CM Chandrababu : మంత్రులు, ఎమ్మెల్యేలు నెలకు 4 రోజులు పల్లె నిద్రలు చేయాలి

Trinethram News : ఏపీ క్యాబినెట్ భేటీ అనంతరం మంత్రులతో సీఎం చంద్రబాబు సుదీర్ఘంగా మాట్లాడారు. మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో ‘పల్లె నిద్ర’ చేయాలని దిశానిర్దేశం చేశారు. నెలలో నాలుగురోజులపాటు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు. ప్రభుత్వం చేసిన మంచిని…

‘Slot Booking’ : ఏపీలో రేపటి నుంచే ‘స్లాట్ బుకింగ్’ సేవలు

Trinethram News : సీఎం చంద్రబాబు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ సేవలు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సేవలు రేపటి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి రానున్నాయి. ఏదైనా రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్తే గంటల తరబడి…

AP Cabinet Meeting : ఏపి కేబినెట్ సమావేశం.. ఆమోదించిన అంశాలు

Trinethram News : సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపారు. ఏపి డ్రోన్ కార్పొరేషనను.. ఏపీ ఫైబర్నెట్ లిమిటెడ్ నుంచి విడదీసి స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేసేందుకు…

CM Chandrababu : టీటీడీపై సమీక్ష చేసిన సీఎం చంద్రబాబు

Trinethram News : తిరుమల తిరుపతి దేవస్ధానంపై సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు సచివాయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యాలు మెరుగుపరిచేందుకు గత 9 నెలల కాలంలో తీసుకున్న చర్యలపై టీటీడీ ప్రజెంటేషన్ ఇచ్చింది. పెరుగుతున్న భక్తుల…

CM Chandrababu : ఆంధ్రప్రదేశ్‌లో నాలా రద్దు అధికారులు విజ్ఞాన ప్రదర్శన చేయొద్దు

Trinethram News : “సూటిగా… సుత్తి లేకుండా… విషయంపైనే మాట్లాడండి. విజ్ఞాన ప్రదర్శలు చేయొద్దు, సాధించిన ఫలితాలేంటో చెప్పండి” అని అధికారులు, మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. రెండు రోజులపాటు జరిగిన కలెక్టర్ల సదస్సులో చాలా విషయాలు ప్రస్తావించారు. కలెక్టర్లు,…

CM Chandrababu : ఏపీలో ఆన్లైన్ బెట్టింగ్ ఆపేందుకు ప్రత్యేక చట్టం

Trinethram News : అమరావతి : ఏపీలో నేరాలను తగ్గించడానికి అధునాతన టెక్నాలజీని వాడుకోవాలని పోలీసులకు సీఎం చంద్రబాబు సూచించారు. నేరాలు అదుపులో లేకుంటే ప్రభుత్వ విశ్వసనీయతను ప్రశ్నించే పరిస్థితి వస్తుందని అన్నారు. ఆన్లైన్ బెట్టింగ్ను ఆపేందుకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామని…

P4 System : ఏపీలో ఉగాది నుంచి పీ4 విధానం అమలు

Trinethram News : పేదలకు చేయూత ఇచ్చేందుకు వీలుగా జాబితా చేస్తాం2029లో ప్రజలకు ఏం చేస్తామో చెప్పి ఎన్నికలకు వెళదాంనియోజకవర్గాల వారీగా పీ4 అమలుకావాలి-చంద్రబాబు అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు2004, 2019లో నన్నెవరూ ఓడించలేదుఆ ఎన్నికల్లో ఓటమికి నేనే కారణం-చంద్రబాబుకొన్ని…

Prime Minister : ఏపీ రాజధాని అమరావతి రీలాంచ్ కు అతిథిగా ప్రధాని

అమరావతి : ఏపీ రాజధాని అమరావతి పనులను రీ లాంచ్, చేసేందుకు ఏపీ సర్కార్ సన్నద్ధమవుతోంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీని పిలువనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. కాగా, ఇప్పటికే రూ.40 వేల కోట్ల రాజధాని పనులను సీఆర్డీఏ ఆమోదం తెలిపింది.…

CM Chandrababu : టీడీఎల్పీ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Trinethram News : Andhra Pradesh : మళ్లీ గెలిచి రావాలనే పట్టుదలతో ఇవాళ్టి నుంచే పనిచేయండి.. మీరందరూ మళ్లీ గెలివాలని ఆశాభావం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు. ఆర్థిక కష్టాలు ఉన్నా జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నాం..మీ పనితీరుపై నేను ఎప్పటికప్పుడు…

CM Chandrababu : 4 గ్రామాల్లో పీ4 పైలెట్ ప్రాజెక్టు ఉగాదికి శ్రీకారం : ఏపీ సీఎం చంద్రబాబు

Trinethram News : ఆంధ్రప్రదేశ్ : అట్టడుగున ఉన్న పేదల సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న పీ4 కార్యక్రమాన్ని ఉగాది నుంచి శ్రీకారం చుడుతున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంబంధిత అంశాలపై నేడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.…

Other Story

You cannot copy content of this page