CM Chandrababu : అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకాన్ని త్వరలోనే పునఃప్రారంభిస్తాం

Trinethram News : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్ తెలిపారు. సోమవారం గుంటూరు జిల్లాలోని తాడికొండ మండలం పొన్నెకల్లులో పర్యటించిన చంద్రబాబు బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ…

CM Chandrababu : బాబాసాహెబ్ అంబేద్కర్‌కు సీఎం చంద్రబాబు నివాళులు

Trinethram News : అంబేద్కర్‌ కలలుగన్న సమసమాజాన్ని సాధించుకుందాం.. ఆధునిక భారత సమాజ నిర్మాణానికి పునాదులు వేసిన.. అంబేద్కర్‌ దేశసేవను స్మరించుకుందాం-చంద్రబాబు.. దళితాభ్యుదయానికి అందరం పునరంకితమవుదాం-చంద్రబాబు https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

Muhurtham Picks : ముహూర్తం పిక్స్

తేదీ : 08/04/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , అమరావతిలో సీయం చంద్రబాబు ఇంటి నిర్మాణం చేపట్టబోతున్నట్టు విషయం తెలిసిందే. అయితే ఈ ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి ముహూర్తం ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఈనెల…

Amaravati Railway : త్వరలో పట్టాలెక్కనున్న అమరావతి రైల్వేలైన్

Trinethram News : అమరావతి : ఏపీ రాజధాని పనుల్లో భాగంగా అమరావతి మీదుగా వెళ్లే ఎర్రుపాలెం-నంబూరు రైల్వేలైన్ నిర్మాణానికి రంగం సిద్దమవుతోంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఆయన కార్యాలయ అధికారులు భూసేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కొంత భాగం భూసేకరణ…

CM Chandrababu : నేడు ఎన్టీఆర్‌ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

చందర్లపాడు మండలం ముప్పాళ్లలో బహిరంగ సభ. ఉ.10:30 గంటలకు ముప్పాళ్ల చేరుకోనున్న చంద్రబాబు. ఉ.11 గంటలకు గురుకుల విద్యార్థులతో ముఖాముఖి. ఉ.11:46 గంటలకు ప్రజావేదికలో పాల్గొననున్న సీఎం. పీ4 విధానాన్ని గ్రామస్తులకు వివరించనున్న చంద్రబాబు విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేయనున్న సీఎం.…

CM Chandrababu : మంత్రులు, ఎమ్మెల్యేలు నెలకు 4 రోజులు పల్లె నిద్రలు చేయాలి

Trinethram News : ఏపీ క్యాబినెట్ భేటీ అనంతరం మంత్రులతో సీఎం చంద్రబాబు సుదీర్ఘంగా మాట్లాడారు. మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో ‘పల్లె నిద్ర’ చేయాలని దిశానిర్దేశం చేశారు. నెలలో నాలుగురోజులపాటు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు. ప్రభుత్వం చేసిన మంచిని…

‘Slot Booking’ : ఏపీలో రేపటి నుంచే ‘స్లాట్ బుకింగ్’ సేవలు

Trinethram News : సీఎం చంద్రబాబు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ సేవలు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సేవలు రేపటి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి రానున్నాయి. ఏదైనా రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్తే గంటల తరబడి…

AP Cabinet Meeting : ఏపి కేబినెట్ సమావేశం.. ఆమోదించిన అంశాలు

Trinethram News : సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపారు. ఏపి డ్రోన్ కార్పొరేషనను.. ఏపీ ఫైబర్నెట్ లిమిటెడ్ నుంచి విడదీసి స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేసేందుకు…

CM Chandrababu : టీటీడీపై సమీక్ష చేసిన సీఎం చంద్రబాబు

Trinethram News : తిరుమల తిరుపతి దేవస్ధానంపై సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు సచివాయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యాలు మెరుగుపరిచేందుకు గత 9 నెలల కాలంలో తీసుకున్న చర్యలపై టీటీడీ ప్రజెంటేషన్ ఇచ్చింది. పెరుగుతున్న భక్తుల…

CM Chandrababu : ఆంధ్రప్రదేశ్‌లో నాలా రద్దు అధికారులు విజ్ఞాన ప్రదర్శన చేయొద్దు

Trinethram News : “సూటిగా… సుత్తి లేకుండా… విషయంపైనే మాట్లాడండి. విజ్ఞాన ప్రదర్శలు చేయొద్దు, సాధించిన ఫలితాలేంటో చెప్పండి” అని అధికారులు, మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. రెండు రోజులపాటు జరిగిన కలెక్టర్ల సదస్సులో చాలా విషయాలు ప్రస్తావించారు. కలెక్టర్లు,…

Other Story

You cannot copy content of this page