CM Revanth : శాంతి దూతగా చెరగని ముద్ర వేసిన పోప్ ఫ్రాన్సిస్
టోక్యో: శాంతి దూతగా ప్రపంచంపై పోప్ ఫ్రాన్సిస్ చెరగని ముద్ర వేశారని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేథలిక్ చర్చి అధిపతి పోప్ ఫ్రాన్సిస్ మరణంపై ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. పోప్ ఫ్రాన్సిస్ తన జీవితాన్ని చర్చి,…