TG SAX : తమకి ఉద్యోగంలో జరుగుతున్న అన్యాయం పై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి టీజీశాక్స్ ఉద్యోగుల లెటర్ కంపెయిన్.

పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ లోని ఉద్యోగుల పట్ల చూపిస్తున్న వివక్ష కారణంగా రాష్ట్ర జేఏసీ నాయకుల పిలుపు మేరకు పెద్దపెల్లి జిల్లాలోని ఐసిటిసి, ఎఆర్టి, ఎస్ టి ఐ, పి పి…

Chief Minister : రోడ్డు ప్రమాదంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మృతిపై ముఖ్యమంత్రి సంతాపం

Trinethram News : అమరావతి, ఏప్రిల్ 7 : రోడ్డు ప్రమాదంలో అన్నమయ్య జిల్లా హంద్రీనీవా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుగాలి రమ మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో భాగంగా పీలేరు నుంచి రాయచోటి…

CM Chandrababu : శుభవార్త చెప్పిన ముఖ్యమంత్రి

తేదీ : 05/04/2025. యన్ టి ఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లా కేంద్రమైన విజయవాడ ముప్పాళ్ళలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించడం జరిగింది. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నదాతలకు…

IT Minister Sridhar Babu : మంథనిలో సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఐటీ మంత్రి శ్రీధర్ బాబు

పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్న బియ్యం పథకం పంపిణీలో భాగంగా శుక్రవారం మంథని మండలంలోని శివ కిరణ్ గార్డెన్స్ లో ఆయన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించా…

MLA Balu Naik : సన్న బియ్యం పంపిణీ దేశంలోనే చారిత్రాత్మక నిర్ణయం

డిండిమండల కేంద్రంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్. డిండి (గుండ్ల పల్లి)ఏప్రిల్ 3 త్రినేత్రం న్యూస్. నిరుపేదలు కడుపునిండా భోజనం చేసేందుకే ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న…

Rice for the Poor : మన ప్రజాపాలనలో పేదలకు సన్న బియ్యం

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 1 : పేదలు కూడా సంపన్నులతో సమానంగా సన్నబియ్యం తినే విధంగా సన్న బియ్యం అందించాలని గొప్ప ఆలోచన చేసి, గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న ఉగాది పర్వదినాన సందర్భంగా ఈ పంపిణీ…

CM Chandrababu : రేపు బాపట్ల జిల్లాలో పింఛన్ల పంపిణీకి సీఎం చంద్రబాబు

Trinethram News : బాపట్ల జిల్లా పెద్దగంజాం పంచాయతీ పరిధిలోని కొత్త గొల్లపాలెం గ్రామంలో రేపు సిఎం పర్యటించనున్నారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరు కానున్నారు. అనంతరం, గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 11 గం.ల నుండి సా.4 గం.ల…

CM Chandrababu Naidu : నా జన్మ సార్ధకం

తేదీ : 30/03/2025. యన్ టి ఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జీరో పావర్టీ సాధించగలిగితే నా జన్మ సార్థకం అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనడం జరిగింది. ఆర్థిక అసమానతలు రూపుమాపేందుకే ఫీ -4…

CM Revanth Reddy : హైదరాబాద్ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

Trinethram News : 49 రోడ్ల నిర్మాణం, విస్తరణపై ముఖ్యమంత్రి పలు సూచనలు ప్రజల అవసరాలకు అనుగుణంగా లింక్ రోడ్లు నిర్మించాలని ఆదేశం భ‌విష్య‌త్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రోడ్ల విస్తరణ, నిర్మాణాలు చేపట్టాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఇందు కోసం…

CM Revanth : శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. కొడంగల్ కు రాష్ట్ర ముఖ్య మంత్రి చేరుకున్న సందర్బంగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, నారాయణ పేట్ కలెక్టర్ సిక్త పట్నాయక్, ఎస్ పి పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు.అనంతరం స్వామి…

Other Story

You cannot copy content of this page