Rs. 2000 : ఈ నెలలోనే రైతుల ఖాతాల్లోకి రూ. 2 వేలు!
Trinethram News : కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఏటా 3 విడతల్లో రూ.6000 రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు 19 విడతల్లో అకౌంట్లో డబ్బులు జమ చేయగా.. ఇప్పుడు 20వ…