Modi : అమరావతి పునర్నిర్మాణ పనులు – మే 2న రాష్ట్రానికి మోదీ

Trinethram News : ప్రధాని నరేంద్ర మోదీ మే 2న అమరావతిలో పర్యటించనున్నారని మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల్లో భాగంగా మోదీ పర్యటన మే 2వ తేదీన ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 3 ఏళ్లలో…

Venugopalakrishna : ప్రజలను మోసగించిన చంద్రబాబు

• వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ • చింతపల్లిలో ముఖ్య నేతలతో ఆత్మీయ సమావేశం Trinethram News : త్రినేత్రం న్యూస్ : పార్టీ రాష్ట్ర కార్య దర్శి అద్దంకి ముక్తేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో…

Bhatti : 400 ఎకరాలను న్యాయపరంగానే తీసుకుంటున్నాం

Trinethram News : Telangana : HCU భూములను ప్రభుత్వం లాక్కుంటున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని Dy.CM భట్టి విక్రమార్క ఖండించారు. విద్యార్థులు రాజకీయ ప్రభావానికి లోను కావొద్దని సూచించారు. ‘2004లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఈ 400 ఎకరాలకు బదులుగా 397…

CM Chandrababu Naidu : నా జన్మ సార్ధకం

తేదీ : 30/03/2025. యన్ టి ఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జీరో పావర్టీ సాధించగలిగితే నా జన్మ సార్థకం అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనడం జరిగింది. ఆర్థిక అసమానతలు రూపుమాపేందుకే ఫీ -4…

CM Chandrababu : ఎర్రన్నాయుడును గుర్తుకు తెచ్చుకున్న ముఖ్యమంత్రివర్యులు

తేదీ : 23/02/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ప్రజాసేవలో తిరుగులేని నాయకుడు ఎర్రన్నాయుడు అని ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు అనడం జరిగింది. మూడు దశాబ్దాలకు మించిన రాజకీయ జీవితంలో మచ్చలేని చరిత్రను సొంతం చేసుకున్నారని…

CM Chandrababu : ఉత్తరాంధ్రలోని వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన.. కొల్లేరులో ఏరియల్ వ్యూ

CM Chandrababu’s visit to the flooded areas of Uttarandhra.. Aerial view of Kolleru Trinethram News : Andhra Pradesh : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉభయ గోదావరి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో బుధవారం…

CM Chandrababu : సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం

CM Chandrababu’s key decision..Hydra type law in AP too Trinethram News : Andhra Pradesh : Sep 9, 2024 హైదరాబాద్‌ నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలను హైడ్రా కూల్చివేస్తోంది. హైడ్రా తెలంగాణలోనే కాదు.. ఏపీలోనూ చర్చనీయాంశంగా…

Chief Minister : గుడ్లవల్లేరు కాలేజ్ ఘటనలో ఎస్ఐ తీరుపై ముఖ్యమంత్రి ఆగ్రహం

The Chief Minister is angry at the behavior of the SI in the Gudlavalleru College incident బందోబస్తు విధుల కోసం వచ్చిన ఎస్ఐ శిరీషను విఆర్ కు పంపిన అధికారులు Trinethram News : అమరావతి…

CM Chandrababu : ఏపీలో విద్యార్థులు, డ్వాక్రా మహిళలకు ఎలక్ట్రిక్ సైకిళ్లు:సీఎం చంద్రబాబు

Electric bicycles for students and Dwakra women in AP : CM Chandrababu ప్రభుత్వ విద్యుత్ ఉద్యోగులకు కూడా ఎలక్ట్రిక్ సైకిళ్లు Trinethram News : 28th Aug : అమరావతి ఆంధ్ర ప్రదేశ్ లో డ్వాక్రా మహిళలు,…

కెమెరా చేతపట్టి స్వయంగా ఫోటో జర్నలిస్టును ఫోటోలు తీసిన సీఎం

The CM took photos of the photojournalist himself holding the camera Trinethram News :Andhra : • వరల్డ్ ఫోటోగ్రఫీ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

Other Story

You cannot copy content of this page