కేటీఆర్‌పై ఎస్‌సీ, ఎస్‌టీ అట్రాసిటీ కేసు న‌మోదుకు ఫిర్యాదు!

కేటీఆర్‌పై ఎస్‌సీ, ఎస్‌టీ అట్రాసిటీ కేసు న‌మోదుకు ఫిర్యాదు! అడిష‌న‌ల్ డీజీపీ మ‌హేశ్ భ‌గ‌వ‌త్‌కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేత‌లు ట్యాంక్‌బండ్ వ‌ద్ద‌ అంబేద్క‌ర్ విగ్ర‌హం చుట్టూ క‌ట్టిన గోడ‌ను కూల్చేసిన‌ బీఆర్ఎస్ నేత‌లు ఉద్దేశ‌పూర్వ‌కంగానే గోడ‌ను కూల్చేశార‌ని త‌మ ఫిర్యాదులో…

బిగ్​బాస్​ గంగవ్వపై కేసు నమోదు

బిగ్​బాస్​ గంగవ్వపై కేసు నమోదు Trinethram News : బిగ్​బాస్​ అభ్యర్థి, మైవిలేజ్ షో ద్వారా గుర్తింపు పొందిన గంగవ్వ చిక్కుల్లో పడ్డారు. యూట్యూబ్ ఛానల్ కోసం తీసిన చిలక జోస్యం వీడియో గంగవ్వ కు సమస్య తెచ్చిపెట్టింది. యూట్యూబ్ ‌ప్రయోజనాల…

హైకోర్టును ఆశ్రయించిన యూట్యూబర్ హర్ష సాయి

హైకోర్టును ఆశ్రయించిన యూట్యూబర్ హర్ష సాయి Trinethram News : Telangana : లైంగిక ఆరోపణల కేసులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసిన హర్ష సాయి. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న హర్ష సాయికి లుక్ ఔట్ నోటీసులు జారీ…

మంచిర్యాల పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన సిపి

మంచిర్యాల పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన సిపి మంచిర్యాల త్రినేత్రం న్యూస్ ప్రతినిధి మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ ను రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ లో నిర్వహిస్తున్న రికార్డులను తోపాటు పెండింగ్…

ఏపీ హైకోర్టులో ఆ పిటిషన్ వెనక్కు తీసుకున్న పవన్

ఏపీ హైకోర్టులో ఆ పిటిషన్ వెనక్కు తీసుకున్న పవన్ Trinethram News : Andhra Pradesh : Oct 21, 2024, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన పిటిషన్‌ను వెనక్కు తీసుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వం.. వారాహి యాత్ర…

జైలు నుంచి విడుదలైన సత్యేంద్ర జైన్

జైలు నుంచి విడుదలైన సత్యేంద్ర జైన్ … Trinethram News : మనీ లాండరింగ్ కేసులో ఆప్ నేత, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ శుక్రవారం సాయంత్రం తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. సీఎం అతిషి, ఆప్ కీలక నేతలు సంజయ్…

సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. ఇకపై అన్ని కేసులు ప్రత్యేక యాప్ లో ప్రత్యక్ష ప్రసారం

Trinethram News : సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. ఇకపై అన్ని కేసులు ప్రత్యేక యాప్ లో ప్రత్యక్ష ప్రసారం ఇప్పటివరకూ రాజ్యాంగ ధర్మాసనం, సీజేఐ విచారణ లను మాత్రమే లైవ్ టెలికాస్ట్ చేసిన సుప్రీంకోర్టు త్వరలో అన్ని రోజు వారీ కేసులను…

Nara Lokesh : నేడు విశాఖ కోర్టుకు మంత్రి లోకేశ్

నేడు విశాఖ కోర్టుకు మంత్రి లోకేశ్ Trinethram News : విశాఖపట్నం పరువు నష్టం కేసులో మంత్రి నారా లోకేశ్ శుక్రవారం ఉదయం 10 గంటలకు విశాఖ కోర్టుకు హాజరు కానున్నారు. ఈ క్రమంలో నిన్న రాత్రి 11గంటలకు ఆయన విశాఖ…

Tamannaah Bhatia :మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి తమన్నా భాటియా

Trinethram News : మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కుంభకోణం కేసులో నటి తమన్నా భాటియాను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌(ఈడీ) అధికారులు ప్రశ్నించారు. తన తల్లితో కలిసి గువాహటి ఈడీ కార్యాలయానికి చేరుకున్న తమన్నా ను ఈడీ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు.వాంగ్మూలం నమోదు చేసుకున్నారు.…

గంజాయి కేసులో ఐదుగురి అరెస్టు

గంజాయి కేసులో ఐదుగురి అరెస్టు Oct 11, 2024, త్రినేత్రం న్యూస్ ప్రతినిధి బెల్లంపల్లి గంజాయి కేసులో ఐదుగురి అరెస్టుగంజాయి అక్రమంగా విక్రయిస్తున్న ఐదుగురు నిందితులను మాదారం పోలీసులు అరెస్ట్ చేసినట్లు తాండూర్ సీఐ కుమారస్వామి తెలిపారు. మాదారం శివారులో గ్రామానికి…

Other Story

You cannot copy content of this page