TDP Re-entry in Telangana : తెలంగాణలో రీ ఎంట్రీకి టీడీపీ ప్లాన్ రెడీ

తెలంగాణలో రీ ఎంట్రీకి టీడీపీ ప్లాన్ రెడీ వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్హైదరాబాద్‌లో ప్రశాంత్‌కిషోర్ మరియు పొలిటికల్ స్ట్రాటజీ కంపెనీ షోటైమ్ రాబిన్ శర్మ లను కలిసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్‌తెలంగాణ టీడీపీ…

మంత్రులు గా ‘నాగబాబు, పల్లా’.! జనవరి 8న ప్రమాణస్వీకారం

మంత్రులు గా ‘నాగబాబు, పల్లా’.! జనవరి 8న ప్రమాణస్వీకారం.!! ఇద్దరు ‘యువ మంత్రులు’ అవుట్.? Trinethram News : Andhra Pradesh : ఏపీ కేబినెట్ పునర్ వ్యవస్దీకరణకు సీఎం చంద్రబాబు సిద్దమవుతున్నారు. ఏపీ కేబినెట్లో ప్రస్తుతం ‘ఒకే ఒక్క’ మంత్రి…

మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు: చంద్రబాబు

మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు: చంద్రబాబు Trinethram News : Andhra Pradesh : Dec 27, 2024, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఆయన కుటుంబానికి ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు.…

సినీ ఇండస్ట్రీ ఏపీకి వెళుతుందనే ప్రచారం కరెక్ట్ కాదు: నిర్మాత నాగవంశీ

Producer Nagavanshi : సినీ ఇండస్ట్రీ ఏపీకి వెళుతుందనే ప్రచారం కరెక్ట్ కాదు: నిర్మాత నాగవంశీ నేనిక్కడ డబ్బులు పెట్టి ఇళ్లు కట్టుకుని ఏపీకి వెళ్లి ఏం చేస్తా? సినిమా ఇండస్ట్రీకి రెండు తెలుగు రాష్ట్రాలు సమానమే చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌తో…

నేడు సీఆర్డీఏ 44వ అథారిటీ భేటీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం

నేడు సీఆర్డీఏ 44వ అథారిటీ భేటీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం. Trinethram News : హాజరుకానున్న మంత్రి నారాయణ, ఉన్నతాధికారులు. ఇప్పటివరకు రూ.45,249.24 కోట్ల విలువైన పనులకు ఆమోదం. మరికొన్ని పనులు చేపట్టేందుకు ఆమోదం తెలపనున్న అథారిటీ. అమరావతిలో పనులకు…

CM Chandrababu : ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగొద్దు: చంద్రబాబు

ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగొద్దు: చంద్రబాబు Trinethram News : Andhra Pradesh : ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఐవీఆర్ఎస్ ద్వారా రైతుల నుంచి తానే అభిప్రాయాలు సేకరిస్తానని తెలిపారు.…

ఏపీ ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది

ఏపీ ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. Trinethram News : రాష్ట్రంలోని 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్నం భోజన పథకం అమలు చేసేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం జరిగిన…

సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది

సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది..!! Trinethram News : Andhra Pradesh : సీఆర్డీఏ 42, 43 సమావేశ నిర్ణయాలపై ఇందులో చర్చిస్తున్నారు.రాజధాని అమరావతిలో రూ.24,276 కోట్ల విలువైన పనులపై నిర్ణయించనున్నారు. *మున్సిపాలిటీల చట్టం 1965లో…

Nara Bhuvaneshwari : కష్టపడకుండా వచ్చేది ఏదీ నిలబడదు: నారా భువనేశ్వరి

కష్టపడకుండా వచ్చేది ఏదీ నిలబడదు: నారా భువనేశ్వరి Trinethram News : కుప్పం: యువత చేతిలోనే దేశ భవిష్యత్‌ ఉందని.. కష్టపడితే విజయం సొంతమవుతుందని ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు.. రెండోరోజు కుప్పం పర్యటనలో భాగంగా స్థానిక…

Arvind Kejriwal : సీఎం చంద్రబాబుకు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి లేఖ

సీఎం చంద్రబాబుకు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి లేఖ Trinethram News : Delhi : Dec 19, 2024, అంబేడ్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై స్పందన తెలియజేయాలని సీఎం చంద్రబాబును ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్…

Other Story

You cannot copy content of this page