర్శమన్నారు. శనివారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి ఉత్తమ్…

Pachi Penta Shanthakumari : మన్యంలో రాష్ట్ర బంద్‌కి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు

గిరిజనుల కోసం ప్రత్యేక డీఎస్సీ విడుదల చేయాలి: పాచి పెంట శాంతకుమారి అల్లూరిజిల్లా(అరకులోయ) త్రినేత్రం న్యూస్ అరకు నియోజవర్గం ఇంచార్జ్, మే 4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీలో గిరిజనులకు అన్యాయం జరుగుతోందంటూ ‘ఏజెన్సీ స్పెషల్ డీఎస్సీ సాధన…

Zameer Ahmed : నాకు ఒక బాంబు ఇవ్వండి

పాకిస్తాన్‌పై సూసైడ్ బాంబు దాడి చేస్తా Trinethram News : మా కాంగ్రెస్ పార్టీకి పాకిస్తాన్‌తో సంబంధమే లేదు. యుద్ధం వస్తే నేను రెడీగా ఉన్నా మోదీ, షా నాకో సూసైడ్ బాంబ్ ఇస్తే నా ఒంటికి కట్టుకుని పోయి పాకిస్తాన్…

Bandh for Tribal Rights Successful : గిరిజన హక్కుల కోసం బంద్ విజయవంతం

స్పెషల్ డిఎస్సి పై ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ శాంత కుమారి హెచ్చరిక ఆంధ్రప్రదేశ్ (అరకులోయ) అల్లూరిజిల్లా త్రినేత్రం న్యూస్ అరకు నియోజవర్గం ఇంచార్జ్, మే 3: ఏజెన్సీ ప్రాంత గిరిజనుల న్యాయహక్కుల కోసం స్పెషల్ డీఎస్సీ సాధన కమిటీ చేపట్టిన మన్యం…

PCC President Sharmila : పీసీసీ అధ్యక్షురాలు షర్మిల గృహనిర్బంధం – బీజేపీ దాడులను కాంగ్రెస్ ఖండన

ఆంధ్రప్రదేశ్ అల్లూరిజిల్లా (అరకువేలి),త్రినేత్రం న్యూస్ అరకు నియోజకవర్గం ఇంచార్జ్ మే 2: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిలా రెడ్డిని గన్నవరం, విజయవాడలోని ఆమె నివాసంలో ఎటువంటి నోటీసు లేకుండా అకారణంగా గృహనిర్బంధం చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా…

Bandi Ramesh : కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుంది

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మే : కాంగ్రెస్ పార్టీ కార్మికుల పక్షపాతి అని వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. 139వ ప్రపంచ కార్మిక దినోత్సవ సందర్భంగా గురువారం కేపీహెచ్బీ కాలనీ టెంపుల్…

Other Story

You cannot copy content of this page