CM Revanth : ‘రేషన్ కోటా పెంచండి’.. కేంద్రానికి సీఎం విజ్ఞప్తి

Trinethram News : Mar 04, 2025, తెలంగాణ : కొత్త రేషన్ కార్డుల జారీ నేపథ్యంలో అవసరమైన కోటా పెంచాలని CM రేవంత్ కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రి ఉత్తమ్, సీఎం.. కేంద్ర మంత్రి ప్రహ్లాద్…

Maheshwar Reddy : డిసెంబర్లో సీఎం మార్పు ఖాయం: ఏలేటి

Trinethram News : Telangana : డిసెంబర్లో సీఎం మార్పు ఖాయమని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జి మారారంటే.. ఇక మారేది ముఖ్యమంత్రేనని పేర్కొన్నారు. రాహుల్ టీమ్ నుంచి కొత్త ఇంఛార్జిని పెట్టారని, సీఎం…

CM Relief Fund : కాకినాడ రూరల్ బాధితుడికి సిఎం సహాయనిధి కల్పించాలి

1.3.2025. మెదడులో రక్త కణాలు బ్లాక్ అయిపోవడం వలన శరీరం చచ్చుబడిపోయి మంచాన పడిన కాకినాడ రూరల్ గోపీ కృష్ణ కాలనీకి చెందిన ఎలక్ట్రీషియన్ మంచిన శెట్టి ప్రసన్న కుమార్ (35) కు వివేకా అభ్యుదయ సేవా సమితి 26కేజీ ల…

CM Chandrababu : జీడి నెల్లూరులో పింఛన్లు పంపిణీ చేయనున్న సీఎం

Trinethram News : ఆంధ్రప్రదేశ్ : చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు శనివారం పర్యటించనున్నారు. జీడి నెల్లూరులో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయనున్నారు. అనంతరం ఆయన రామానాయుడుపల్లిలో ప్రజాప్రతినిధుల సమావేశంలో పాల్గొననున్నారు. ఆ తర్వాత గ్రామస్థులతో ప్రజావేదిక కార్యక్రమం…

Modi : అస్సాం అడ్వాంటేజ్ బిజినెస్ సమ్మిట్ 2.o లో మోదీ కీలక వ్యాఖ్యలు

Trinethram News : అసోం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ పాలనలో అసోం రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. గత ఆరేళ్ల బీజేపీ పాలనలో అసోం రాష్ట్ర ఆర్థికాభివృద్ధి రెట్టింపు అయిందన్నారు. ఆ విధంగా…

Delhi Assembly : నేటి నుంచి ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు

Trinethram News : ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు నేటి(సోమవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తాను అసెంబ్లీ స్పీకర్గా నామినేట్ చేయడానికి సీఎం రేఖా గుప్తా తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు స్పీకర్ ఎన్నిక జరగనుంది. కొత్తగా…

Traffic Problems : హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ రెడ్డి సర్కార్

Trinethram News : హైదరాబాద్ : నగరవాసులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఇప్పటికే పలు ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మించగా.. తాజాగా మరికొన్నింటిని నిర్మించేందుకు చర్యలు…

బీద రవిచంద్ర యాదవ్,జ్యోతి, వారి కుమారుడు గోకుల్ రిష్వంత్ వివాహం

త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 23: నెల్లూరు జిల్లా: కావలి. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, (బీద రవిచంద్ర యాదవ్, జ్యోతి), వారి కుమారుడు గోకుల్ రేశ్వంత్ వివాహము బి.పి.ఆర్, కన్వెన్షన్ లో జరిగింది,ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి…

Cabinet Meeting : ఈ 20న జరగాల్సిన ఏపి కేబినెట్ భేటీ వాయిదా?

ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు హాజరు? Trinethram News : సీఎం చంద్రబాబు సారథ్యంలో సమావేశం కానున్న కేబినెట్ భేటీ వాయిదా పడే అవకాశముందని తెలుస్తోంది. గురువారం పిబ్రవరి 20వ తేదీ ఉదయం 11.00 గంటలకు అమరావతిలో సీఎం చంద్రబాబు…

Rekha Gupta : ఢిల్లీ సీఎంగా రేఖ గుప్తా

ఢిల్లీ సీఎంగా రేఖ గుప్తా పేరు దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది. Trinethram News : ఢిల్లీ : బీజేపీ అధిష్టానం ఆమె వైపే మొగ్గు చూపుతున్నట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇవాళ అధికారికంగా ఈమె పేరును బీజేపీ పెద్దలు ప్రకటించనున్నట్లు…

Other Story

You cannot copy content of this page