Class 10th Results : రేపు తెలంగాణ పదోతరగతి పరీక్ష ఫలితాలు

విడుదల చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. ఈ సారి రిజల్ట్ లో సబ్జెక్ట్ వారిగా మార్కులు, గ్రేడ్ పాయింట్లు.. గత నెల 24 నుంచి ఈ నెల 4 వరకు జరిగిన పదోతరగతి పరీక్షలు.. ఈఏడాది…

KGBV School :కె.జి.బి వి పాఠశాలలో వంద శాతం ఉత్తీర్ణత

తేదీ : 23 /04/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పోలవరం నియోజకవర్గం, కుక్కునూరు మండలం, శ్రీధర్ వెలేరు గ్రామపంచాయతీ లో ఉన్నటువంటి కె జి బి వి పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పదవ…

Nara Lokesh : ఏపీలో టెన్త్ ఫెయిలైన విద్యార్థులకు అలర్ట్, సప్లిమెంటరీ ఎగ్జామ్స్ తేదీలు

Trinethram News : ఏపీలో పదో తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ ఫలితాలు (AP 10th Results 2025) వచ్చేశాయి. ఏపీ విద్యాశఆఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా టెన్త్ క్లాస్ ఫలితాలను బుధవారం ఉదయం 10 గంటలకు విడుదల చేశారు.…

N Hanjali Record : నే హాంజలి రికార్డు

తేదీ : 23/04/2025. కాకినాడ జిల్లా : (త్రినేత్రం న్యూస్) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పదవ తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో అరుదైన రికార్డు నమోధైంది. ఈ ఫలితాల్లో కాకినాడలో ని ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని ఆరు వందల మార్కులకు…

Vijaya Dundubhi : విద్యార్థులు విజయ దుందుభి

తేదీ : 23/04/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పదవ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలలో ఆకివీడు విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించి విజయ దుందుభి మోగించడం జరిగింది. బుంగా. హన్సిత…

Evaluation : పదవ తరగతి జవాబు పత్రాలు మూల్యంకనం

తేదీ : 30/03/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పదవ తరగతి జవాబు పత్రాలను మూల్యంకనం చేసేందుకు ఏప్రిల్ 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. రాష్ట్రం మొత్తం 26 జిల్లా…

Negligence : బయటపడిన పోస్టల్ శాఖ అధికారుల నిర్లక్ష్యం

తేదీ : 29/03/2025. ఖమ్మం జిల్లా : (త్రినేత్రం న్యూస్); తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లాలో పోస్టల్ శాఖ అధికారుల నిర్లక్ష్యం బయటపడడం జరిగింది. పదవ తరగతి జవాబు పత్రాల తరలింపులో జాగ్రత్తలు పాటించలేదు. హెడ్ పోస్ట్ ఆఫీస్ కు తరలిస్తుండగా…

DCP Inspects : 10వ తరగతి పరీక్షా కేంద్రాలు పరిశీలించిన మంచిర్యాల డీసీపీ

మంచిర్యాల త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈ రోజు జరుగుతున్న పదవ తరగతి పరీక్షలకు సంబంధించి మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ సిసిసి నస్పూర్ సింగరేణి కాలరీస్ హై స్కూల్ లోని పరీక్ష కేంద్రాన్ని సందర్శించి పరీక్షా ప్రక్రియను పరిశీలించారు. పరీక్షలు నిర్వహిస్తున్న…

Class 10 exams : పదవ తరగతి పరీక్షలు ప్రారంభమైనాయి

పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేద్దాం ముళ్ళపూడి వెంకటేశ్వరరావు త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం ప్రియమైనటువంటి తల్లిదండ్రులారా…….ఈ సమయంలో పిల్లలని శారీరకంగా. మానసికంగా దృఢంగా తయారు చేయడం మన బాధ్యత. ఈరోజు నుండి పరీక్షలు…

Police Deployment : పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ను ఎర్పాటు చేసిన, Si. యయాతి,రాజు

త్రినేత్రం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట, మండల కేంద్రంలో. ఉన్న హైస్కూల్,ను మరియు సున్నం బట్టి లో ఉన్న హాస్టల్ ను పదవ తరగతి పరీక్షా, కేంద్రాలుగా ఎర్పాటు చేశారు . విధి…

Other Story

You cannot copy content of this page