CITU : ఆర్థిక సంక్షోభానికి కారణం ప్రభుత్వం అందుకు కార్మిక సమస్యలు ఫణంగా పెట్టాలా?

తుమ్మల రాజారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు సింగరేణి పౌల్ట్రీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో జీడీకే -2&2A, ఒసిపి-5, ఏరియా హాస్పిటల్ ఉద్యోగస్తులను కలిసిన రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,స్ట్రక్షరాల…

International Women’s Day : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా

సింగరేణి యాజమాన్యం క్రచ్ ఏర్పాటు చేసి మహిళల ఉద్యోగస్తులకు కానుక ఇవ్వాలి సిఐటియు గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణిలో వివిధ గనులు, విభాగాల్లో పనిచేస్తున్న మహిళల ఉద్యోగస్తుల కోసం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా క్రచ్ ఏర్పాటుపై సింగరేణి యాజమాన్యం…

CITU : ఆశ కార్యకర్తల వేతనాలు పెంచేంతవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తాం

సిఐటియు జిల్లాప్రధాన కార్యదర్శి వి. ఉమామహేశ్వరరావు అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 7: ఆశ కార్యకర్తలు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని శ్రమ తగ్గ వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏపీ ఆశ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో…

CITU : కనీస వేతనం 26 వేలు ఇవ్వాలి

_వేల్పుల కుమారస్వామి, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు. గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. 73 షెడ్యూల్ ఎంప్లాయిమెంట్ జీ.ఓ.లు విడుదల చేయాలని, కనీస వేతనం 26వేలు ఇవ్వాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో ఆర్జి -1 లోని సింగరేణి కాంట్రాక్టు…

CITU : కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయండి

కనీస వేతన జీవోల సాధనకై 2025 మార్చి 6 న పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయండి. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ భూపాల్ రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రాష్ట్రంలోని కాంట్రాక్ట్ కార్మికుల కనీస…

CITU : అరకువేలి మధ్యాహ్న భోజన కార్మికులు, శానిటేషన్ వర్కర్లకు కనీస వేతనం ఇవ్వాలని సిఐటియు డిమాండ్

అల్లూరిజిల్లా అరకువేలి త్రినేత్రం న్యూస్ మార్చి 4: అల్లూరి సీతారామ రాజు జిల్లా అరకువేలి ఎమ్.ఈ. ఓ ఆఫీస్ లో సీఐటీయూ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు శానిటేషన్ కార్మికుల ధర్నా సీఐటీయూ మండల కార్యదర్శి జన్ని భగత్ రామ్ మాట్లాడుతు,…

CITU : పోరాటాఫలితం నష్ట పరిహారానికి ముందుకొచ్చిన యాజమాన్యం

అల్లూరి జిల్లా అరకు లోయ,,త్రినేత్రం న్యూస్, ఫిబ్రవరి 20: ఎట్టకేలకు సిఐటీయూ, గిరిజన సంఘాల ప్రథాన పాత్ర తో మృతుని బంధువులు నష్టపరిహారం దక్కింది .. వివరాల్లోకి వెళితే..ఈనెల 16వ తేదీన అరకువేలి, ఏపీ టూరిజం కార్పొరేషన్, మయూరి రిసార్ట్, లో…

JAC : జీ.ఓ. ప్రకారం వేతనాలు ఇవ్వాలి

సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జే.ఏ.సి. నాయకులు. గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు గోదావరిఖని సీఐటీయూ కార్యాలయంలో జేఏసీ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో సీఐటీయూ, టి.యూ.సీ.ఐ, ఐ.ఎఫ్.టి.యూ సంఘాల నాయకులు వేల్పుల కుమారస్వామి, తోకల రమేష్, ఈ.నరేష్ లు మాట్లాడుతూ…

CITU : అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి. గ్రాట్యుటీ అమలుచెయ్యాలి

Trinethram News : ఆంధ్రప్రదేశ్ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) పిలుపు మేరకు రాజమండ్రి సెక్టర్ కార్యదర్శి వై.సునీత ఆధ్వర్యం లో ఐ సి డి ఎస్ ముందు ధర్నా ను ప్రారంభించారు.ఈ ధర్నా ను ఉద్దేశించి సీఐటీయూ…

CITU : వేతనాలు పెంచి గ్రాడ్యుటి అమలు చేయాలి

తేదీ : 17/02/2025. కుక్కునూరు మండలం : (త్రినేత్రం న్యూస్); విలేఖరి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పోలవరం నియోజకవర్గం, కుక్కునూరు మండలం అంగన్వాడి లకు కనీస వేతనాలు అమలు మరియు సమ్మె డిమాండ్లను అమలు చేయాలని సిఐటియు కార్యదర్శి వై. సాయికిరణ్…

Other Story

You cannot copy content of this page