వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘విశ్వంభర’.

వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని జనవరి 10, 2025న విడుదల చేయనున్నట్లు మూవీటీం ప్రకటించింది.

కేంద్ర మాజీమంత్రి, మెగాస్టార్ చిరంజీవితో తోట చంద్రశేఖర్ భేటీ.. పలు అంశాలపై చర్చ

తోట చంద్రశేఖర్ జనసేనలో చేరబోతున్నారన్న ప్రచారం నేపథ్యంలో ఆసక్తికరంగా మారిన చిరంజీవితో భేటీ.. ఈనెల 4 తేదీన పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్న తోట…? గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్న చంద్రశేఖర్.. గుంటూరు వెస్ట్ విషయంలో ఇప్పటికే…

హనుమాన్-2’లో చిరంజీవి, మహేష్ బాబు!

Trinethram News : సంక్రాంతి కానుక వచ్చిన ‘హనుమాన్’ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టిస్తోంది. ఈ మూవీకి సీక్వెల్ కూడా ఉందని గతంలో డైరెక్టర్, హీరోలు ప్రశాంత్ వర్మ, తేజా సజ్జాలు ప్రకటించారు. జై హనుమాన్ అనే టైటిల్‌తో…

బీజేపీ నుంచి రాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి?

మెగాస్టార్ చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి రాబోతున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఏపీలో పాగా వేయాలని భావిస్తున్న బీజేపీ.. ఆ రాష్ట్రానికి చెందిన మెగాస్టార్ చిరంజీవిని పార్టీ తరుఫున రాజ్యసభకు పంపాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఆయనను యూపీ నుంచి రాజ్యసభ బరిలో…

తల్లి బర్త్ డేపై చిరంజీవి స్పెషల్ విషెస్

Trinethram News : నేడు మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి పుట్టిన రోజు సందర్భంగా ఆయన స్పెషల్ ట్వీట్ చేశారు. ‘కనిపించే దేవత, కనిపెంచిన అమ్మకి ప్రేమతో జన్మదిన శుభాకాంక్షలు’ అని చిరంజీవి ఎక్స్ వేదికగా తన తల్లికి విషెస్…

మెగా స్టార్ చిరంజీవిని రాజ్యసభకు పంపేందుకు నిర్ణయించిన మోడీ సర్కార్?

మెగాస్టార్ చిరంజీవికి… దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ ని ప్రకటించిన మోడీ సర్కార్…. త్వరలోనే రాజ్యసభకు కూడా పంపుతారని… మెగా కాంపౌండ్ విశ్వసనీయ సమాచారం…!!

నాన్న.. మీరు ఓ స్ఫూర్తి: సుస్మిత

Trinethram News : టాలీవుడ్ మెగాస్టార్‌ చిరంజీవికి దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషన్ లభించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన కుమార్తె సుస్మితా కొణిదెల సోషల్‌మీడియా వేదికగా స్పందించారు. ‘నాన్న.. మీరు ఓ స్ఫూర్తి. మీరు అవార్డు పొందడం గౌరవంగా…

ఐదుగురు మనుమరాళ్లతో చిరంజీవి ఫొటో

ఐదుగురు మనుమరాళ్లతో చిరంజీవి ఫొటో పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన చిరంజీవి తన ఐదుగురు మనుమరాళ్లతో దిగిన ఫొటోను కోడలు ఉపాసన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. కాగా ఇందులో క్లింకార ముఖం కనపడకుండా బర్ల్ చేశారు.

వెంకయ్యనాయుడికి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి

వెంకయ్యనాయుడికి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని మెగాస్టార్‌ చిరంజీవి కలిశారు. ‘పద్మ విభూషణ్‌’ పురస్కారానికి ఎంపికైన సందర్భంగా వెంకయ్యనాయుడిని కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి చిరంజీవి అభినందనలు తెలిపారు. ‘‘కొన్ని సంతోషకరమైన విషయాలను ఆయన పంచుకున్నారు. ఆయన నాకు అభినందనలు…

Other Story

You cannot copy content of this page