Vadhya Ramesh Naik : క్రికెట్ టోర్నమెంట్ ప్రా రంభించిన బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు

డిండి( గుండ్ల పల్లి) ఏప్రిల్ 13 త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధిలోని చెరుకుపల్లి స్టేజ్ దగ్గర శ్రీ బంజారా భగత్ సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ను ముఖ్య అతిథిగా బి ఆర్ ఎస్ పార్టీ…

Chandrababu : వనజీవి రామయ్య మృతిపై చంద్రబాబు సంతాపం

Trinethram News : పద్మశ్రీ వనజీవి రామయ్య ఇక లేరనే వార్త విని తీవ్ర విచారానికి లోనయ్యానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు వనజీవి రామయ్య ఒక్కరే కోటి మొక్కలు నాటడం స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు. మొక్కలు నాటుతూ…

MLA Jare Adinarayana : చండ్రుగొండ మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

త్రినేత్రం న్యూస్ 12.04.2025 – శనివారం GAIL ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ వారి సౌజన్యంతో 10 లక్షలతో జిమ్ ప్రారంభోత్సవం ముఖ్యమంత్రి సహాయనిధి, LOC చెక్కుల పంపిణీ జై బాపు జై భీమ్ జై సంవిధన్ అవగాహన కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులకు…

CM Chandrababu : జ్యోతిరావు ఫూలే కు ముఖ్యమంత్రి నివాళి

తేదీ : 11/04/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , అగిరిపల్లి మండలం , వడ్లమాను గ్రామం పి – 4 బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొనడం జరిగింది. మహాత్మ జ్యోతిరావు పూలే…

Traffic Diversion : ట్రాఫిక్ మళ్లింపు

తేదీ: 10/04/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నూజివీడు నియోజకవర్గం, లో నెల 11వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా నూజివీడులో ప్రవేశించే వాహనాలను పోలీసులు ట్రాఫిక్ ను మళ్లించడం జరుగుతుంది. విజయవాడ…

TG SAX : తమకి ఉద్యోగంలో జరుగుతున్న అన్యాయం పై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి టీజీశాక్స్ ఉద్యోగుల లెటర్ కంపెయిన్.

పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ లోని ఉద్యోగుల పట్ల చూపిస్తున్న వివక్ష కారణంగా రాష్ట్ర జేఏసీ నాయకుల పిలుపు మేరకు పెద్దపెల్లి జిల్లాలోని ఐసిటిసి, ఎఆర్టి, ఎస్ టి ఐ, పి పి…

Chief Minister : రోడ్డు ప్రమాదంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మృతిపై ముఖ్యమంత్రి సంతాపం

Trinethram News : అమరావతి, ఏప్రిల్ 7 : రోడ్డు ప్రమాదంలో అన్నమయ్య జిల్లా హంద్రీనీవా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుగాలి రమ మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో భాగంగా పీలేరు నుంచి రాయచోటి…

CM Chandrababu : శుభవార్త చెప్పిన ముఖ్యమంత్రి

తేదీ : 05/04/2025. యన్ టి ఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లా కేంద్రమైన విజయవాడ ముప్పాళ్ళలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించడం జరిగింది. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నదాతలకు…

IT Minister Sridhar Babu : మంథనిలో సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఐటీ మంత్రి శ్రీధర్ బాబు

పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్న బియ్యం పథకం పంపిణీలో భాగంగా శుక్రవారం మంథని మండలంలోని శివ కిరణ్ గార్డెన్స్ లో ఆయన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించా…

MLA Balu Naik : సన్న బియ్యం పంపిణీ దేశంలోనే చారిత్రాత్మక నిర్ణయం

డిండిమండల కేంద్రంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్. డిండి (గుండ్ల పల్లి)ఏప్రిల్ 3 త్రినేత్రం న్యూస్. నిరుపేదలు కడుపునిండా భోజనం చేసేందుకే ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న…

Other Story

You cannot copy content of this page