రాయితీ పెండింగ్ చలాన్ల చెల్లింపుల ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది

Trinethram News : హైదరాబాద్: రాయితీ పెండింగ్ చలాన్ల చెల్లింపుల ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. మొత్తంగా 3.59 కోట్ల పెండింగ్‌ చలాన్లకు గాను ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,52,47,864 (42.38 శాతం) చలాన్లు చెల్లించారు. వీటి ద్వారా రూ.…

తెలంగాణలో పెండింగ్‌ చలాన్లపై నేటితో ముగియనున్న డిస్కౌంట్‌

Trinethram News : 10th Jan 2024 : హైదరాబాద్‌ తెలంగాణలో పెండింగ్‌ చలాన్లపై నేటితో ముగియనున్న డిస్కౌంట్‌. ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్ల పెండింగ్ చలాన్లపై 90 శాతం. బైక్‌ చలాన్ల పై 80 శాతం. ఫోర్ వీలర్స్, ఆటోల…

You cannot copy content of this page