Kodangal Bar License : కొడంగల్ బార్ లైసెన్స్ సురేష్ నాయక్ దక్కింది

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : కొడంగల్ బార్ లైసెన్స్ టెండర్ కు గాను 9 మంది దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆధ్వర్యంలో లాటరీ ద్వారా ఎంపిక ప్రక్రియను నిర్వహించడం జరిగింది.…

Collector P Prashanthi : దివ్యాంగ పింఛన్లు తనిఖీ కోసం సదరం క్యాంపులు

ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి లో మౌలిక సదుపాయాలు కల్పన పై దిశా నిర్దేశం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనకు తగిన చర్యలు తీసుకోవాలని, ఇందుకు సంబంధించి డైరెక్టర్ ఆఫ్ మెడికల్…

District Collector : అక్రమ కట్టడం తొలగించాలని జిల్లా కలెక్టరు కు ఫిర్యాదు

మండపేట : త్రినేత్రం న్యూస్ : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం ఆలమూరు గ్రామ పరిధిలో వినాయక కన్వెన్షన్ హాల్ పేరుతో హెచ్ పి పెట్రోల్ బంకును ఆనుకొని నిర్మాణం చేసియున్నారు. సదరు నిర్మాణమును నిబంధనలకు విరుద్ధముగా…

MLA Satyananda Rao : ధాన్యం కొనుగోలులో సమస్యను పరిష్కరించండి

కలెక్టర్,సివిల్ సప్లై ఎండీ ని కోరిన ఎమ్మెల్యే సత్యానందరావు…కొత్తపేట:త్రినేత్రం న్యూస్ : అంబేద్కర్ కోనసీమ జిల్లా, ధాన్యం కొనుగోలలో ఏర్పడిన సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్,సివిల్ సప్లై ఎండీ మనజీర్ జిలానీ సమూన్ ను కొత్తపేట ఎమ్మెల్యే బండారు…

Former MLA : దోమడ గ్రామ బాధితులకు న్యాయం చేయాలి, కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన మాజీ ఎమ్మెల్యే

త్రినేత్రం న్యూస్, పెదపూడి. బీజేపీ సిద్ధాంతాలను తాకట్టు పెడతారా లేదా ఎమ్మెల్యే,రామకృష్ణా రెడ్డి పై చర్యలు తీసుకుంటారా దగ్గుబాటి పురందేశ్వరి ? భీమవరం, కాకినాడ లకు వెళ్ళటానికి ఉన్న సమయం, పెదపూడి వచ్చి బాధితుల్ని కనీసం కనుమూలన చూచే నీతీ, నైతికత…

Rythu Bharosa : రైతు భోరోసా కేంద్రంలలొ ధాన్యం కొనుగోలు చేయండి

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ఛైర్మన్ కామన…. అమలాపురం: త్రినేత్రం న్యూస్ : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ వినతి పత్రం అందజేస్తున్న కామన… రైతు భోరోసా కేంద్రంలలొ ధాన్యం కొనుగులుచేయకపోవడం తో సోమవారం…

కృత్రిమంగా పండ్లను మాగ బెట్టడం ఆరోగ్యానికి హానికరం

రాజమహేంద్రవరం : కృత్రిమంగా పండ్లను మాగబెట్టడం ఆరోగ్యానికి హానికరమని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు అన్నారు. శుక్రవారం జాయింట్ కలెక్టర్ సమావేశ మందిరంలో సమన్వయ శాఖల అధికారులతో జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి ఎస్.…

Pensioners : మరణించిన పెన్షన్ దారులకు భాగస్వామికి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు

2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబరు 31 మధ్య మరణాలు జరిగిన పురుష పెన్షనర్ల భాగస్వాములకు జిల్లా వ్యాప్తంగా ఉన్న 3408 రాజమహేంద్రవరం : 01.12.2023 నుండి 31.10.2024 వరకు మరణించిన పెన్షనర్ల జీవిత భాగస్వామి లకు ఎన్టీఆర్ భరోసా…

MLA Kavya Krishna Reddy : సోమిశెట్టి మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్

త్రినేత్రం న్యూస్: ఏప్రిల్ 24:నెల్లూరు జిల్లా: కావలి ఉగ్రవాదుల చేతిలో మృతి చెందిన సోమిశెట్టి మధుసూదన్ రావు, కావలికి చేరుకున్న భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దాగు మాటి, కావ్య వెంకటకృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆనంద్, కుటుంబ సభ్యులని…

జిల్లాలో ఉపాధి హామీ పనులపై జిల్లా కలెక్టర్ విచారణ చేయాలి

బోగస్ మస్తర్ లతో అవనీతి ఉపాధి భృతిగా ప్రతికూలికి ఏడాదికి రూ 12 వేలు అందించాలిఎండలు తీవ్ర దృష్ట్యా పనులు వద్ద మజ్జిగ ఇవ్వండి ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటిపాక మధు Trinethram News : రాజమండ్రి…

Other Story

You cannot copy content of this page