CM Chandrababu : నెల్లూరు జిల్లాలో నేడు సీఎం చంద్రబాబు పర్యటన

Trinethram News : ఎంఎస్‍ఎంఈ పార్కును ప్రారంభించనున్న సీఎం. తొలుత నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పర్యటించనున్న సీఎం. ఆత్మకూరు ఎస్టీ కాలనీలో పింఛన్ల పంపిణీలో పాల్గొననున్న సీఎం. మేడే సందర్భంగా భవననిర్మాణ కార్మికులతో సీఎం ముఖాముఖి.. నేడు 11 ఎంఎస్‍ఎంఈ పార్కులు…

AP CM Chandrababu : కేంద్ర జలశక్తి మంత్రితో ఎపీ సీఎం చంద్రబాబు భేటీ

Trinethram News : కేంద్ర జలశక్తి శాఖామంత్రి సీ.ఆర్.పాటిల్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు హాజరయ్యారు. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

Cabinet Meeting : మే 8న ఏపీ కేబినెట్ సమావేశం

Trinethram News : అమరావతి : ఏపీ కేబినెట్ మే 8న ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ భేటీలో చర్చించే అంశాలపై ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వశాఖలను ఆదేశించారు.మే 6వ తేదీ సాయంత్రం 6…

Chandanotsavam : ఏప్రిల్ 30న సింహాచలంలో చందనోత్సవం

స్వామి వారి నిజరూప దర్శనం చేసుకునే అవకాశం Trinethram News : సింహాచలం :ఏపీలోని విశాఖపట్టణంలోని సింహాచలం దేవస్థానంలో ఈనెల 30న చందనోత్సవం నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు నాయుడు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సింహాచలంలో చందనోత్సవం…

CM Chandrababu : విదేశీ పర్యటనకు ఏపీ సీఎం చంద్రబాబు

Trinethram News : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు వెళ్లారు. బుధవారం రాత్రి గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు అక్కడినుంచి యూరప్ పర్యటనకు వెళ్తారు. చంద్రబాబుతోపాటు ఆయన సతీమణి భువనేశ్వరి, మంత్రి లోకేశ్…

CM Chandrababu’s Signature : సీఎం చంద్రబాబు సంతకం ఫోర్జరీ.. అధికారిపై కేసు

Trinethram News : ఆంధ్రప్రదేశ్ :అనంతపురం(D) గుత్తి సబ్ డివిజినల్ కార్యాలయంలో సీనియర్ ఇన్స్పెక్టర్ సతీశ్ కుమార్ CM చంద్రబాబు, మంత్రి అచ్చెన్న సంతకాలను ఫోర్జరీ చేశారు. దీంతో అతనిపై అధికారులు కేసు నమోదు చేశారు. గతేడాది ఎన్నికల సమయంలో షేర్…

CM Chandrababu Naidu : బాబు జగ్జీవన్‍రామ్ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళులు అర్పించిన

Trinethram News : అమరావతి : బాబు జగ్జీవన్‍రామ్ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళులు అర్పించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. స్వాతంత్ర్య ఉద్యమం, ఆధునిక భారత దేస నిర్మాణంలోనూ జగ్జీవన్‍రామ్ స్ఫూర్తివంతమైన సేవలదించారనీ అన్నారు… తన జీవితమంతా సమసమాజ…

CM Chandrababu : ఎండల తీవ్రతపై సీఎం చంద్రబాబు సమీక్ష

Trinethram News : అమరావతి : ఎండల ప్రభావం, వడగాలులు, నీటి ఎద్దడి వంటి అంశాలపై చర్చ..పంచాయతీరాజ్, మున్సిపల్, ఆరోగ్య శాఖలపై చంద్రబాబు సమీక్ష. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాలు, ప్రజల అప్రమత్తతపై చర్చ. హీట్ వేవ్‍పై ప్రజలను అప్రమత్తం చేయాలని…

ఏపీలో ఉద్యోగులకు శుభవార్త

ఉద్యోగుల బకాయలు 6,200 కోట్లు విడుదలకు గ్రీన్ సిగ్నల్ Trinethram News : అమరావతి: ఉద్యోగుల బకాయిల చెల్లింపునకు సీఎం చంద్రబాబు నిర్ణయం.. ఉద్యోగులకు రూ. 6,200 కోట్లు చెల్లించాలని సీఎం చంద్రబాబు ఆదేశం.. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఈ రోజు రూ.…

AP CM : తిరుమలలో సీఎం చంద్రబాబు పర్యటన

వైసీపీ నేత భూమన అభినయ్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు Trinethram News : తిరుపతి: తిరుపతి నియోజకవర్గం వైసీపీ ఇంఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తిరుపతి పద్మావతి పురంలోని వైయస్ఆర్ కాంగ్రెస్…

Other Story

You cannot copy content of this page