పోలీస్టేషన్లలో పది పరీక్షా ప్రశ్నాపత్రాలు

ఈనెల 18 నుండి జరగనున్న పదవతరగతి పరీక్షలు… అన్ని మండల కేంద్రాలలోని పోలిస్టేషన్లకు చేరుకున్న పదవతరగతి పరీక్ష ప్రశ్నాపత్రాలు…

ప్రజాపాలన సేవా కేంద్రాలను సత్వరమే నెలకొల్పాలి: సీఎస్ ఏ.శాంతికుమారి

Trinethram News : వివిధ వర్గాల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం కింద అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ది చేకూరేలా కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి కలెక్టర్లకు సూచించారు. మహాలక్ష్మి,…

అంగన్వాడీ కేంద్రాలను ప్రారంభించిన శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు

అంగన్వాడీ కేంద్రాలను ప్రారంభించిన శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు Trinethram News : వినుకొండ నియోజకవర్గంలోని ఈపూరు మండలం కొచ్చర్ల గ్రామం నందు నిర్మించిన అంగన్వాడీ కేంద్రాలు ను శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు ప్రారంభించారు. అనంతరం శాసనసభ్యులు శ్రీ బొల్లా…

You cannot copy content of this page