Sri Chaitanya : సీబీఎస్ఈ టెన్త్ ఫలితాలలో సత్తా చాటిన ఎన్టిపిసి శ్రీ చైతన్య విద్యార్థులు

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం లోని స్థానిక ఎన్టిపిసి టౌన్షిప్ నందుగల శ్రీ చైతన్య హై స్కూల్ విద్యార్థులు సీబీఎస్సీ టెన్త్ ఫలితాలలో అద్భుతమైన మార్కులు సాధించారు.మొత్తం 500 మార్కులకు గాను యష్ సింగ్ రాణా 495 టాప్ మార్కులు…

Lawyers honor Meenakshi : మీనాక్షిని సన్మానించిన లాయర్స్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్

వికారాబాదు పట్టణము కొత్తగడి .బుడగజంగాలలో ఆణిముత్యము.టేకు అంజమ్మ టేకు బాలరాజ్ ల కుతురు టేకు మీనాక్షి 10 వ తరగతిలో ప్రధమ స్థానం లో పాస్ అయిన సందర్భముగా. పెండ్యాల అనంతయ్య న్యాయవాది కార్యాలయంలో న్యాయవాదులు, జయలత రెడ్డి ఎస్. జంగయ్య…

Class10th Result : పదవ తరగతి పరీక్షలలో ప్రభంజనం సృష్టించిన తిరుమల కుంట విద్యార్థులు

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, మండలం తిరుమలకుంట గ్రామం. అశ్వారావుపేట మండలం, తిరుమలకుంట గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులు మామిళ్ళ వారి గూడెం, హై స్కూల్లో పదవ తరగతి చదువుతున్నారు, మొన్న జరిగిన పదవ తరగతి పరీక్ష ఫలితాల లో…

Class 10th Result : పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన డిండి విద్యార్థులు

డిండి (గుండ్లపల్లి) మే 2 త్రినేత్రం న్యూస్. బుధవారం రోజు వెలువడిన పదవ తరగతి పరీక్షల ఫలితాలలో డిండి మండల విద్యార్థుల మెరుగైన ఫలితాలు సాధించారని మండల విద్యాధికారి గోపియా నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలో మొత్తం 399 మంది…

MLA Nenavath Balu Naik : పదవ తరగతిలో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు సన్మానం

పదవ తరగతిలో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు సన్మానం చేసి మెమెంటో అందజేసిన దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్దేవరకొండ మే 2 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణ కేంద్రంలోని బచ్ పన్ & ఆక్స్ఫర్డ్ గ్రామర్ హై స్కూల్ విద్యార్థులు…

MLA Jare : ఉత్తమ ఫలితాలు సాధించిన 10వ తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జారె

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం గండుగులపల్లిలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఎమ్మెల్యే జారె ఆదినారాయణ హృదయపూర్వకంగా అభినందించారు. అశ్వారావుపేట నియోజకవర్గంలోని పలు పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ…

పది రోజుల క్రితం మరణించిన బాలిక.. పదవ తరగతిలో స్కూల్ ఫస్ట్

Trinethram News : రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన ఆకుల నాగచైతన్య (15) అనే బాలిక అదే గ్రామంలో ప్రభుత్వ హై స్కూల్లో చదువుతుంది ఏప్రిల్ 17న అనారోగ్యంతో నాగచైతన్య మరణించింది, బుధవారం విడుదలైన పదవ…

Class 10th Results : రేపు తెలంగాణ పదోతరగతి పరీక్ష ఫలితాలు

విడుదల చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. ఈ సారి రిజల్ట్ లో సబ్జెక్ట్ వారిగా మార్కులు, గ్రేడ్ పాయింట్లు.. గత నెల 24 నుంచి ఈ నెల 4 వరకు జరిగిన పదోతరగతి పరీక్షలు.. ఈఏడాది…

KGBV School :కె.జి.బి వి పాఠశాలలో వంద శాతం ఉత్తీర్ణత

తేదీ : 23 /04/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పోలవరం నియోజకవర్గం, కుక్కునూరు మండలం, శ్రీధర్ వెలేరు గ్రామపంచాయతీ లో ఉన్నటువంటి కె జి బి వి పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పదవ…

Nara Lokesh : ఏపీలో టెన్త్ ఫెయిలైన విద్యార్థులకు అలర్ట్, సప్లిమెంటరీ ఎగ్జామ్స్ తేదీలు

Trinethram News : ఏపీలో పదో తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ ఫలితాలు (AP 10th Results 2025) వచ్చేశాయి. ఏపీ విద్యాశఆఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా టెన్త్ క్లాస్ ఫలితాలను బుధవారం ఉదయం 10 గంటలకు విడుదల చేశారు.…

Other Story

You cannot copy content of this page