ఈరోజు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

Trinethram News : సీఎంతో పాటు ఢిల్లీ వెళ్లనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. పెండింగ్‌లో ఉన్న మరో 4 లోక్‌సభ స్థానాలపై చర్చ.. పెండింగ్‌లో ఖమ్మం, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్.. ఇప్పటివరకు 13 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. ఇవాల్టి…

పార్లమెంట్ ఎన్నికల ఫిర్యాదుల పరిష్కారానికి టీపీసీసీ కమిటీ

రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులకు ఎలాంటి ఫిర్యాదులు ఉన్న కమిటీ దృష్టికి తీసుకెళ్లాలని సూచించిన రేవంత్ రెడ్డి పార్టీ అంతర్గత వ్యవహారాలు, క్రమశిక్షణ రాహిత్యాన్ని ఉపేక్షించేది లేదన్న రేవంత్ రెడ్డి ఎలాంటి ఫిర్యాదులు అయిన విని పరిష్కరించడానికి పార్టీ సిద్ధంగా ఉందని చెప్పిన…

రాష్ట్రంలో కరెంటు, తాగునీటి కొరత ఉండొద్దు: సీఎం రేవంత్ రెడ్డి

Trinethram News : హైదరాబాద్‌ :మార్చి 30రాష్ట్రంలో అంతరాయం లేకుండా విద్యుత్తు సరఫరా చేయాలని, తాగునీటికి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. ఎండాకాలం కావటంతో రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ పెరిగిందని, అందుకు…

కేటీఆర్‌పై బంజారాహిల్స్‌ పీఎస్‌లో కేసు నమోదు

Trinethram News : హైదరాబాద్‌: కేటీఆర్‌పై బంజారాహిల్స్‌ పీఎస్‌లో కేసు నమోదు.. కాంగ్రెస్‌ పెద్దలకు సీఎం రేవంత్‌రెడ్డి రూ.2,500 కోట్లు పంపారని వ్యాఖ్యానించిన కేటీఆర్‌పై ఫిర్యాదు చేసిన కాంగ్రెస్‌ నేత బత్తిన శ్రీనివాసరావు.. కేటీఆర్‌పై ఐపీసీ 504, 505 (2) సెక్షన్ల…

నిజామాబాద్ ముఖ్యనేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం

హైదరాబాద్:, మార్చి 29నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ముఖ్యనేతలతో పీసీసీ అధ్యక్షులు,ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి,శుక్రవారం సమావేశం అయ్యారు. నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి,…

సీఎం రేవంత్ రెడ్డి తో కేశవరావు భేటీ

Trinethram News : హైదరాబాద్:మార్చి 29సీఎం రేవంత్ రెడ్డి తో కేశవ రావు భేటీ అయ్యారు. కాసేపటి క్రితమే..రేవంత్‌ నివాసంలో కేశవరావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీలో చేరికపై సీఎం రేవంత్ రెడ్డి తో కేశవరావు చర్చించను న్నారు. ఇది…

హనుమకొండ లో మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు

Trinethram News : సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని హనుమకొండ PS లో కాంగ్రెస్ నేతల ఫిర్యాదు నిరాధార ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణ శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా కేటీఆర్ వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో…

కొడంగల్ నివాసం లో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Trinethram News : నా ప్రతీ కష్టంలో కొడంగల్ ప్రజలు అండగా ఉన్నారు. ఇంత చేసిన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే నా లక్ష్యం త్వరలో ఈ ప్రాంతానికి సిమెంటు పరిశ్రమలు రాబోతున్నాయి. మళ్లీ నేను ఏప్రిల్ 8న ఇక్కడకు వస్తా.…

ఢిల్లీ చేరుకున్న రేవంత్.. కాంగ్రెస్ సీఈసీలో పాల్గొననున్న సీఎం

ఢిల్లీ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ ఢిల్లీలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. దీనికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఈసీ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరుకానున్నారు.…

నేడు డిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

మద్యాహ్నం 1 గంటకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి రేవంత్ రెడ్డితో పాటు ఢిల్లీకి వెళ్లనున్న డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. లోక్ సభ ఎన్నికలపై సాయంత్రం కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీతో సమావేశం..…

Other Story

You cannot copy content of this page