YS Jagan : 2027లో పాదయాత్ర చేస్తా

Trinethram News : విజయవాడ : 2027లో తాను మళ్లీ పాదయాత్ర చేస్తానని వైసీపీ అధినేత వైఎస్ జగన్ తెలిపారు. పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు, లోక్సభ నియోజకవర్గాల పర్యవేక్షకుల భేటీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. “కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకొచ్చే…

Wages : ఏపీలో గెస్ట్ ఫ్యాకల్టీలకు వేతనాలు పెంపు

Trinethram News : అమరావతి : ఏపీలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న అతిథి అధ్యాపకుల (గెస్ట్ ఫ్యాకల్టీ) వేతనాల పెంపునకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం గంటకు రూ.150 చొప్పున నెలకు గరిష్ఠంగా రూ.10,000 ఇవ్వాలనే నిబంధన ఉంది.…

MLA Gorantla : రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు కాపాడుతున్న సీఎం సహాయ నిధి

కూటమి ప్రభుత్వం విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యతనిస్తోందన్న ఎమ్మెల్యే గోరంట్ల… రాజమండ్రి : త్రినేత్రం న్యూస్ : రాష్ట్రవ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు కాపాడేందుకు సీఎం సహాయనిది ఎంతగానో ఉపయోగపడుతుందని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈరోజు…

Janasena : జివో నెంబర్ 3 పునరుద్ధరణకు కూటమి ప్రభుత్వాన్ని కోరిన జనసేన

ఆదివాసీ నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ అల్లూరిజిల్లా (పాడేరు) త్రినేత్రం న్యూస్,మే 4: ఆదివాసీ నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని, జివో నెంబర్ 3కు ప్రత్యామ్నాయం తీసుకురావాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుతూ జనసేన పార్టీ పాడేరు అధికార ప్రతినిధి బొంకుల దివ్యలత…

Swarnandhra : రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారుస్తాం

తేదీ : 03/05/2025. యన్ టి ఆర్ జిల్లా: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారుస్తుందని బిజెపి ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి, విష్ణు కుమార్ రాజు అనడం జరిగింది. భవిష్యత్తులో అమరావతి…

Adireddy Srinivas : రివర్ ఫ్రంట్ తో గోదావరిగట్టు రూపురేఖలు మారనున్నాయి

ఈ నెల 7 న రివర్ ఫ్రంట్ పనులకు శంకుస్థాపన పదినెలల్లో నగరంలో రూ.100 కోట్ల అభివృద్ధి పనులు చేశాం అవసరమైన చోట అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం వైసీపీ ‌హయాంలో అనవసర పనులు… అవినీతి దేవీచౌక్… పుష్కర ఘాట్ రాళ్ళపై…

MLA Gorantla : అర్హులైన పేదలందరికీ పెన్షన్ అందించే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది

పిడింగొయ్యి గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల… Trinethram News : అర్హులైన పేదలందరికీ పెన్షన్ అందించే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య…

Collector : పింఛన్ల పంపిణీలో కలెక్టర్

తేదీ : 01/05/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పెదపాడు మండలం, వట్లూరు గ్రామంలోకూటమి ప్రభుత్వం అందిస్తున్న యన్ టి ఆర్ భరోసా పింఛన్లు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రత్యేక అధికారి, పర్యాటక అభివృద్ధి సంస్థ…

AP Government : ఏపీ ప్రభుత్వం ఒప్పందం

తేదీ : 30/04/2025. గుంటూరు జిల్లా : అమరావతి; (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో యువతకు నైపుణ్య అభివృద్ధి, సాధికా రతకు మంత్రి నారా. లోకేష్ సమక్షంలో యూనిసెఫ్ తో యం…

Coalition Government : డ్వాక్రా మహిళలకు శుభవార్త చెప్పిన కూటమి ప్రభుత్వం

తేదీ : 29/04/2025. గుంటూరు జిల్లా : అమరావతి; (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డ్వాక్రా మహిళలకు శుభవార్త చెప్పడం జరిగింది. స్వయం సహాయక బృందాల సభ్యులకు ఆర్థిక సాయం చేసేలా కూటిమి ప్రభుత్వం సరికొత్త విధానంలో వినూత్న రుణ ప్రణాళికను…

Other Story

You cannot copy content of this page