PM Modi : నక్సలిజంపై బలగాల విజయం గర్వకారణం: మోదీ

Trinethram News : ఛత్తీస్గఢ్ భారీ ఎన్కౌంటర్పై ప్రధాని మోదీ స్పందించారు. భద్రతాబలగాల విజయం గర్వకారణమని ట్వీట్ చేశారు. దేశంలో ప్రజలు ప్రశాంతంగా జీవించేందుకు నక్సలిజం నిర్మూలనే ధ్యేయంగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఆయన వెల్లడించారు. కాగా ఇవాళ ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్-బీజాపూర్…

Chhattisgarh DGP : 21రోజుల్లో 31మంది మావోయిస్టులు మృతి

Trinethram News : ఛత్తీస్గఢ్-తెలంగాణ సరిహద్దు కర్రెగుట్టలో జరిగి భారీ నక్సల్ ఆపరేషన్స్లో మావోయిస్టులకు భారీగానే ఎదురుదెబ్బ తగిలింది. ఆపరేషన్ కగార్ పేరుతో చేపట్టిన ఆపరేషన్లో భద్రతా దళాలు 31మంది నక్సలైట్లను హతమార్చినట్లు ఛత్తీస్గఢ్ పోలీసులు, సీఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు. బీజాపూర్లో…

Encounters : మావోయిస్టు దళాలను వెంటాడుతున్న బలగాలు

Trinethram News : ఒకే రోజు రెండు భారీ ఎన్ కౌంటర్లు.. బీజాపూర్ జిల్లా శివారు లంకపల్లి అడువుల్లో ఎన్ కౌంటర్.. 30 మందికిపైగా మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం సెర్చ్ ఆపరేషన్ లో 24 మంది మృతదేహాల గుర్తింపు.. మహారాష్ట్ర,…

Rain Alert : వర్షం ముప్పు

తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు.. Trinethram News : తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజులు (మే 8-10, 2025) తేలికపాటి నుంచి వర్షాలు పడ్డే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ద్రోణి.. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్…

Encounter : కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్

దాదాపు 30 మందికి పైగా మావోయిస్టులు మృతి Trinethram News : తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టలో బాంబుల వర్షం.. హెలీకాఫ్టర్లతో కర్రెగుట్టపై భద్రత దళాల కాల్పులు .. అధునాత ఆయుదాలతో సాటిలైట్స్, డ్రోన్స్‌ను ఉపయోగిస్తూ మావోయిస్టులపై పైనుంచి బాంబుల వర్షం…

Maoist letter : కర్రెగుట్టల ఆపరేషన్‌ను నిలిపేయండి

Trinethram News : ఏప్రిల్ 25: తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కరెగుట్టల వద్ద జరుగుతున్న ఆపరేషన్ కగార్‌పై వెంటనే ఆపేయాలని మావోయిస్టులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మావోయిస్టు బస్తర్ ఇన్‌ఛార్జ్ రూపేష్ పేరుతో ప్రెస్‌నోట్ విడుదల అయ్యింది. కేంద్ర,…

Maoist Party : మావోయిస్టు పార్టీతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ :చత్తీస్గడ్ రాష్ట్రం ఊసూర్ బ్లాక్ కర్రెగుట్టలో నిన్న 22 ఏప్రిల్2025, పదివేల మంది సాయుధ పోలీస్ సైనిక బలగాలు చుట్టుముట్టి జరుపుతున్న కాల్పులను వెంటనే నిలిపివేయాలని, శాంతి చర్చలకు సిద్ధము అని ప్రకటించిన మావోయిస్టు…

Encounter : తెలంగాణ – చత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్

Trinethram News : ఐదు మంది మావోయిస్టుల మృతి!! భద్రతా బలగాలు – మావోయిస్టుల మధ్య భీకర పోరు.. భీమారంపాడు గ్రామస్తులు ఎవరు బయటకు రావద్దని హెచ్చరికలు.. ములుగు అటవీ ప్రాంతంలో భారీగా మోహరించిన భద్రతా బలగాలు, మావోయిస్టులు.. కర్రెగుట్ట అడవుల్లో…

Karreguttas : కర్రెగుట్టల్లో టెన్షన్ టెన్షన్.. ఏం జరుగబోతోంది

Trinethram News : ములుగు – ఛత్తీస్ గఢ్, ఏప్రిల్ 22: తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో అలజడి రేగింది. ములుగు జిల్లాలోని కర్రెగుట్టలను 2 వేల మంది భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. తెలంగాణ ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో కర్రెగుట్టలు విస్తరించి ఉన్నాయి. కర్రెగుట్టల్లో…

Encounter : నారాయణపూర్- కొండ గావ్ అడవుల్లో ఎన్ కౌంటర్

Trinethram News : చత్తీస్ గడ్:ఏప్రిల్ 16 : చత్తిస్ ఘడ్ రాష్ట్రంలోని నారాయణ పూర్ – కొండగావ్ అడవుల్లో ఈరోజు ఉదయం భారీ ఎన్‌కౌంటర్ జరిగినట్లు తెలిసింది… నారాయణపూర్ సరిహద్దు అటవీ ప్రాంతంలో మావో యిస్టులు సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం…

Other Story

You cannot copy content of this page