NHRC Notice CV Anand : సంధ్య థియేటర్ ఘటనపై సీవీ ఆనంద్‌కు నోటీసులు జారీ చేసిన నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్

Trinethram News : సంధ్య థియేటర్ లో పుష్పా సినిమా విడుదల సమయంలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన పూర్తి నివేదికను అడజేయాలని జనవరిలో పోలీసులను ఆదేశించిన హ్యూమన్ రైట్స్ కమిషన్ పోలీసులు ఇచ్చిన నివేదికలో సరైన వివరాలు లేవని, పోలీస్ స్టేషన్…

MLC Kavitha : కేసీఆర్‌ ప్రతిష్టను దెబ్బతియాలనే కుట్రతోనే నోటీసులు

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత Trinethram News : రాజకీయ కక్షతో కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీయడానికే కాళేశ్వరం కమిషన్ పేరుతో నోటీసులు ఇచ్చారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి నదిలో తెలంగాణకు హక్కుగా రావాల్సిన నీటి వాటాను కోల్పోతున్నామని…

Group 2 : ఏపీలో నేటి నుంచి గ్రూప్ 2 ఆప్షన్స్

Trinethram News : ఏపీలో APPSC గ్రూప్-2 అభ్యర్థులు పోస్టుల ప్రాధాన్యతతో పాటు జోన్, జిల్లా ఆప్షన్లను నమోదు చేసుకోవాలని కమిషన్ ప్రకటించింది. గ్రూప్-2లో భాగంగా 2023లో జారీ చేసిన నోటిఫికేషన్లో మెయిన్స్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ పోస్ట్ మరియు…

Kaleswaram Commission : కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణకు కాగ్ అధికారులు

కమిషన్ ముందు హాజరైన ముగ్గురు అధికారులు కాగ్ ఇచ్చిన నివేదిక నిజమేనా అని అడిగిన కమిషన్ ప్రభుత్వం ఇచ్చిన సమాధానాల డాక్యుమెంట్స్ ఇవ్వాలని ఆదేశం రేపటిలోగా అందజేస్తామన్న కాగ్ అధికారులు https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

Shankar Naik : వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ వైసీపీ నేత శంకర్ నాయక్

Trinethram News : విజయవాడ. వైసీపీ నాయకుడు గిరిజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు శంకర నాయక్ (Gvs) విజయవాడలో మసాజ్ సెంటర్ లో వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. జగన్ రెడ్డి సీఎంగా పని చేసినప్పుడు శంకర్ నాయక్ ను రాష్ట్ర…

ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కు వినతిపత్రం

ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కు వినతిపత్రం వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్లగచర్ల రైతులకు న్యాయం చేయాలని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కు వినతి పత్రం సమర్పించిన గిరిజన విద్యార్థి సంఘం అధ్యక్షులు రాథోడ్ శ్రీనివాస్ నాయక్ నేడు…

గౌతమ్ అదానీపై నమోదైన కేసులో మరో కీలక పరిణామం

గౌతమ్ అదానీపై నమోదైన కేసులో మరో కీలక పరిణామం Trinethram News : గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అదానీతో పాటు ఆయన సోదరుడి కుమారుడు సాగర్ అదానీకి యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్…

Kaleshwaram : సోమవారం నుంచి కాళేశ్వరం తదుపరి విచారణ

సోమవారం నుంచి కాళేశ్వరం తదుపరి విచారణ Trinethram News : Telangana : Nov 22, 2024, తెలంగాణలో గత BRS ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై తదుపరి విచారణ ఈ నెల 25 (సోమవారం) నుంచి ప్రారంభం కానుంది.…

సమగ్ర కులాల ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థితిగతులు తెలుసుకునేందుకు సర్వే

సమగ్ర కుటుంబ ఇంటింటా సర్వేలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలి బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ *సమగ్ర కులాల ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థితిగతులు తెలుసుకునేందుకు సర్వే *ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో సమగ్ర కులాల స్థితిగతులు తెలుసుకునేందుకు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించినబీసీ…

తెలంగాణలో రేపటి నుంచి బీసీ కమిషన్‌ పర్యటనలు

తెలంగాణలో రేపటి నుంచి బీసీ కమిషన్‌ పర్యటనలు..!! Trinethram News : కులగణనకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. నిన్న జరిగిన కేబినెట్ భేటీలో కులగణన చేప్పట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా రాష్ట్రంలో అన్ని కులాలకు కులగణన చేపడుతారా?లేదా? అనే దానిపై…

Other Story

You cannot copy content of this page