సినీనటి జయప్రదకు నాన్ బెల్ వారెంట్ జారీ

Trinethram News : ఉత్తరప్రదేశ్ :ఫిబ్రవరి 13మాజీ ఎంపీ, వెటరన్ సినీ నటి జయప్రదకు మ‌రో షాక్ త‌గిలింది. ఈఎస్​ఐకి సంబంధించిన కేసులో ఇప్పటికే ఆమెకు జైలు శిక్ష పడ‌గా లేటెస్ట్ గా మరో కేసులో నాన్​ బెయిలబుల్​ వారెంట్ జారీ…

సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను ఖండించిన సిఐ మధుసూదనరావు

Trinethram News : తాడేపల్లి ఓ విశ్వ విద్యాలయంలో అసాంఘిక కార్యకలాపాలు జరిగినట్లు సోషల్ మీడియాలో హల్ చల్ … తాడేపల్లి పోలీసుల పేరుతో ఫేక్ న్యూస్ చక్కర్లు. సోషల్ మీడియాలో వచ్చే కథనాలను ఎవరూ నమ్మొద్దని తెలిపిన సిఐ మధుసూదనరావు..…

బిడ్డను నిద్రపుచ్చి ఓవెన్ లో పడుకోబెట్టిన తల్లి.. అమెరికాలో పసికందు మృతి

ఊయలకు బదులు పొరపాటున ఓవెన్ లో పెట్టానన్న తల్లి కేసు నమోదు చేసి అరెస్టు చేసిన కాన్సాస్ సిటీ పోలీసులు నేరం రుజువైతే 10 నుంచి 30 ఏళ్ల జైలు విధించే అవకాశం

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు: సీఐడీ చార్జిషీట్ ను తిరస్కరించిన ఏసీబీ కోర్టు

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నిన్న చార్జిషీట్ వేసిన సీఐడి నేటి విచారణలో సీఐడీకి చుక్కెదురు చార్జిషీట్ వేయాలంటే సెక్షన్ 19 ప్రకారం అనుమతి ఉండాలన్న కోర్టు శివ శంకర్. చలువాది ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) కేసులో టీడీపీ అధినేత…

HMDA మాజీ డైరెక్టర్‌ శివ బాలకృష్ణ కేసులో కీలక మలుపు

కేసులో కీలకంగా మారిన కస్టడీ కన్ఫేషన్‌ స్టేట్‌మెంట్‌. కస్టడీ కన్ఫేషన్‌లో ఒక ఐఏఎస్‌ అధికారి పేరు ప్రస్తావన. పలువురి ఒత్తిడి మేరకు అక్రమాలు, ఆస్తులు అంటూ శివ బాలకృష్ణ స్టేట్‌మెంట్. బాలకృష్ణను 8 రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించిన ఏసీబీ.…

IRR కేసులో ఏసీబీ కోర్టులో సీఐడీ చార్జిషీట్‌ దాఖలు

చంద్రబాబు, నారాయణ, లోకేష్‌, లింగమనేనితో పాటు.. రాజశేఖర్‌ను నిందితులుగా పేర్కొన్న సీఐడీ అధికారులు అనుచితంగా లబ్ధిపొందాలని చూశారన్న సీఐడీ చంద్రబాబు, నారాయణ కనుసన్నల్లోనే.. వ్యవహారం మొత్తం జరిగిందని పేర్కొన్న సీఐడీ

శ్రీకాకుళంలో ఆన్లైన్ లో మోసపోయిన మహిళ

Trinethram News : శ్రీకాకుళం జిల్లాలో క్రిప్టో కరెన్సీ తరహా ఆన్లైన్ యాప్ లో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని చెప్పి సైబర్ నేరగాళ్లు 17.5 లక్షల రూపాయలు టోకరా వేశారు. శ్రీకాకుళం లో ఫాజుల్ భాగ్ పేట కు చెందిన…

అనురాగ్ యూనివర్సిటీ బిల్డింగ్ పై నుంచి దూకిన జ్ఞానేశ్వర్ రెడ్డి అనే విద్యార్థి

మేడ్చల్ పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటనహాస్పిటల్‌కి తరలింపు… కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

పంజాగుట్ట మాజీ సీఐ దుర్గారావుకు బెయిల్

పంజాగుట్ట ప్రజాభవన్ వద్ద ర్యాష్ డ్రైవింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడిని తప్పించిన కేసులో నిందితుడిగా ఉన్న దుర్గారావును నిన్న పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం పోలీసులు ఆయన్ను నాంపల్లి…

ఎమ్మార్వో హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు విశాఖ పోలీసులు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎమ్మార్వో హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు విశాఖ పోలీసులు. తమిళనాడు పోలీసుల సహకారంతో చెన్నై శివారులో నిందితుడు మురారి సుబ్రమణ్యం గంగారామ్ ను పట్టుకున్నట్లు విశాఖ సీపీ రవిశంకర్ వెల్లడించారు. ల్యాండ్, ఆర్థిక లావాదేవీల…

Other Story

You cannot copy content of this page