GOOD NEWS చెప్పనున్న సీఎం రేవంత్ రెడ్డి

Trinethram News : రాష్ట్రంలో జాతీయ ఉపాధి హామీ పథకం ఉద్యోగులకు పే స్కేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ ఇంద్రవెల్లిలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. పంచాయతీరాజ్ శాఖ…

నేడు ఇంద్రవెల్లిలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ

Trinethram News : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లిలో పర్యటించనున్నారు. సీఎం హోదాలో ఆయన మొదటి జిల్లా పర్యటన కాగా, ఇంద్రవెల్లి సభలో మూడు గ్యారెంటీలను ప్రకటించే అవకాశం ఉంది.. ఇందిరమ్మ ఇళ్లు, రెండు వందల యూనిట్ల…

రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క కామెంట్స్

ఈ నెల 2న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి సభ విజయవంతం చేయాలి -వెనుకబాటుకు గురైన ఉమ్మడి అదిలాబాద్ జిల్లా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది -వందలాది గ్రామాల్లో త్రాగు నీటి సమస్య ఉంది -ఇంద్ర వెల్లి లో అమరవీరుల…

హైదరాబాద్‌కు JMM ఎమ్మెల్యేల తరలింపు

ఝార్ఖండ్ సీఎం సోరెన్ అరెస్టుతో.. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు క్యాంప్ రాంచీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాదుకు తరలింపు కాంగ్రెస్, ఆర్జేడీ సపోర్టుతో అధికారంలో ఉన్న JMM సర్కారు. జార్ఖండ్ సంక్షోభం నేపథ్యంలో రంగంలోకి దిగిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు…

అందుకే ఇంద్రవెల్లిలోనే రేవంత్ మొదటి సభ

Trinethram News : మంచిర్యాల, ఫిబ్రవరి 1: ఇంద్రవెల్లి దళిత గిరిజన దండోరా సభ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు నాంది పలికిందని.. అందుకే సీఎం హోదాలో రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మొదటి సభ కూడా మళ్ళీ అక్కడే…

సీఎం కాన్వాయ్‌ భద్రత పటిష్ఠం

సాధారణంగా ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోని కార్లన్నీ ఒకే రంగులో ఉంటాయి. వాటికి ఒకే నంబరు ఉంటుంది. భద్రతా అవసరాల దృష్ట్యా దీన్ని పాటిస్తారు. గత కాన్వాయ్‌ భద్రతాపరంగా ఇబ్బందికరంగా ఉండటంతో అధికార యంత్రాంగం మార్పులు చేసింది. తాజాగా సీఎం కారు నంబరును TS09…

ఏపీ కేబినెట్ భేటీ సమావేశం ప్రారంభం

40 అంశాలపై కేబినెట్ లో చర్చ, SIPB ఆమోదించిన పలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్న కేబినెట్. ఇంధన రంగంలో రూ.22,000 కోట్లకు పైగా పెట్టుబడులతో 5,300 ఉద్యోగాలు కల్పించే ప్రాజెక్టులకు ఆమోదం తెలపనున్న కేబినెట్. ఫిబ్రవరి లో అమలు చేసే…

6956 స్టాఫ్ నర్సులకు నేడు అపాయింట్మెంట్ ఆర్డర్లు

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన స్టాఫ్ నర్సు సెలక్షన్స్‌లో భాగంగా ఉద్యోగాలకు ఎంపికైనవారికి నేడు హైదరాబాద్‌లొని ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఆర్డర్లు అందించనున్నారు.

గత ప్రభుత్వం ఇచ్చిన జీవోల్లో.. తప్పులున్న వాటిని నిలిపివేస్తున్నాం

Trinethram News : Revanth Reddy: పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికను ఏఐసీసీకి అప్పగించినట్టు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అభ్యర్థుల ఎంపికకు సీఈసీ కమిటీని నియమించినట్టు వివరించారు.. అభ్యర్థులు అప్లపికేషన్లను గాంధీ భవన్‌లోనే సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు మరో 100…

విద్యారంగంలో ప్రభుత్వం కీలక ముందడుగు నేడు సీఎం సమక్షంలో ఒప్పందం

Trinethram News : అమరావతి విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది.. ఇప్పుడు మరో కీలక ముందడుగు వేసింది.. ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ ఐబీ సిలబస్ తీసుకురానున్నారు.. రాష్ట్ర ప్రభుత్వ SCERTతో అంతర్జాతీయ…

Other Story

You cannot copy content of this page