MLA Raj Thakur : చికిత్స పొందుతున్న కాంగ్రెస్ పార్టీ బాలరాజు,ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

హైదరాబాద్ మే-23:త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. హైదరాబాద్‌లోని ప్రముఖ నిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకులు వీటి బాలరాజు చెల్లె ఉమా రామగుండం శాసనసభ్యులు ఎం. ఎస్. రాజ్ ఠాకూర్ పరామర్శించారుఉమా ఇటీవల మోకాళ్ల నొప్పితో బాధపడుతూ నిమ్స్…

MLA Jare : ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వానికి, గౌరవ ఎమ్మెల్యే జారేకి ధన్యవాదాలు

పేదోడి సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం – ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు. ఈరోజు మొద్దులగూడెం గ్రామపంచాయతీలో ఇందిరమ్మ ఇళ్లకు అర్హత కలిగిన లబ్ధిదారులకు హక్కు పత్రాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మొద్దులగూడెం గ్రామ శాఖ…

MLA Jare Adinarayana : కాంగ్రెస్ ప్రభుత్వంలో సామాన్యులకు సొంతింటి కల నెరవేరబోతుంది ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

త్రినేత్రం న్యూస్ 23.05.2025. అశ్వారావుపేట నియోజకవర్గ, శాసనసభ సభ్యులు జారే ఆదినారాయణ స్వగ్రామ మైన గండుగులపల్లి గ్రామ, పంచాయతీ లో ఇందిరమ్మ గృహాలకు అర్హత, పొందిన. లబ్ధిదారుల కు హక్కు పత్రాలను ఈ రోజు గండుగులపల్లి క్యాంప్ కార్యాలయంలో పంపిణీ చేశారు.ఈ…

Congress Leaders’ Protest : కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ నాయకుల ధర్నా

Trinethram News : కాంట వేసిన వడ్లు తరలించడంలేదని కొనుగోలు కేంద్రం వద్ద రాస్తారోకోకు దిగిన కాంగ్రెస్ నాయకులు.. వనపర్తి జిల్లా గోపాల్ పేట మండల కేంద్రంలో తరుగు ఎక్కువగా తీసేస్తున్నారని, కాంట వేసిన వడ్లు తరలించడంలేదని కొనుగోలు కేంద్రం వద్ద…

Podem Veeraiah : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వాడే వెంకటరావు ను పరామర్శించిన పొదేం వీరయ్య

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం. దమ్మపేట మండలం అంకంపాలెం గ్రామంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కాక రమేష్ సూచన మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టి అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి శాఖ కార్పొరేషన్…

Distribution of Indiramma House : ఇందిరమ్మ ఇండ్ల పట్టా పంపిణీ మరియు శంకుస్థాపన పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి మండలం ములకలపల్లి గ్రామంలో మంజూరైన 66 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలు అందజేసి శంకుస్థాపన చేసిన ములకలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు తాండ్ర ప్రభాకర్,…

Rajiv Gandhi’s Death Anniversary : కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు

టేకుమట్ల మండలం మే-21// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. టేకుమట్ల మండలంలో పార్టీ కార్యాలయంలో భారత 6వ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా వారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో…

Congress : పేదల పెన్నిధి

కాంగ్రెస్ ప్రభుత్వంస్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం(త్రినేత్రం న్యూస్) ధర్మసాగర్ మండలం మే-21-2025. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని నిలబెట్టకునే ప్రయత్నం చేస్తున్నారు ధర్మసాగర్ మండల కేంద్రంలో 59లక్షల సిసి…

Congress : రాజీవ్‌ గాంధీ సేవలు చిరస్మరణీయం

కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళులు రాజమహేంద్రవరం : త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్‌ గాందీ 34వ వర్ధంతి సందర్బంగా స్థానిక సీతంపేట వాటర్‌ ట్యాంకుల పార్కు ఆవరణలో ఉన్న ఆయన విగ్రహానికి నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు…

Kranthi Mudiraj : ఘనంగా క్రాంతి ముదిరాజ్ జన్మదిన వేడుకలు

కూకట్ పల్లి త్రినేత్రం న్యూస్ మే 21: ఫతేనగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి క్రాంతి ముదిరాజ్ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. పార్టీ కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఆయనను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.…

Other Story

You cannot copy content of this page