CM Chandrababu : విద్యార్థిగానే ఉంటా నేనెప్పుడూ

తేదీ : 14/05/2025. గుంటూరు జిల్లా : అమరావతి; (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను ఎప్పుడు విద్యార్థిగానే ఉంటానని పేర్కొన్నారు. అనునిత్యం కొత్త విషయాలు తెలుసుకుంటానని అనడం జరిగింది. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి టేక్…

Miss World 2025 : మిస్ వరల్డ్ 2025 ప్రతినిధులు

Trinethram News : హైదరాబాద్ నగరంలో జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 ప్రతినిధులు, కంటెస్టెంట్లకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. చారిత్రాత్మక చౌమహల్లా ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన ఈ విందులో మంత్రులు,…

CM Chandrababu : ఇరవై లక్షల పేద కుటుంబాల దత్తత

తేదీ : 10/05/2025. గుంటూరు జిల్లా : అమరావతి; (త్రినేత్రం న్యూస్); ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని పేదరికం లేని రాష్ట్రంగా మార్చడమే తమలక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇరవై లక్షల పేద కుటుంబాల బాధ్యతను తీసుకునేలా మార్గదర్శకలను తీసుకువస్తామని ప్రకటించడం…

CM Chandrababu Naidu : వీర మరణం పొందిన జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి అండగా ఉంటామన్న సీఎం చంద్రబాబు

Trinethram News : సరిహద్దుల్లో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్‌కు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. మురళీ నాయక్ స్వస్థలం శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండా. అనంతపురం పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు మురళీ…

CM Chandrababu : ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతనలో ఏపీ క్యాబినెట్ సమావేశం

Trinethram News : అమరావతి పునః నిర్మాణ పనులు, వివిధ పరిశ్రమలకు భూ కేటాయింపులతో పాటు…. సి ఆర్ డి ఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలపన్న క్యాబినెట్ .. ఈ నెలలో విడుదల చేయనున్న అన్నదాత సుఖీభవ…

CM Revanth Reddy : బుద్ధభవన్‌లో హైడ్రా తొలి పోలీస్ స్టేషన్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు

Trinethram News : హైడ్రాకు సమకూర్చిన యంత్రాలు, వాహనాలను సైతం సీఎం ప్రారంభించారు. హైడ్రా అనేది ప్రత్యేక వ్యవస్థగా అవతరించిందని, హైడ్రాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక అధికారాలు ఇచ్చారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. అనేక అధికారాలు ఒక దగ్గర…

Cabinet Meeting : నేడు ఏపీ క్యాబినెట్ భేటీ

Trinethram News : అమరావతి : ఏపీలో నేడు ఏపీ క్యాబినెట్ భేటీ కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. అమరావతి రీ స్టార్ట్ కార్యక్రమానికి వచ్చిన ప్రధాని మోదీకి క్యాబినెట్ ప్రత్యేక ధన్యవాదాలు…

CM Chandrababu : వచ్చే ఏడాది జనవరి 1న అమరావతి లో క్వాంటమ్ వ్యాలీ ప్రారంభం

ఐబీఎం, టీసీఎస్, ఎల్‌&టీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం క్యూబిట్ హెరాన్ ప్రాసెసర్‌’ కలిగిన ‘క్వాంటం సిస్టం 2’ ఏర్పాటు ఇది భారత్‌లోనే అత్యంత శక్తివంతమైన క్వాంటమ్ కంప్యూటర్ దేశంలో క్వాంటమ్ విప్లవానికి నాయకత్వం వహిస్తాం : ముఖ్యమంత్రి చంద్రబాబు Trinethram News…

PM Modi : వేదికపై ప్రధాని మోదీకి సీఎం సన్మానం

Trinethram News : అమరావతి పునఃప్రారంభ సభలో ప్రధానికి సీఎం ఘన సన్మానం.. ధర్మవరం శాలువాను కప్పి సన్మానించిన సీఎం చంద్రబాబు.. అనంతరం ప్రత్యేక జ్ఞాపికను అందజేసిన సీఎం, డిప్యూటీ సీఎం… https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

CM Chandrababu : అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు అందజేసిన ముఖ్యమంత్రి

తేదీ : 01/05/2025. నెల్లూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆత్మకూరు మండలం, నెల్లూరు పాలెం గ్రామం యస్ టి కాలనీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పింఛన్లు పంపిణీ చేశారు. చలంచర్ల సుస్మితకు వితంతు పింఛన్ ను అందించడం…

Other Story

You cannot copy content of this page