మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు కృషి

వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఎమ్మెల్యే సత్యానందరావు… డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, త్రినేత్రం న్యూస్, కోనసీమ తిరుమలగా విరాజిల్లుతున్న ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని దేవాదాయ శాఖ…

Ranganath : గుల్జార్‌హౌస్ అగ్ని ప్రమాదంపై హైడ్రా కమిషనర్ కీలక వ్యాఖ్యలు

ఈ ప్రమాద ఘటన ఒక గుణపాఠం కావాలన్న రంగనాథ్ 17 మంది మృతి పట్ల తీవ్ర విచారం పాత భవనాల్లో భద్రతా నిబంధనల ఉల్లంఘనే కారణమని వెల్లడి తనిఖీలు కొరవడటం వల్లే భారీ నష్టం జరిగిందని అభిప్రాయం Trinethram News :…

Ranganath : హయత్ నగర్ సీఐపై హైడ్రా కమిషనర్ సీరియస్

Trinethram News : హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఆగ్రహం తెప్పించారు హయత్ నగర్ సీఐ. వివాదాస్పద భూముల విషయంపై బాధితులు ఫిర్యాదు చేసినా ఎందుకు కేసు నమోదు చేయలేదని సీరియస్ అయ్యారు. పోలీసులు ఉన్నది బాధితుల కోసమే కదా.. మరెందుకు…

MLC Kodandaram : కమీషనర్ దృష్టికి బస్తీ దావఖన సపోర్టింగ్ స్టాఫ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని

ఎం.ఎల్.సి. కోదండరాం వినతి పత్రం అందజేశారు హైదరాబాద్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి 19 ఏప్రిల్ 2025 బస్తీ దవాఖానాలలో పనిచేస్తున్న సపోర్టింగ్ స్టాఫ్ కు ప్రభుత్వ ఉత్తర్వుల జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు ఇటీవల పెరిగి వస్తున్నాయి.సపోర్టింగ్ స్టాఫ్…

MLA Adireddy Srinivas : చిన్నారి నిషిత శివన్‌ కు ప్రముఖుల ప్రశంస

రాజమహేంద్రవరం : అంతర్జాతీయ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ మరియు ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ సాధించిన చిన్నారి దొంతలా నిషిత శివన్‌ ను రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌, నగర పాలక సంస్థ కమిషనర్‌ కేతన్‌ గర్గ్‌ అభినందించారు. నిషిత…

గుండెపోటుతో మరణించిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు భద్రత చెక్ అందజేత పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా

మంచిర్యాల మార్చి-22//త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. మంచిర్యాల జోన్ మంచిర్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ కె. నాగరాజు హెచ్ సి.444 గుండెపోటుతో మరణించగా ఆయన భార్య విజయ కుమారి కి భద్రత ఎక్స్గ్రేషియా 7,84,762/-…

High Court : గ్రామపంచాయతీల ఆస్తుల వివరాలు జిల్లా గెజిట్ లో ప్రచురించాలి

Trinethram News : గ్రామపంచాయతీల ఆస్తుల వివరాలను జిల్లా గెజిట్లో ప్రచురించేందుకు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమి షనరు హైకోర్టు ఆదేశించింది. చర్యల వివరాలను తదు పరి విచారణనాటికి న్యాయస్థానానికి చెప్పాలని స్పష్టం చేసింది. ఏపీ గ్రామపంచాయతీ (ఆస్తుల…

Shivratri Day : శివరాత్రి రోజున ఉచిత క్యూలైన్ల ఏర్పాటు

Trinethram News : Feb 23, 2025, ఆంధ్రప్రదేశ్ : శివరాత్రి సందర్భంగా ఈ నెల 26న రోజంతా ఉచిత క్యూలైన్లు కొనసాగించి భక్తులు దర్శనాలు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని దేవాదాయ కమిషనర్ కె.రామచంద్రమోహన్ అధికారులను ఆదేశించారు. అంతరాలయ దర్శనాలకు అనుమతించకపోతే…

Sand Smuggling : ఇసుకను అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పవు

ఇసుక అక్రమ రవాణా సమర్థవంతంగా అరికట్టాలి కమిషనర్ శ్రీనివాస్ ఐపిఎస్., పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అక్రమ ఇసుక రవాణా ను నియత్రించేందుకు సమర్థవంతంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని రామగుండం పోలీస్ కమీషనర్…

AITUC : కమీషనర్ కు వినతి పత్రం ఇచ్చిన ఎ.ఐ.టి.యు.సి. నాయకులు

కమీషనర్ కు వినతి పత్రం ఇచ్చిన ఎ.ఐ.టి.యు.సి. నాయకులు కార్పోరేషన్ లో పారిశుద్ధ్య కాంట్రాక్టు కార్మికుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలి . రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో పని చేస్తున్న కాంట్రాక్టు పారిశుధ్య కార్మికుల సమస్యల…

Other Story

You cannot copy content of this page