AITUC : మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయండి

ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శినూనె వెంకటేశ్వర్లు…డిండి(గుండ్ల పల్లి) మే 09త్రినేత్రం న్యూస్. తేదీ:09.05.2025 కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, మే 20వ తారీకున జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని AITUC జిల్లా సహాయ…

Prema Kumar : కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన ద్వారా ప్రజల జీవితాల్లో మార్పు వస్తుంది

అధిక శాతం ఉన్న బీసీలకు పూర్తి న్యాయం చేకూరె అవకాశం ఉంది జనసేన నాయకుడు : ప్రేమ కుమార్. కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మే : కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం లేదంటే కులగణన పై తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మక ఘట్టం అని…

Y.T. Krishna : బీసీ లకు కుల గణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఏటి కృష్ణ.

బీసీలకు రాబోయే జనగణనతో పాటు కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన BJP దేవరకొండ నియోజకవర్గ కన్వీనర్ A.T. కృష్ణ. డిండి గుండ్ల పల్లి) మే 1 త్రినేత్రం న్యూస్ : ఈ సందర్బంగా…

Central Government : గడువు లోపు వెళ్లకపోతే మూడేళ్లు జైలు, 3 లక్షలు జరిమానా

Trinethram News : ఏప్రిల్ 28 : భారత్ లో ఉంటున్న పాకిస్థాన్ పౌరులకు కేంద్ర ప్రభుత్వం మరో బిగ్ షాక్ ఇచ్చింది. డెడ్ లైన్ లోగా పాకిస్తాన్ పౌరులు దేశం వీడకపోతే వారిని జైలుకి పంపిస్తామని కేంద్రం వార్నిం గ్…

తెలంగాణకు ముంపు.. పోలవరం ఎత్తు కుదింపు

Trinethram News : పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టును 150 అడుగుల ఎత్తులో నిర్మించాలని ఏపీ ప్రతిపాదించగా, తొలిదశ కింద 135 అడుగులకే కుదించాలని కేంద్రం నిర్ణయించినట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.…

Supreme Court : వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు విచారణ …సిజెఐ కీలక వ్యాఖ్యలు

Trinethram News : వక్ఫ్ సవరణ చట్టంపై దాఖలైన 73 పిటిషన్లపై బుధవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. సీజేఐ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కె.వి. విశ్వనాథన్‌ల ధర్మాసనం కేంద్ర ప్రభుత్వంతో పాటు పిటిషనర్లపై పలు ప్రశ్నలు సంధించింది.…

Toll Fees : వాహనదారులకు కేంద్రం అన్‌లిమిటెడ్‌ ట్రావెల్‌ ఆఫర్‌!ఏడాదికి మూడు వేల టోల్‌ ఫీజు

Trinethram News : రహదారులపై టోల్‌ వసూలును మరింత సులభతరం చేయడంలో భాగంగా కేంద్రప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. టోల్‌ చార్జీలలో సగటున 50 శాతం వరకు రాయితీ కల్పించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగా రూ.3…

Nature lover : ప్రకృతి ప్రేమికుడు-పర్యావరణ రక్షకుడు

Trinethram News : వనజీవి రామయ్య మరణం పట్ల స్థానిక తేజా టాలెంట్ స్కూల్ విద్యార్థులు, యాజమాన్యం సంతాపం తెలియజేస్తూ నివాళులు అర్పించారు.కోటి మొక్కలు నాటి గిన్నిస్ బుక్ రికార్డు లోకి ఎక్కి 2017 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం చేత పద్మశ్రీ…

CPM : పెంచిన గ్యాస్‌ ధరలు వెంటనే రద్దు చేయాలని కట్టెల పొయ్యిలో వంట చేస్తూ ఖాళీ గ్యాస్ బండతో సిపిఎం నిరసన

అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 10: కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్‌ ధరలు తగ్గించాలని సిపిఎం పార్టీ బొండం పంచాయతీ కొత్తవలస శాఖ ఆధ్వర్యంలో కట్టెల పొయ్యిలో వంట చేస్తూ ఖాళీ గ్యాస్ బండతో నిరసన.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం…

Release of Rs. 4,200 crores : రూపాయలు నాలుగు వేల రెండు వందలు కోట్లు విడుదల

తేదీ : 07/04/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , అమరావతి రాజధాని అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం రూపాయలు నాలుగు వేల రెండు వందలు కోట్లు విడుదల చేయడం జరిగింది. ఇటీవల ప్రపంచ బ్యాంకు నుంచి తొలి…

Other Story

You cannot copy content of this page