Ardha Sudhakar Reddy : కాంగ్రెస్ ప్రభుత్వం లొ బీసీ లకు పెద్దపీట

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గం ప్రతినిధి. తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ప్రజలు, నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ పట్టణ అధ్యక్షులు శ్రీ.అర్థ.సుధాకర్ రెడ్డి అన్నారు. బీసీ కులగనన జరిగిన విధానాన్ని ప్రజలు…

పుట్టినరోజు వేడుకలలో పాల్గొన్న మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం. దమ్మపేట మండలం ముత్తాయిగూడెం గ్రామంలో సోయం వెంకటేశ్వరరావు పోతమ్మ దంపతుల మనవడు సాయికిరణ్ – సౌజన్య దంపతుల కుమారుడు శ్రేయన్స్ నందన్ పుట్టినరోజు వేడుకలలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన తెలంగాణ…

Ponguleti Srinivas Reddy : ఏప్రిల్ మొదటి వారంలో భూ భారతి చట్టం కొత్త రూల్స్

Trinethram News : హైదరాబాద్ : మార్చి 25, గత ప్రభుత్వం అమలు చేసిన ధరణి స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ భూ భారతి చట్టంను అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. దీంతో ఈ…

దశదిన కర్మలో పాల్గొని నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. అశ్వరావుపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గుంపుల రవితేజ తండ్రి గుంపుల రాంబాబు ఇటీవల వారి గృహం (సారపాక) నందు గుండెపోటుతో మరణించారు. నేడు దశదిన కర్మలో పాల్గొని చిత్రపటానికి…

CC Road : సీసీ రోడ్ల పనులను ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి మండలం సీతారాంపురం గ్రామపంచాయతీ పాతూరు లో 5.80 లక్షలు మరియు 5 లక్షలు మొత్తం 10.80000 లక్షలు రూపాయలు పనులని ఎంఎల్ఏ జారే ఆదినారాయణ చొరవతో మంజూరు చేపించిన…

కమలాపురం ఆశ్రమ హాస్టల్ ను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి మండలంలోని కమలాపురం పంచాయతీలో కమలాపురం ఆశ్రమ హాస్టల్ లో నిన్న అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ఆశ్రమ హాస్టల్ లో అగ్ని ప్రమాదం ప్రమాదం ఎలా జరిగిందని వార్డెన్…

Jai Bapu Jai Bhim Jai Samvidhan Abhiyan : జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్

Trinethram News : కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 24 : కాంగ్రెస్ పార్టి అగ్ర నేత లోకసభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు మన రాష్ట్రంలో మన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో…

Annaprasanna Ceremony : అన్నప్రాసన్న వేడుకలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి ‌మండల కేంద్రంలో అంబేద్కర్ నగర్ కి చెందిన గంట వెంకటేశ్వర్లు మనవడు చరణ్ తేజ్ అన్న ప్రసన్న వేడుకల్లో పాల్గొని ఆశీర్వదించిన ములకల పల్లి కాంగ్రెస్ పార్టీ మండల…

భగత్ సింగ్ ఆశయ స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలి

Trinethram News : కాకినాడ,మార్చి,23: అఖిల భారత యువజన సమైక్య, ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం కాకినాడలో స్థానిక రామకృష్ణారావుపేట లో విప్లవ వీరుడు భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి సిపిఐ జిల్లా కార్యదర్శి…

కోడిగంటి వారి వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ జిల్లా నాయకులు బత్తుల అంజి

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి మండల కేంద్రానికి చెందిన కోడిగంటి రాయన్న ఆగ్నేషమ్మ కుమారుడు కుమార్తెల వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ నాయకులు బత్తుల అంజి మరియు సీనియర్…

Other Story

You cannot copy content of this page