Rs. 2000 : ఈ నెలలోనే రైతుల ఖాతాల్లోకి రూ. 2 వేలు!

Trinethram News : కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఏటా 3 విడతల్లో రూ.6000 రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు 19 విడతల్లో అకౌంట్లో డబ్బులు జమ చేయగా.. ఇప్పుడు 20వ…

Metro Rail : హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ డీపీఆర్ లు సిద్ధం

Trinethram News : రూ.19 వేల కోట్ల అంచనాలతో డీపీఆర్ లు సిద్ధం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ప్రాజెక్ట్ గా చేపట్టేలా డీపీఆర్.. మూడు మార్గాల్లో 86.5 కి. మీ మేర ప్రతిపాదన.. జేబీఎస్-మేడ్చల్, జేబీఎస్-శామీర్ పేట, శంషాబాద్ ఎయిర్పోర్ట్-…

Maoist Party : మావోయిస్టు పార్టీతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ :చత్తీస్గడ్ రాష్ట్రం ఊసూర్ బ్లాక్ కర్రెగుట్టలో నిన్న 22 ఏప్రిల్2025, పదివేల మంది సాయుధ పోలీస్ సైనిక బలగాలు చుట్టుముట్టి జరుపుతున్న కాల్పులను వెంటనే నిలిపివేయాలని, శాంతి చర్చలకు సిద్ధము అని ప్రకటించిన మావోయిస్టు…

Fake Photos : టెర్రరిస్టుల ఊహా చిత్రాలు విడుదల

Trinethram News : ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరుల ఊహా చిత్రాలను విడుదల చేసిన సెక్యూరిటీ ఏజెన్సీలు.. జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రదాడికి పాల్పడిన టెర్రరిస్టుల ఊహాజనిత ఫోటోలను కేంద్ర ప్రభుత్వం షేర్ చేసింది. మొత్తం ఐదుగురు టెర్రరిస్టులు ఈ దాడిలో పాల్గొన్నట్లు సమాచారం.…

Mansarovar Yatra : మానసరోవర యాత్రకు ఏర్పాట్లు

Trinethram News : కైలాశ్ మానసరోవర యాత్రను త్వరలో ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో భాగంగా విమానాల పునరుద్ధరణకు భారత్, చైనా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయని విదేశీ వ్యవహారాలశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ వివరించారు. త్వరలో…

Manmohan Singh : శనివారం మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు

శనివారం మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు Trinethram News : న్యూఢిల్లీ : భారత దేశ మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు శనివారం కేంద్రం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. ఢిల్లీ ఎయిమ్స్ నుంచి మన్మోహన్ సింగ్ పార్థివదేహాన్ని గురువారం రాత్రి…

రూ.100 రైల్వే టికెట్లో.. రూ.46 కేంద్రమే భరిస్తోంది: అశ్వినీ వైష్ణవ్

రూ.100 రైల్వే టికెట్లో.. రూ.46 కేంద్రమే భరిస్తోంది: అశ్వినీ వైష్ణవ్ Trinethram News : లోక్సభ సమావేశాల్లో కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్ కీలక విషయాలు వెల్లడించారు రైలు టికెట్లపై ఏటా రూ.56,993 కోట్ల రాయితీని కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు.…

eSANJEEVANI : కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది

*Declared by Central Govt Trinethram News : సెంట్రల్ గవర్నమెంట్ “మీ ఇంట్లోనే OPD గా “ఉండండి (అంటే హాస్పిటల్ కి పోనవసరం లేకుండా ఇంట్లోనే ఉండి డాక్టర్ సేవలు పొందడం) . కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్స్ కోసం…

Other Story

You cannot copy content of this page