CM Chandrababu : సీఎం చంద్రబాబుకు.. ప్రధాని మోదీ, పవన్, జగన్ జన్మదిన శుభాకాంక్షలు!

Trinethram News : టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం నాటికి 75వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజిత రాష్ట్రానికి సీఎంగా ఆయన పని చేశారు. ప్రస్తుతం నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. సీఎం చంద్రబాబు…

CM Chandrababu : అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకాన్ని త్వరలోనే పునఃప్రారంభిస్తాం

Trinethram News : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్ తెలిపారు. సోమవారం గుంటూరు జిల్లాలోని తాడికొండ మండలం పొన్నెకల్లులో పర్యటించిన చంద్రబాబు బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ…

CM Chandrababu : బాబాసాహెబ్ అంబేద్కర్‌కు సీఎం చంద్రబాబు నివాళులు

Trinethram News : అంబేద్కర్‌ కలలుగన్న సమసమాజాన్ని సాధించుకుందాం.. ఆధునిక భారత సమాజ నిర్మాణానికి పునాదులు వేసిన.. అంబేద్కర్‌ దేశసేవను స్మరించుకుందాం-చంద్రబాబు.. దళితాభ్యుదయానికి అందరం పునరంకితమవుదాం-చంద్రబాబు https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

Muhurtham Picks : ముహూర్తం పిక్స్

తేదీ : 08/04/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , అమరావతిలో సీయం చంద్రబాబు ఇంటి నిర్మాణం చేపట్టబోతున్నట్టు విషయం తెలిసిందే. అయితే ఈ ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి ముహూర్తం ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఈనెల…

Amaravati Railway : త్వరలో పట్టాలెక్కనున్న అమరావతి రైల్వేలైన్

Trinethram News : అమరావతి : ఏపీ రాజధాని పనుల్లో భాగంగా అమరావతి మీదుగా వెళ్లే ఎర్రుపాలెం-నంబూరు రైల్వేలైన్ నిర్మాణానికి రంగం సిద్దమవుతోంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఆయన కార్యాలయ అధికారులు భూసేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కొంత భాగం భూసేకరణ…

CM Chandrababu : నేడు ఎన్టీఆర్‌ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

చందర్లపాడు మండలం ముప్పాళ్లలో బహిరంగ సభ. ఉ.10:30 గంటలకు ముప్పాళ్ల చేరుకోనున్న చంద్రబాబు. ఉ.11 గంటలకు గురుకుల విద్యార్థులతో ముఖాముఖి. ఉ.11:46 గంటలకు ప్రజావేదికలో పాల్గొననున్న సీఎం. పీ4 విధానాన్ని గ్రామస్తులకు వివరించనున్న చంద్రబాబు విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేయనున్న సీఎం.…

CM Chandrababu : మంత్రులు, ఎమ్మెల్యేలు నెలకు 4 రోజులు పల్లె నిద్రలు చేయాలి

Trinethram News : ఏపీ క్యాబినెట్ భేటీ అనంతరం మంత్రులతో సీఎం చంద్రబాబు సుదీర్ఘంగా మాట్లాడారు. మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో ‘పల్లె నిద్ర’ చేయాలని దిశానిర్దేశం చేశారు. నెలలో నాలుగురోజులపాటు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు. ప్రభుత్వం చేసిన మంచిని…

‘Slot Booking’ : ఏపీలో రేపటి నుంచే ‘స్లాట్ బుకింగ్’ సేవలు

Trinethram News : సీఎం చంద్రబాబు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ సేవలు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సేవలు రేపటి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి రానున్నాయి. ఏదైనా రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్తే గంటల తరబడి…

AP Cabinet Meeting : ఏపి కేబినెట్ సమావేశం.. ఆమోదించిన అంశాలు

Trinethram News : సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపారు. ఏపి డ్రోన్ కార్పొరేషనను.. ఏపీ ఫైబర్నెట్ లిమిటెడ్ నుంచి విడదీసి స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేసేందుకు…

CM Chandrababu : టీటీడీపై సమీక్ష చేసిన సీఎం చంద్రబాబు

Trinethram News : తిరుమల తిరుపతి దేవస్ధానంపై సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు సచివాయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యాలు మెరుగుపరిచేందుకు గత 9 నెలల కాలంలో తీసుకున్న చర్యలపై టీటీడీ ప్రజెంటేషన్ ఇచ్చింది. పెరుగుతున్న భక్తుల…

Other Story

You cannot copy content of this page