హసీనా రాజీనామా.. భారత్కు తలనొప్పి!

Hasinas resignation is a headache for india Trinethram News : షేక్ హసీనా పాలనలో భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు చాలా ఉద్రిక్తంగా ఉన్నాయి. ఆర్థిక ఒప్పందంపై సంతకం చేశారు. నీటి సరఫరాలో తేడా ఇది పరిష్కరించబడింది.…

Indians : 108 దేశాల్లో 13 లక్షల మంది భారతీయులు

Trinethram News : భారతీయులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు ఈ సంఖ్య ఏటా పెరుగుతోందని కేంద్రం తేల్చి చెప్పింది. అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, 2024లో 108 దేశాల్లో 1.3 మిలియన్ల మంది విద్యార్థులు ఉంటారు.చదువుకుంటున్నానని చెప్పాడు. దాని ప్రకారం,…

A Tragic Incident : చైనా సరిహద్దుల్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది.

A tragic incident took place in China’s borders. Trinethram News : లద్దాఖ్‌: కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌ లోని వాస్తవాధీన రేఖ సమీపంలో గల న్యోమా-చుషుల్‌ ప్రాంతంలో భారత సైన్యం విన్యాసాలు చేస్తుండగా ఆకస్మిక వరదలు సంభవించాయి.…

Soil From The Moon : చంద్రుడి నుంచి మట్టి.. చరిత్ర సృష్టించిన చైనా

Soil from the moon.. China created history చంద్రుడి నుంచి మట్టి.. చరిత్ర సృష్టించిన చైనా Trinethram News : Jun 26, 2024, చరిత్రలో తొలిసారిగా చంద్రుడిపై అవతలివైపున ఉన్న మట్టి నమూనాల్ని చైనా నిన్న రోజు భూమికి…

New Virus : చైనా లో కొత్త వైరస్

A new virus in China 3 రోజుల్లోనే మరణం! Trinethram News : చైనా : కరోనా విధ్వంసం మరువక ముందే చైనా సైంటిస్టులు మరో ప్రమాదకర వైరస్ను తయారుచేశారు. ఎబోలావైరస్ ను పోలిన సింథటిక్ వైరసు 10 చిట్టెలుకలకు…

చైనా-భారత్ మధ్య సత్సంబంధాలపై మోదీ సంచలన వ్యాఖ్యలు

Trinethram News : భారత్, చైనాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల ప్రాముఖ్యతను ప్రధాని నరేంద్ర మోదీ వివరించారు. బుధవారం న్యూస్ వీక్ మ్యాజగైన్‎కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సరిహద్దు వివాదం కారణంగా తలెత్తే అన్ని వివాదాలను…

చైనా చేతికి భారత కీలక సమాచారం?

భారత్‌కు చెందిన కీలక సమాచారం చైనా హ్యాకర్ల చేతికి చేరినట్టు సమాచారం. ఆర్థికశాఖ, విదేశాంగ శాఖ, EPF0, BSNL, అపోలో ఆస్పత్రి, రిలయన్స్, ఎయిర్ ఇండియా సమాచారం లీకైనట్లు తెలుస్తోంది. చైనా పబ్లిక్ సెక్యూరిటీ మినిస్ట్రీతో టైఅప్ అయిన ఐ-సూన్ అనే…

చైనా లో భారీ భూకంపం, రిక్టార్ స్కేల్ పై 7.2 తీవ్రత

చైనా లో భారీ భూకంపం, రిక్టార్ స్కేల్ పై 7.2 తీవ్రత మంగళవారం ఉదయం 2 గంటల సమయంలో భూకంపం మొత్తం 14 సార్లు కంపించిన భూమి చైనా లో భారీ భూకంపం సంభవించటంతో అక్కడ ప్రజలు ఉలిక్కిపడ్డారు. కిర్గిస్తాన్ –…

హైదరాబాద్ లో విషాదం..చైనా మాంజా మెడకు చుట్టుకుని జవాన్ మృతి

హైదరాబాద్ లో విషాదం..చైనా మాంజా మెడకు చుట్టుకుని జవాన్ మృతి హైద్రాబాద్ లో భోగి పండగ పూట విషాదం నెలకొంది. సంక్రాంతి పండగ సందర్భంగా నగరంలో జనాలు జోరుగా పతంగులు ఎగరవేస్తున్నారు. ఈ క్రమంలో జనవరి 13వ తేదీ శనివారం రాత్రి…

ఆర్మీ ఉద్యోగి కోటేశ్వర్‌రావును చంపిన చైనా మాంజా!

ఆర్మీ ఉద్యోగి కోటేశ్వర్‌రావును చంపిన చైనా మాంజా! లంగర్‌హౌస్ ఫ్లైఓవర్ వద్ద ఈ ఘటన జరిగింది..ఇండియన్ ఆర్మీలో పనిచేసిన చైనా మంజ తగిలి కోటేశ్వర్ రావు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. లంగర్ హౌస్ ఫ్లై ఓవర్ పై ప్రమాదం..

You cannot copy content of this page